Exclusive

Publication

Byline

మార్చి మధ్య నుంచి చిప్‌తో మహాలక్ష్మి స్మార్ట్‌కార్డులు.. పైలట్‌లో జిల్లాకో మండలం!

భారతదేశం, ఫిబ్రవరి 27 -- తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలోని లబ్ధిదారుల కోసం చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనుంది. మార్చ... Read More


Tomato Price : టమోట ధరలు ఢమాల్.. రైతుల నుంచి అతితక్కువ ధరకే.. కిలోకు ఎంతంటే?

భారతదేశం, ఫిబ్రవరి 27 -- కొన్ని రోజుల కిందట టమోట ధరలు కిలోకు రూ.50 వరకు పలికాయి. కానీ ఇప్పుడు దారుణంగా పడిపోయాయి. మార్కెట్‌లోకి భారీగా టమోట వస్తుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్‌లాంటి ప్రభావాలతో ధరలు కింద... Read More


TGSRTC : శ్రీరామనవమికి ఇలా చేస్తే.. మీ ఇంటికే రాములవారి కళ్యాణ తలంబ్రాలు

భారతదేశం, ఫిబ్రవరి 27 -- మార్చి 27వ తేదీన శ్రీరామనవమి. ఈ సందర్భంగా భద్రాచలంలో రాములవారి కళ్యాణం ఎంత వైభవంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాములవారి కళ్యాణంలోని తలంబ్రాలకు చాలా ప్రత్యేకత... Read More


IRCTC : ఈ తేదీ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్.. ఐఆర్‌సీటీసీ 4 తీర్థయాత్ర ప్యాకేజీలు

భారతదేశం, ఫిబ్రవరి 27 -- Tirupati : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) మార్చి 21-జూన్ 3 మధ్య 'భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్' పథకం కింద తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల కోసం నాలు... Read More


Save Punarvika : వావ్ రియల్లీ గ్రేట్.. చిట్టితల్లి కోసం కదిలిన లోకం.. రూ. 16 కోట్లు కలెక్ట్!

భారతదేశం, ఫిబ్రవరి 26 -- మానవత్వం ఇంకా చాలా మందిలోనే ఉంది. అవసరమైనవారి గుండె తడిని అర్థం చేసుకునేవారు ఇంకా లోకంలో చాలా మందే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న చిట్టితల్లి పునర... Read More


Tirumala Updates : శ్రీవారి ఆలయం వస్త్రాలకు టీటీడీ ఈ-వేలం తేదీలు ఇవే.. ఎలా పాల్గొనాలంటే?

భారతదేశం, ఫిబ్రవరి 25 -- తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలు కొత్తవి/ఉపయోగించినవి / పాక్షికంగా దెబ్బతిన్నవి (287) లాట్ల ఆర్ట్ సిల్క్ చీరల, హాఫ్ సారీస్, ... Read More


Rail Parcel APP : ఫిబ్రవరి 25 నుంచి అందుబాటులోకి దక్షిణ మధ్య రైల్వే 'రైల్ పార్శిల్ యాప్‌'

భారతదేశం, ఫిబ్రవరి 24 -- పార్శిల్ సేవలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా డోర్ టు డోర్ పార్శిల్ బుకింగ్, డెలివరీని సజావుగా అందించడానికి దక్షిణ మధ్య రైల్వే(SCR) మొట్టమొదటిసారిగా రైల్ పార్శిల్ యాప్‌ను ప్రా... Read More


గాంధీ విగ్రహం ఏర్పాటు వద్దు.. సీఎం రేవంత్ రెడ్డికి గాంధీ మునిమనవడు రిక్వెస్ట్

భారతదేశం, ఫిబ్రవరి 24 -- మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ.. తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆయన చేసిన ట... Read More


1900 ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల ద్వారా 45,000 మంది ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య సేవలు

భారతదేశం, ఫిబ్రవరి 24 -- రాష్ట్రవ్యాప్తంగా 1900 ఎంప్యానెల్డ్ ఆసుపత్రులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ)కి చెందిన దాదాపు 45,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఉద్యోగుల ఆరోగ్య పథ... Read More


తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన దేవ్‌జీ.., మరో ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలు!

భారతదేశం, ఫిబ్రవరి 24 -- మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు నలుగురు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ అలియాస్ కుమ్మ దాదా, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ... Read More