Exclusive

Publication

Byline

శబరిమలలో 10 లక్షలకు చేరువలో భక్తులు.. అయ్యప్ప దర్శనానికి కొనసాగుతున్న రద్దీ!

భారతదేశం, నవంబర్ 27 -- శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో రద్దీ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం 7 గంటల వరకు 72,385 మంది ఆలయాన్ని సందర్శించారు. ఇప్పటి వరకు మెుత... Read More


అతని దగ్గర నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది, ఆ పవర్‌కి శివుని శక్తి తోడైతే ఇంకెలా ఉంటుంది:ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కామెంట్స్

భారతదేశం, నవంబర్ 27 -- గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట,... Read More


ఈ 5 కూరగాయలు మీ బాల్కనీలో పెంచండి.. 30 రోజుల్లో చేతికొచ్చే చలికాలపు పంటలు

భారతదేశం, నవంబర్ 27 -- బాల్కనీలో చలికాలపు ఆకుకూరలు పెంచడం చాలా సులభం. సులభంగా పెరిగే కూరగాయలు, త్వరితగతిన పంట తీసే పద్ధతులు, రోజువారీ చిన్నపాటి సంరక్షణతో ఇది సాధ్యమవుతుంది. చలికాలం తాజా ఆకుకూరలను తినడ... Read More


హైదరాబాద్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి డోర్ టు డోర్ పార్శిల్ సర్వీస్ యాప్

భారతదేశం, నవంబర్ 27 -- సౌత్ సెంట్రల్ రైల్వే మరో కొత్త సర్వీస్‌ను ప్రవేశపెడుతోంది. ఇంటి నుంచే వినియోగదారులు పార్శిల్ సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనిద్వారా చాలా రకాలుగా ప్రయోజనం పొందనున్నారు. ఈ పార్శి... Read More


ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో మలయాళ కామెడీ థ్రిల్లర్- తెలుగుతోపాటు 5 భాషల్లో స్ట్రీమింగ్- ఏకంగా 8.5 రేటింగ్- ఎక్కడంటే?

భారతదేశం, నవంబర్ 27 -- యానిమల్స్‌కు రిలేట్ చేస్తున్న సినిమాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఓటీటీలో ఎన్నో రకాల జోనర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ పెట్స్‌ను బేస్ చేసుకుని ఒక ... Read More


Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? తేదీ, విశిష్టతతో పాటు ఏం చేస్తే మంచిదో తెలుసుకోండి!

భారతదేశం, నవంబర్ 27 -- Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైన రోజు. విష్ణు పురాణం ప్రకారం ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే సిరిసంపదలు కలుగుతాయి, మో... Read More


తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు ఎల‌క్ట్రానిక్‌ డిప్ వివరాల నమోదు ప్రారంభం.. ఇలా చేయాలి

భారతదేశం, నవంబర్ 27 -- తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేయనుంది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి,... Read More


IBPS RRB క్లర్క్ PET 2025 లింక్ యాక్టివేట్: శిక్షణకు సిద్ధమా?

భారతదేశం, నవంబర్ 27 -- IBPS RRB క్లర్క్ ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ (PET) 2025 లింక్ తాజాగా ibps.in వెబ్‌సైట్‌లో యాక్టివేట్ అయింది. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నేరుగా ఈ శి... Read More


14 నెలల తర్వాత నిఫ్టీ 50 సరికొత్త రికార్డు.. సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీల జోరు

భారతదేశం, నవంబర్ 27 -- సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు (నవంబర్ 27, గురువారం) సరికొత్త ఉత్సాహాన్ని నింపుకుంది. దాదాపు 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత దేశీయ బెంచ్‌మార్క్ ఇండెక... Read More


ప్రయాణికులకు విజ్ఞప్తి.. సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 4 నుంచి స్టార్ట్!

భారతదేశం, నవంబర్ 27 -- శీతాకాల ప్రయాణ నెలల్లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ నడుస్... Read More