Exclusive

Publication

Byline

Location

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.. భౌతికకాయాన్ని రప్పించేందుకు విరాళాల సేకరణ!

భారతదేశం, జూన్ 22 -- ఉన్నత చదువులు చదివి, కుటుంబానికి అండగా నిలవాలని అమెరికా వెళ్లిన ఒక తెలుగు విద్యార్థి అక్కడ ఆకస్మికంగా మరణించారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల అరుణ్ సాయి రెడ్డి ... Read More


నిజమైన ప్రేమ పెద్ద కట్టడాల్లోనే కాదు.. ఇలాంటి పనుల్లోనూ కనిపిస్తుంది.. భార్య కోసం ఇంట్లోనే ఎస్కలేటర్!

భారతదేశం, జూన్ 22 -- ప్రేమను వ్యక్తపరచడానికి ఎప్పుడూ పెద్ద పెద్ద కట్టడాలు, కోటలు అవసరం లేదు. ఒక్కోసారి అది ఎంతో నిశ్శబ్దంగా.. కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న శ్రద్ధ, పట్టుదల, సృజనాత్మకత రూపంలో కూడా కనిపిస్తు... Read More


ఒక వ్యక్తి సూర్యోదయ సమయంలో జన్మిస్తే.. భవిష్యత్తు ఎలా ఉంటుంది?

భారతదేశం, జూన్ 21 -- ఏ మనిషికీ తన పుట్టుక సమయాన్ని నిర్ణయించుకునే శక్తి లేదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి యొక్క పుట్టుక సమయం, తేదీ మరియు ప్రదేశం దేవునిచే ముందే నిర్ణయించబడి ఉంటాయి. కానీ ఈ మ... Read More


సాయికృష్ణ మిస్సింగ్ కేసులో షాకింగ్ నిజాలు.. అక్కడకు వెళ్లమన్నది ఎవరు?

భారతదేశం, జూన్ 21 -- ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్య... Read More


జూన్ నెలాఖరు నుండి 5 రాశుల వారికి బుధుడి అనుగ్రహం లభిస్తుంది.. గోల్డెన్ ఛాన్స్!

భారతదేశం, జూన్ 21 -- బుధుడు జూన్ 22న మధ్యాహ్నం 3:41 గంటలకు కర్కాటక రాశిగోలోకి ప్రవేశిస్తాడు. ఈ బుధ సంచారం అనేక రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులను తీసుకురాగలదు. ఈ సంచారం ముఖ్యంగా ఐదు అదృష్ట రాశుల ... Read More


అలర్ట్.. వాహన్ పోర్టల్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయకపోతే భారీ జరిమానాలు తప్పవు!

భారతదేశం, జూన్ 21 -- తెలంగాణలోని వాహనదారులకు రవాణా శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. వాహనదారులు తమ ప్రస్తుత మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను వాహన్ డేటాబేస్‌లో వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ... Read More


విద్యార్థులకు డిజిటల్ కానుక.. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా కాన్వా

భారతదేశం, జూన్ 21 -- సాంకేతికత, సృజనాత్మకత ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని సమూలంగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా అభియాన్, ప... Read More


నేరేడు పండ్లు విరగకాస్తే కరవు తప్పదా? ఎల్‌నినో ఎఫెక్ట్ వెనక నిజమిదేనా? సూసైడ్ ఫ్రూటింగ్!

భారతదేశం, జూన్ 21 -- ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నేరేడు పండ్లతో కళకళలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నేరేడు పండ్ల దిగుబడి విపరీతంగా పెరిగింది. అయితే ఈ బంపర్ కాపు వినియోగదా... Read More


గోదావరి ప్రాంతంలోని పుష్కర ఘాట్ల వద్ద 162 ఆలయాల పునరుద్ధరణ

భారతదేశం, జూన్ 21 -- రాబోయే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుటి నుంచే పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతోంది. ఇందులో భాగం... Read More


శ్రీశైలం నల్లమల అడవుల్లో 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌పై కీలక అప్డేట్!

భారతదేశం, జూన్ 18 -- ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులకు, తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రా... Read More