Publication

Byline

Jagannath Rath Yatra 2026 : జగన్నాథ రథయాత్ర.. మీరు తెలుసుకోవాల్సిన 10 ఆసక్తికర విషయాలు

భారతదేశం, జూలై 15 -- జగన్నాథ రథయాత్ర జులై 16వ తేదీ గురువారం నాడు ప్రారంభమై జులై 24వ తేదీ శుక్రవారం వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో జగన్నాథ స్వామి తన సోదరి సుభద్ర, సోదరుడు బలరాముడు మూడు వేర్వేరు రథాలపై గుం... और पढ़ें


Telangana Weather : తెలంగాణ వెదర్ అప్డేట్.. జులై 22 వరకు పొడి వాతావరణం

భారతదేశం, జూలై 15 -- తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు మందగించడంతో రాగల వారంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీనివల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాభావ... और पढ़ें


ఏపీపీఎస్సీ నుంచి కీలక అప్డేట్.. ఆ పోస్టుల తుది ఎంపిక జాబితా విడుదల

భారతదేశం, జూలై 15 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కీలక ప్రకటన చేసింది. ఏపీ కాలేజియట్ ఎడ్యుకేషన్ స... और पढ़ें


పోలవరం ప్రాజెక్టు సమీపంలో గోదావరి నదికి ఇరువైపులా పర్యాటక ప్రాజెక్టులు

భారతదేశం, జూలై 15 -- ఆంధ్రప్రదేశ్‌లో పోలవరానికి పర్యాటక శోభను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. పోలవరం డ్యామ్‌తోపాటు గోదావరి నదీ తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రాజెక... और पढ़ें


హైదరాబాద్-గోరఖ్‌పూర్, నాందేడ్-తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు.. స్టాప్స్ ఇవి!

భారతదేశం, జూలై 15 -- రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ - గోరఖ్‌పూర్ మధ్య నడుస్తున్న ప్రత... और पढ़ें


ముద్రగడ ఇంటి వద్ద టెన్షన్.. తండ్రిని చివరిసారి చూసేందుకు వచ్చిన కుమార్తె.. క్రాంతి గోబ్యాక్ నినాదాలు!

భారతదేశం, జూలై 15 -- కాపు సామాజికవర్గ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందడంతో ఆయన స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిర్లంపూడిలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఆయన పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు వచ్చ... और पढ़ें


SCR Special Trains : ఆషాఢ ఏకాదశి సందర్భంగా ఈ రూట్‌లలో ప్రత్యేక రైళ్లు.. తేదీలు

భారతదేశం, జూలై 14 -- ఆషాఢ ఏకాదశి వేడుకల సందర్భంగా ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు రూట్‌లలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఏయే రూట్‌లలో రైళ్లు నడుస్తాయో చూడండి. 07631 నాగర్... और पढ़ें


Mudragada Padmanabham : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత

భారతదేశం, జూలై 14 -- మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ, ఇతర వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంద... और पढ़ें


ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లకు అలర్ట్.. సర్ గడువు పొడిగింపు.. సవరించిన షెడ్యూల్ ఇదే!

భారతదేశం, జూలై 14 -- ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమానికి సంబంధించి భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రధాన ఎన్నికల అ... और पढ़ें


ఏపీలో కొత్తగా మరో 175 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్‌ఎంసీ అనుమతి!

భారతదేశం, జూలై 14 -- ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్(NMC) తీపి కబురు అందించింది. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ సిద్... और पढ़ें