భారతదేశం, మార్చి 23 -- ఉద్యోగుల ఆరోగ్య పథకం(EHS) కింద మెడికల్ రీయింబర్స్మెంట్కు సంబంధించిన బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆరో... Read More
భారతదేశం, మార్చి 23 -- కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం.. ప్రపంచ దేశాలపై పడుతోంది. ఇరాన్తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొ... Read More
భారతదేశం, మార్చి 23 -- కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం.. ప్రపంచ దేశాలపై పడుతోంది. ఇరాన్తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొ... Read More
భారతదేశం, మార్చి 23 -- పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులకు అంతరాయం కలగడంతో అనంతపురం నారింజ మార్కెట్లో ధరలు తీవ్రంగా పడిపోయాయి. రైతులు కనీస మద్దతు ధర పొందలేక ఇబ్బందుల... Read More
భారతదేశం, మార్చి 22 -- తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు స్వామివారు గజ వాహనంపై విహరించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు... Read More
భారతదేశం, మార్చి 22 -- అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్కు సోమవారం భూమి పూజ జరగునుంది. కేంద్ర మంత్రులతో కలిసి ప్లాంటుకు మార్చి 23వ తేదీన ము... Read More
భారతదేశం, మార్చి 22 -- తెలంగాణలో మాంసం ధరలు పెరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కోడి మాంసం రూ.400, మటన్ ధర రూ.1,200లకు పెరిగాయి. వీక్లీ ఎఫెక్ట్ కూడా మాంసం ధరలపై పడుతోంది. సాధారణంగా ఆదివ... Read More
భారతదేశం, మార్చి 22 -- ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి తమిళనాడుకు చెందిన చేపల వేట పడవలు చొరబడటం, అక్రమంగా చేపలు పట్టడంపై ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తమిళనాడు అధికారుల దృ... Read More
భారతదేశం, మార్చి 22 -- జగిత్యాల నియోజకవర్గంలోని తన మద్దతుదారులకు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి లేఖ రాశారు. తాను మార్చి 25న పార్టీకి రాజీనామా చేయనున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు. గత 20 నెలలుగా ప... Read More
భారతదేశం, మార్చి 22 -- సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహించిన సభలో రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రైతులకు పెట్టుబడి సాయంగా.. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించడానికి రూ.9వ... Read More