Exclusive

Publication

Byline

ముద్ఖేడ్-మేడ్చల్-మహబూబ్‌నగర్-డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్.. భూసేకరణ వేగవంతం

భారతదేశం, మే 28 -- ముద్ఖేడ్-మేడ్చల్-మహబూబ్‌నగర్-డోన్ రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పరిధిలో భూసేకరణ, ప్రభుత్వ భూముల బదిలీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసిందని ప్రభుత... Read More


May 28th Weather : 100కి పైగా మండలాల్లో తీవ్ర వడగాలులు.. శుక్రవారం పరిస్థితి ఇలా!

భారతదేశం, మే 28 -- దాదాపు ఒక వారం పాటు 45 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రం అల్లాడిపోయిన తర్వాత.. బుధవారం (మే 27) నాడు వాతావరణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాలకు ఉపశమనాన్ని కల్పించాయి... Read More


రైతులు ఆందోళన చెందొద్దు.. తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొంటాం : మంత్రి ఉత్తమ్ కుమార్

భారతదేశం, మే 27 -- అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయి ఆందోళన చెందుతున్న తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగించింది. కొనుగోలు కేంద్రాలకు (ఐకేపీ సెంటర్లు) రైతులు తీసుకొచ్చే తడిసిన ధాన్యాన... Read More


'శివుడి చెంతనే అరుణ్ తివారీ'.. భౌతికకాయాన్ని ఎవరెస్ట్‌పైనే వదిలేయాలని కుటుంబం నిర్ణయం!

భారతదేశం, మే 27 -- 'ఆయన ఇప్పుడు ఆ పరమశివుడి పాదాల చెంత, ఆ కైలాసంలోనే ఉండిపోయారు.. ఆయన ఆత్మకు అదే ప్రశాంతతనిస్తుంది..." ఎవరెస్ట్ పర్వాతారోహణ ముగించుకుని, తిరుగుప్రయాణంలో వస్తుండగా కన్నుమూసిన హైదరాబాద్ ... Read More


ఐఆర్‌సీటీసీ యమునా పుష్కరాలు స్పెషల్.. ఏపీ, తెలంగాణ నుంచి కాశీ, అయోధ్య టూర్ ప్యాకేజీ!

భారతదేశం, మే 27 -- మీరు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ (IRCTC) తాజాగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఒకే ప్యాకేజీలో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిం... Read More


వైజాగ్‌లో వరల్డ్ ఫుడ్ ఇండియా రీజినల్ సదస్సు.. ఏ తేదీల్లో అంటే?

భారతదేశం, మే 27 -- ఆంధ్రప్రదేశ్ వేదికగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి పెద్ద పీట వేసేందుకు ఒక భారీ సదస్సు సిద్ధమవుతోంది. వచ్చే జూలై 9, 10 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ... Read More


వేసవిలోని ఈ 9 రోజుల్లో ఈ మొక్కలు నాటితే మీకు లక్కీ డోర్స్ ఓపెన్ అవుతాయ్!

భారతదేశం, మే 26 -- జ్యోతిష్యశాస్త్రంలో ప్రకృతికి, గ్రహాలకు విడదీయరాని సంబంధం ఉంది. సూర్యుడు రోహిణి నక్షత్రరాశిలోకి ప్రవేశించినప్పుడు భూమిపై ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. ఈ కాలంలోని మొదటి తొమ్మిది ర... Read More


చర్లపల్లి-తిరుచిరాపల్లి మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్.. ఏపీ, తెలంగాణలో హాల్ట్ స్టేషన్లు ఇవే!

భారతదేశం, మే 24 -- తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించేవారికి దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి-తిరుచిరాపల్లి-చర్లపల్లి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ నడుపుతోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య ప్రయాణించ... Read More


రూ.100 కోట్ల అవినీతి చేసిన డిప్యూటీ కలెక్టర్.. ముందే లాకర్లు ఖాళీ చేసిన కిలాడీ ఆఫీసర్!

భారతదేశం, మే 23 -- ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, అక్రమ సంపాదనతో కోట్లు కూడబెట్టిన మరో పెద్ద అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు చిక్కింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల... Read More


మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో పుష్కర స్నానం, కాళేశ్వర ముక్తేశ్వరుడి దర్శనం, రామప్ప టూర్!

భారతదేశం, మే 23 -- కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాల వేళ పుణ్యస్నానాలు ఆచరించాలనుకునే భక్తులకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ అద్భుతమైన అవకాశం కల్పించింది. హైదరాబాద్ నుండి కాళేశ్వరానికి ప్రత్యేక ఏసీ ... Read More