భారతదేశం, మార్చి 25 -- పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ రన్ చాలా స్లోగా సాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం, ఆరో రోజు కలెక్షన్ల పరంగా భ... Read More
భారతదేశం, మార్చి 25 -- రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందించింది. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని కొట... Read More
భారతదేశం, మార్చి 25 -- టెహ్రాన్: మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇరాన్ ఒక అడుగు ముందుకు వేసింది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశిస్తున్నట్లుగా ఇది అంత సులభంగా ముగ... Read More
భారతదేశం, మార్చి 25 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఊహించని వేగంతో వృద్ధి చెందుతోంది. ఈవీల విక్రయాలు స్థిరంగా పెరుగుతున్నాయి. కేవలం 2026 ఫిబ్రవరి నెలలోనే దేశవ్యాప్తంగా 20,000 కంటే ఎక్కువ ఎలక్ట... Read More
భారతదేశం, మార్చి 25 -- పాఠశాల పిల్లల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్లో భాగంగా 'యువ విజ్ఞాని కార్యక్రమ్' (యువికా)-2026ను ఇస్రో నిర్వహిస్తోంది. యువ విద్యార్థులకు సాంకేతికత, అంతరిక్ష పరిశోధన, అనువర్తన... Read More
భారతదేశం, మార్చి 25 -- వాషింగ్టన్/టెహ్రాన్: మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక భారీ వ్యూహాన్ని రచించారు. ఇరాన్ ఇంధన క్షేత్రాలపై దాడులను ప్రస... Read More
భారతదేశం, మార్చి 25 -- ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా... Read More
భారతదేశం, మార్చి 25 -- ముంబై: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల జాతరను జరుపుకున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిసింది. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద దా... Read More
భారతదేశం, మార్చి 25 -- ముంబై: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. ఈ జోరులో ఒక స్మాల్-క్యాప్ డిఫెన్స్ స్టాక్ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ ... Read More
భారతదేశం, మార్చి 25 -- దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి షాక్! దిల్లీ 24 అక్బర్ రోడ్లోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు పంపిచినట్టు సమాచారం. 48ఏళ్లుగా పార్... Read More