Publication

Byline

త్వరగా రుతుపవనాలు వస్తాయని అంచనా.. ఖరీఫ్ సాగుకు రైతుల సన్నాహాలు

భారతదేశం, మే 12 -- రుతుపవనాలు ముందుగానే ప్రారంభమవుతాయని, సాగునీటిని కూడా ముందుగానే విడుదల చేస్తారని ఆంధ్రప్రదేశ్‌లో రైతులు రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. దుక్కి దున్నడం, భూమ... और पढ़ें


ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు స్టార్ట్.. జూన్ 1 నుంచి తరగతులు.. ఇవి తప్పనిసరి

భారతదేశం, మే 12 -- తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు సవరి... और पढ़ें


Vehicle Registration : ఏపీలో 24 గంటల్లోనే వాహనాల రిజిస్ట్రేషన్‌.. ఇక టైమ్ వేస్ట్ ఉండదు!

భారతదేశం, మే 12 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు తీపి కబురు అందించింది. కొత్త వాహనం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, కేవలం 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన... और पढ़ें


హనుమాన్ జయంతి రోజున ఏం చేస్తే ఆంజనేయుడి ఆశీస్సులు మీపై ఉంటాయి?

భారతదేశం, మే 11 -- హనుమాన్ జయంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అది భక్తి, శక్తి, అచంచలమైన విశ్వాసానికి ప్రతీక. హనుమాన్ జయంతి నాడు భక్తులు చేసే చిన్న ప్రయత్నం కూడా వారి జీవితాల్లో పెద్ద మార్పును త... और पढ़ें


ఆయుష్‌లో నకిలీ వైద్యులు, చికిత్సలకు చెక్.. క్లినిక్‌లు, ఆసుపత్రుల గుర్తింపు తప్పనిసరి

భారతదేశం, మే 11 -- ఆయుష్ వైద్య సేవల్లో మ‌రింత నాణ్యత‌ పెంచేందుకు, మరింత విస్తృతం చేసేందుకు, నకిలీ వైద్యానికి కళ్లెం వేసేందుకు ముఖ్యమైన మార్పులు తీసుకురానున్నామ‌ని వైద్యరోగ్య శాఖ మంత్రి స‌త్యకుమార్ యాద... और पढ़ें


గోదావరి పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకరించాలి : కేంద్రంతో చంద్రబాబు

భారతదేశం, మే 11 -- కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలను పరిష్కరించాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. 2027 గోదావరి పుష్కర... और पढ़ें


Bandi Bhageerath Case : బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

భారతదేశం, మే 11 -- బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పోక్సో కేసు గురించి ఇప్పుడు తెలంగామలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. భగీరథ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడుతున... और पढ़ें


Mobile Phones Recovery : మెుబైల్ ఫోన్ల రికవరీలో పల్నాడు టాప్.. రెండో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా

భారతదేశం, మే 10 -- పోగొట్టుకున్న, దొంగిలించిన మొబైల్ ఫోన్‌లను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో అగ్రగామిగా నిలిచింది. 2025-26 సంవత్సరానికి రాష్ట్రంలోనే అత్యధిక CEIR స్కోరును స... और पढ़ें


Singareni : సింగరేణిలో కొత్తగా 9 బొగ్గు గనుల ప్రాజెక్టులు.. ఈ ఏడాది మూడు స్టార్ట్

భారతదేశం, మే 10 -- 2027-28 నాటికి నాలుగు బొగ్గు గనుల కార్యకలాపాలు నిలిచిపోనుండటంతో వార్షిక బొగ్గు ఉత్పత్తి 12.51 మిలియన్ టన్నుల మేర తగ్గే అవకాశం ఉంది. దీంతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తొమ్మిది క... और पढ़ें


Shani Amavasya : శని దేవుని అనుగ్రహం కోసం భారీ పూజలు అక్కర్లేదు.. ఈ 5 పరిహారాలను పాటించండి

భారతదేశం, మే 10 -- హిందూ పురాణాల ప్రకారం, శని దేవుని ఆశీస్సులు పొందడానికి శని అమావాస్య చాలా ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. శని జయంతి, శనిశ్చరి అమావాస్య అని కూడా పిలుస్తారు. పూజలు, పరిహారాలు చేయడం వల్ల ... और पढ़ें