Exclusive

Publication

Byline

Budget 2026 live : 7 హై స్పీడ్​ రైల్​ కారిడర్లు- హైదరాబాద్​ కేంద్రంగా 3..

భారతదేశం, ఫిబ్రవరి 1 -- వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మౌలిక సదుపాయాల రంగంలో భారీ ప్రకటన చేశారు. దేశంలోని కీలక నగరాలను వేగంగా అనుసంధానించేలా ఏడు హైస్ప... Read More


ఎప్‌స్టైన్ ఫైల్స్ ప్రకంపనలు: చిన్నపిల్లలను వేటాడుతున్న వీడియోలు బహిర్గతం

భారతదేశం, ఫిబ్రవరి 1 -- లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టైన్‌కు సంబంధించిన చీకటి సామ్రాజ్యం గురించి అమెరికా న్యాయశాఖ (DOJ) విడుదల చేసిన తాజా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. జనవరి ... Read More


ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ : మీ పేరు L2 జాబితాలో ఉందా..? మీకోసమే ఈ గుడ్ న్యూస్

భారతదేశం, ఫిబ్రవరి 1 -- రాష్ట్రంలో ఇళ్లు లేని పేదల విషయంలో తెలంగాణ సర్కార్ మరో ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పట్టాలెక్కించగా. చాలా చోట్ల లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నా... Read More


ఆ ముగ్గురు పెట్టే డబ్బుకి విలువ ఇవ్వాలని ఆలోచిస్తా.. హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్.. అదే పెద్ద విజయమన్న నాగవంశీ

భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఈ ఏడాది 2026 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన సినిమాల్లో అనగనగా ఒక రాజు మూవీ ఒకటి. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో... Read More


Budget 2026 live : మూడు కర్తవ్యాలతో బడ్జెట్​ : నిర్మలా సీతారామన్​..

భారతదేశం, ఫిబ్రవరి 1 -- యావత్​ భారత దేశం ఉత్కంఠతో ఎదురుచూస్తున్న బడ్జెట్​ 2026ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం​ పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. ​ఆర్థిక మంత్రిగా ఆమె బడ్జెట్​ని ప్రవేశపెట... Read More


నేటి నుంచే సిగరెట్లు, పాన్ మసాలా ధరల మోత.. ఒక్కో స్టిక్‌పై ఎంత పెరిగిందంటే?

భారతదేశం, ఫిబ్రవరి 1 -- నేటి (ఫిబ్రవరి 1) నుంచి దేశవ్యాప్తంగా 'సిన్ గూడ్స్' (Sin Goods) అంటే సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి ఉత్పత్తుల ధరలు భారమవనున్నాయి. ఇప్పటివరకు ఉన్న 28 శాతం జీఎస్‌టీ, కాంపెన్స... Read More


ఎప్‌స్టైన్ ఫైల్స్ ప్రకంపనలు: 'ఇజ్రాయెల్ గుప్పిట్లో ట్రంప్'.. ఎఫ్‌బీఐ నివేదికలో విస్తుపోయే నిజాలు

భారతదేశం, ఫిబ్రవరి 1 -- లైంగిక నేరస్తుడు, దివంగత జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో అమెరికా న్యాయ శాఖ (DOJ) శనివారం లక్షలాది కొత్త పత్రాలను బహిర్గతం చేసింది. ఈ పత్రాల్లో అమెరికా మాజీ అధ్యక... Read More


Andhrapradesh : రేషన్ కార్డుదారులకు శుభవార్త - ఈ ప్రాంతాల్లోనూ రూ.20కే గోధుమ పిండి, నేటి నుంచే అమలు

భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఏపీలోని రేషన్ కార్డుదారులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని రేషన్‌ దుకాణాల్లో కిలో రూ.20కే గోధుమ పిండి పంపిణీ చేయనున్నారు. ... Read More


బడ్జెట్ 2026: చేనేత చీరలో మెరిసిన నిర్మలమ్మ.. రికార్డు స్థాయి 9వ ప్రసంగం

భారతదేశం, ఫిబ్రవరి 1 -- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా అందరి కళ్లు ఆమె పట్టుకున్న డిజిటల్ 'బహీ-ఖాతా'పైనే కాకుండా, ... Read More


బంగారం, వెండి ఈటీఎఫ్‌లలో భారీ పతనం.. ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

భారతదేశం, ఫిబ్రవరి 1 -- కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో ఆదివారం (ఫిబ్రవరి 1) భారత స్టాక్, కమొడిటీ మార్కెట్లు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ కోసం తెరుచుకున్నాయి. అయితే, ఇన్వెస్టర్లకు ఈ సెషన్ తీరని చేదు అనుభవాన... Read More