Exclusive

Publication

Byline

CUET PG 2026 : సీయూఈటీ పీజీ దరఖాస్తు గడువు పొడిగించిన ఎన్టీఏ.. చివరి తేదీ ఇదే

భారతదేశం, జనవరి 15 -- సీయూఈటీ పీజీ 2026-27కి దరఖాస్తు చేసుకునే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. సీయూఈటీ పీజీకి ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు రెండో అవకాశం ఇచ్చారు. ఎన్టీఏ అధికారిక నో... Read More


పార్టీ మారినట్టు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా, ఆధారాలు లేవంటున్నారు : కేటీఆర్

భారతదేశం, జనవరి 15 -- పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా వెనకేసుకుని వస్తున్న రాహుల్, రేవంత్ రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ అడుగడుగునా తూట్లు పొడుస్తున్నారని బబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీ... Read More


తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి.. ఆర్మీ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, జనవరి 15 -- తెలంగాణ ప్రభుత్వానికి భారత ఆర్మీకి మధ్యన వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ అంశాలకు సంబంధించి పెండింగ్ సమస్యల ప... Read More


సంక్రాంతి కోడిపందేలు.. రూ.1.53 కోట్ల గెలుచుకున్న రాజమండ్రి రమేశ్‌ డేగ!

భారతదేశం, జనవరి 15 -- నిషేధం, పదే పదే హెచ్చరికలు ఉన్నప్పటికీ సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో కోడిపందేలు నిర్వహించారు. నిర్వాహకులు, పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల... Read More


అగ్రికల్చరల్‌ కాలేజీలో టీచింగ్‌ అసోసియేట్‌ నోటిఫికేషన్.. జీతం 60వేల పైనే!

భారతదేశం, జనవరి 15 -- శ్రీకాకుళం జిల్లా నైరాలోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పరిధిలోని అగ్రికల్చరల్‌ కాలేజీలో తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్ అసోసియేట్ పోస్టు భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహి... Read More


పార్టీ ఫిరాయింపుల వ్యవహారం.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్

భారతదేశం, జనవరి 15 -- తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలపై అనర్హత పిటిషన్లను కొట్టివేసారు. కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఎటువంటి ఆధారాలు... Read More


జనవరి 19 నుండి కవాల్ టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణుల గణన

భారతదేశం, జనవరి 15 -- జనవరి 19 నుండి 26 వరకు కవాల్ టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణుల గణనను నిర్వహించడానికి అటవీ అధికారులు సిద్ధమవుతున్నారు. 2021లో జరిగిన మునుపటి లెక్కల ప్రకారం కాగజ్‌నగర్ అటవీ విభాగంలో పిల... Read More


అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్‌.. ఇటువైపు వెళ్లేవారు తప్పక చదవాలి!

భారతదేశం, జనవరి 15 -- సంక్రాంతిని సందర్భంగా విజయవాడ వెస్ట్ బైపాస్‌ను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలంలోని కాజా నుంచి కృష్ణా జిల్లాలోని పెదఅవుటపల్లికి వరకు నిర్మించిన ... Read More


ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు సీనియర్ సిటిజన్లకు డే కేర్ సెంటర్లు

భారతదేశం, జనవరి 15 -- తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రణామ్ డే కేర్ సెంటర్లు ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలు మినహా అన్ని పని దినాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయి.... Read More


టీటీడీ : తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

భారతదేశం, జనవరి 15 -- తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం ముగింపుతో గురువారం నుండి తెల్లవారుజామున సుప్రభాత సేవ తిరిగి ప్రారంభం అయింది. పవిత్రమైన ధనుర్మాసం కాలంలో రోజువారీ సుప్రభాతం స్థానంలో... Read More