Exclusive

Publication

Byline

సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ టైమింగ్‌లో మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే

భారతదేశం, ఫిబ్రవరి 20 -- దేశంలోని వివిధ నగరాలన వేగంగా కనెక్ట్ చేసేందుకు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. వీటితో చాలా వేగంగా ఒక సిటీ నుంచి మరో సిటీకి వెళ్లొచ్చు. దీంతో చాలా మంది ఈ రైలును ఎ... Read More


మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

భారతదేశం, ఫిబ్రవరి 20 -- మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పుడ్ పాయిజన్ అయినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. Pub... Read More


ఆంధ్రప్రదేశ్‌లో ఉగాదికి జాబ్‌క్యాలెండర్.. త్వరలో ఏఐ ఆధారిత స్కిల్ పోర్టల్

భారతదేశం, ఫిబ్రవరి 20 -- ఆంధ్రప్రదేశ్‌లోకి పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు ప్రవహిస్తున్న తరుణంలో ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద... Read More


మీరు చేరే కాలేజీ ఫీజు మారిందా? ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త ఫీజులు, ఇందులో హయ్యెస్ట్

భారతదేశం, ఫిబ్రవరి 20 -- రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు మారనున్నాయి. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (TAFRC) ప్రతిపాదన ప్రకారం, రాబోయే విద్యా సంవత్సరానికి కన... Read More


ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024.. ఓటింగ్ శాతంపై తెరపైకి ప్రశ్నలు!

భారతదేశం, ఫిబ్రవరి 20 -- ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 పోలింగ్ శాతం అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ట్రెండింగ్‌లో ఉంది. రాజకీయ విశ్లేషకులు సైతం అప్పటి పోలింగ్ శాతాన్ని పరిశీలన చేస్తున్నారు. ఎన్నిక... Read More


వీడియో : అమీర్‌పేట మైత్రివనం సమీపంలో అగ్నిప్రమాదం.. కోచింగ్ సెంటర్‌లో విద్యార్థులు

భారతదేశం, ఫిబ్రవరి 20 -- హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రివనం సమీపంలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో కాంప్లెక్స్‌లోని ఒక కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. విద్యార్థులు మంటల్లో చిక్క... Read More


అమీర్‌పేట మైత్రివనం సమీపంలో అగ్నిప్రమాదం.. కోచింగ్ సెంటర్‌లో విద్యార్థులు

భారతదేశం, ఫిబ్రవరి 20 -- హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రివనం సమీపంలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో కాంప్లెక్స్‌లోని ఒక కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో విద్యార్థులు మంటల్లో... Read More


టీవీ సౌండ్ తగ్గించమనడమే తప్పైంది.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

భారతదేశం, ఫిబ్రవరి 20 -- ఇటీవలి కాలంలో ఎవరు.. ఎందుకు.. ఎలా చంపుతున్నారో అర్థంకాని పరిస్థితి. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలను తీసేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ అలాంటి ఘరోమైన ఘటనే జరిగింది. కేవ... Read More


జూన్ నుంచి మహాలక్ష్మీ స్మార్ట్‌కార్డులు.. ఇక బస్సులో ఆధార్ చూపాల్సిన పని లేదు!

భారతదేశం, ఫిబ్రవరి 19 -- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే స్మార్ట్‌కార్డుల పంపిణీ. ఈ కార్డులు ఎప్పటి నుంచి వస్తాయా అని చాలా మంది ఎదురుచూస్... Read More


ఈ తీర్థయాత్రలకు వెళ్లాలి అనుకుంటున్నారా? బడ్జెట్ ధరలో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు!

భారతదేశం, ఫిబ్రవరి 19 -- తీర్థ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మార్చి 21వ తేదీ నుండి మే 21వ తేదీలలో 4 ప్రత్యేక ప్యాకేజీలను ... Read More