Exclusive

Publication

Byline

అగ్రికల్చరల్‌ కాలేజీలో టీచింగ్‌ అసోసియేట్‌ నోటిఫికేషన్.. జీతం 60వేల పైనే!

భారతదేశం, జనవరి 15 -- శ్రీకాకుళం జిల్లా నైరాలోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పరిధిలోని అగ్రికల్చరల్‌ కాలేజీలో తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్ అసోసియేట్ పోస్టు భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహి... Read More


పార్టీ ఫిరాయింపుల వ్యవహారం.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్

భారతదేశం, జనవరి 15 -- తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలపై అనర్హత పిటిషన్లను కొట్టివేసారు. కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఎటువంటి ఆధారాలు... Read More


జనవరి 19 నుండి కవాల్ టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణుల గణన

భారతదేశం, జనవరి 15 -- జనవరి 19 నుండి 26 వరకు కవాల్ టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణుల గణనను నిర్వహించడానికి అటవీ అధికారులు సిద్ధమవుతున్నారు. 2021లో జరిగిన మునుపటి లెక్కల ప్రకారం కాగజ్‌నగర్ అటవీ విభాగంలో పిల... Read More


అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్‌.. ఇటువైపు వెళ్లేవారు తప్పక చదవాలి!

భారతదేశం, జనవరి 15 -- సంక్రాంతిని సందర్భంగా విజయవాడ వెస్ట్ బైపాస్‌ను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలంలోని కాజా నుంచి కృష్ణా జిల్లాలోని పెదఅవుటపల్లికి వరకు నిర్మించిన ... Read More


ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు సీనియర్ సిటిజన్లకు డే కేర్ సెంటర్లు

భారతదేశం, జనవరి 15 -- తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రణామ్ డే కేర్ సెంటర్లు ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలు మినహా అన్ని పని దినాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయి.... Read More


టీటీడీ : తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

భారతదేశం, జనవరి 15 -- తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం ముగింపుతో గురువారం నుండి తెల్లవారుజామున సుప్రభాత సేవ తిరిగి ప్రారంభం అయింది. పవిత్రమైన ధనుర్మాసం కాలంలో రోజువారీ సుప్రభాతం స్థానంలో... Read More


సంక్రాంతి పండగ సందడి.. సముద్రంలో మత్స్యకారులకు పడవ పోటీలు!

భారతదేశం, జనవరి 14 -- సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మాడనూరు పెద్దపాలెం గ్రామంలో మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారులకు బోట్‌ రేస్‌, ఈత, రంగోలీల పోటీలు ని... Read More


శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. పులకరించిన అయ్యప్ప భక్తులు

భారతదేశం, జనవరి 14 -- శబరిమలలో పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి భక్తులకు దర్శనం ఇచ్చింది. లక్షలాది మంది అయ్యప్ప భక్తులు జ్యోతిని దర్శనం చేసుకుని పులకరించిపోయారు. ఈ సందర్భంగా శబరిమల మెుత్తం అయ్య... Read More


నారావారిపల్లెలో లోకేశ్ ప్రజాదర్బార్.. తిరుమల అంగప్రదక్షణ టోకెన్స్‌పై రిక్వెస్ట్

భారతదేశం, జనవరి 14 -- నారావారిపల్లెలోని తన నివాసంలో 81వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేశ్. వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. వారసత్వంగా సంక్రమించిన 1.83 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చే... Read More


అప్పటికప్పుడు ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేసుకుని బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నారు? : సీపీ సజ్జనార్

భారతదేశం, జనవరి 14 -- మహిళా ఐఏఎస్ అధికారిపై ఇటీవల ఓ న్యూస్ ఛానల్ వార్త పబ్లిష్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కొన్ని రోజులుగా తెలంగాణలో చర్చ నడుస్తోంది. ప్రభుత్వం ఈ కేసుపై దర్యాప్తు కోసం హైదరాబాద్ సీ... Read More