Exclusive

Publication

Byline

SCR Special Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఏపీ-తెలంగాణ మధ్య ప్రత్యేక రైళ్లు

భారతదేశం, మే 2 -- వేసవి సెలవుల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విద్యాసంస్థలకు సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో సాధారణ ర... Read More


RGUKT Admissions 2026 : ఏపీలోని ట్రిపుల్ ఐటీల్లో పీయూసీ, బీటెక్ అడ్మిషన్లు.. నోటిఫికేషన్ విడుదల

భారతదేశం, మే 2 -- టెన్త్ పూర్తి కాగానే అత్యుత్తమ ప్రమాణాలతో ఇంజినీరింగ్ వైపు చదివేందుకు గోల్డెన్ ఛాన్స్ మీకోసం ఎదురుచూస్తోంది. ఏపీలోని నూజివీడు, ఆర్.కె వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో 2026-27 ... Read More


Silver Wearing Rules : వెండి ధరించే నియమాలు, ప్రయోజనాలు, నష్టాలను తెలుసుకోండి

భారతదేశం, మే 2 -- వెండి అత్యంత పవిత్రమైన, పుణ్యమైన లోహంగా పరిగణిస్తారు. జ్యోతిషశాస్త్రంలో దీనికి చంద్రుడు, శుక్రుడితో సంబంధం ఉంది. సరైన స్థానంలో వెండిని ధరించడం చంద్రుడిని బలపరుస్తుంది, మనశ్శాంతి, ఆనం... Read More


మున్సిపల్‌ షాపుల అద్దె వ్యవస్థలో కీలక మార్పులు.. పై అంతస్థుల్లోని షాపులకు అద్దె తగ్గింపు

భారతదేశం, మే 2 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీ అద్దె వ్యవస్థలో మార్పులు చేసింది. రాబడి వసూళ్లను మెరుగుపరచడానికి, గతంలో ఉన్న అధిక పెంపుల స్థానంలో ఒక మోస్తరు వార్షిక పెంపును ప్రవేశపెట్టింది. మున్... Read More


ఫీజు బకాయిల పేరుతో పరీక్షలకు అడ్డుకుంటే కాలేజీలపై సీరియస్ యాక్షన్!

భారతదేశం, ఏప్రిల్ 30 -- ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అందలేదనే సాకుతో విద్యార్థులను పరీక్షలకు అనుమతించని కళాశాలలపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మే... Read More


చిన్న పొరపాట్ల వల్ల ప్రెషర్ కుక్కర్ పేలిపోవచ్చు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

భారతదేశం, ఏప్రిల్ 30 -- ప్రెషర్ కుక్కర్లు దాదాపు ప్రతి ఇంటిలోనూ ఒక భాగంగా మారిపోయాయి. వంట చేయడానికి తక్కువ సమయం తీసుకోవడమే కాకుండా.. ఇది వంట గ్యాస్ లేదా నూనెను కూడా ఆదా చేస్తుంది. కట్టెల పొయ్యి మీద వం... Read More


Online Services : ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్‌నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్‌లోనే

భారతదేశం, ఏప్రిల్ 30 -- ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్‌లైన్‌లో అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర పర... Read More


LRS : ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్.. ఫీజులో 25 శాతం రాయితీ

భారతదేశం, ఏప్రిల్ 30 -- Layout Regularization Scheme : భూ క్రమబద్ధీకరణలో భాగంగా ప్లాట్ల క్రమబద్ధీకరణ ఛార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి 25 శాతం రాయితీని ప్రకటించింది. మే 1 నుంచి జూలై 31 వరకు ఈ అవకాశా... Read More


SCR : కాకినాడ-లింగంపల్లి మధ్య స్పెషల్ ట్రైన్స్.. తిరుమల ఎక్స్‌ప్రెస్‌పై కీలక అప్డేట్

భారతదేశం, ఏప్రిల్ 30 -- వేసవిలో రద్దీని దృష్టిలో పెట్టుకుని.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించేవారికి ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనున్నాయి. కాకినాడ-... Read More


ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్కరికి 47 ర‌కాల ప‌రీక్షలు.. కొత్త ఆరోగ్య సంరక్షణ పథకం!

భారతదేశం, ఏప్రిల్ 29 -- రోగాల ముంద‌స్తు నివార‌ణ చ‌ర్యలకు ప్రాధాన్యత‌నిస్తూ వ్యక్తుల ప్రస్తుత ఆరోగ్య ప‌రిస్థితిని అంచ‌నా వేసేందుకు స‌మ‌గ్ర వైద్య ప‌రీక్షలు చేప‌డ‌తామ‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... Read More