Exclusive

Publication

Byline

ఈ పండు తిన్న తర్వాత తాగకున్నా మత్తులో ఉన్నట్టు చూపిన బ్రీత్ ఎనలైజర్ టెస్ట్.. అధికారులు షాక్!

భారతదేశం, జూలై 23 -- పోలీసులు తరచుగా రోడ్డుపై తనిఖీల కోసం ఉంటారు. మద్యం సేవించి ఎవరైనా బండి నడుపుతున్నారా? అని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేస్తారు. తనిఖీల సమయంలో మద్యం సేవించి వాహనం నడిపే వారికి జరిమానా వి... Read More


రూ.73,550 ధరకు కొత్త హీరో హెచ్ఎఫ్ డీలక్స్ విడుదల.. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు!

భారతదేశం, జూలై 23 -- అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ ప్రోను ప్రారంభించడంతో దాని హెచ్ఎఫ్ డీలక్స్ శ్రేణిని బలోపేతం చేసింది. ఎంట్రీ-లెవల్ మోటార్‌సైకిల్ విభాగంలో త... Read More


తదుపరి భారత ఉపరాష్ట్రపతి ఎవరు? రేసులో ఎక్కువగా వినిపిస్తున్న 3 పేర్లు!

భారతదేశం, జూలై 23 -- జగదీప్ ధన్‌ఖర్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో తదుపరి ఎవరు వస్తారనే ఇంట్రస్ట్ అందరిలోనూ ఉంది. ఆరోగ్య కారణాల వల్ల జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేయడంతో దేశంలో రెండో అత్యున్నత పదవి ఖ... Read More


స్టాక్స్ టూ బై.. ఈరోజు కోసం నిపుణులు సలహా ఇస్తున్న 8 స్టాక్స్!

భారతదేశం, జూలై 23 -- ఈ రోజు ఇంట్రాడేలో 8 షేర్లలో కొనుగోళ్లకు ముగ్గురు మార్కెట్ నిపుణులు సిఫార్సు చేశారు. ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమిత్ బగారియా, టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ మేనేజర్ గణే... Read More


భారత్, యూకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. విస్కీ, కార్లపై పన్నులు తగ్గే అవకాశం!

భారతదేశం, జూలై 23 -- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం బ్రిటన్‌ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా భారతదేశం, యూకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తారు. దీని కారణంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం కొత్త శి... Read More


బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్.. 3588 ఖాళీలు!

భారతదేశం, జూలై 23 -- కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి బీఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. bsf.gov.in నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ రిక్... Read More


సైబర్ నేరాల నివారణకు ట్రాయ్‌తో చేతులు కలిపిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

భారతదేశం, జూలై 23 -- రోజంతా అనవసరమైన బ్యాంక్ కాల్స్ లేదా లోన్ ఆఫర్ సందేశాలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు శుభవార్త ఉంది. భారతదేశ టెలికాం నియంత్రణ సంస్థ(TRAI) స్పామ్ కాల్స్‌ను తొలగించడమే కాకుండా మీ ... Read More


ఆడుదాం ఆంధ్రాపై విజిలెన్స్ నివేదిక.. ఆగస్టు మెుదటివారంలో ప్రభుత్వం వద్దకు వెళ్లే అవకాశం!

భారతదేశం, జూలై 22 -- ఆడుదాం ఆంధ్రా క్రీడా కార్యక్రమంపై రాష్ట్ర స్థాయి విజిలెన్స్ నివేదిక ఆగస్టు మొదటి వారం నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమంలో ఆర్థిక... Read More


తెలంగాణలోని స్కూళ్లలోనూ యూ సీటింగ్.. ఇక నో బ్యాక్ బెంచర్స్‌!

భారతదేశం, జూలై 22 -- ఇటీవల ఓ మాలయాళ సినిమాకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అందులో స్కూళ్లో విద్యార్థులు యూ ఆకారంలో కూర్చున్నారు. పాఠశాలల్లో బ్యాక్ బెంచర్ కల్చర్ తొలగించడానికి ఈ సీటి... Read More


రాజధాని అమరావతి రైతులకు ఈ- లాటరీ విధానంలో 1,756 రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు

భారతదేశం, జూలై 22 -- రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక గ్రామ జరీబు రైతులకు మంగళవారం విజయవాడలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ఈ లాటరీ విధానంలో 1,756 రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించారు. వీటిలో... Read More