Exclusive

Publication

Byline

Kacheguda-Bikaner Express : కాచిగూడ-బికనీర్ ఎక్స్‌ప్రెస్.. శ్రీగంగానగర్ వరకు పొడిగింపు!

భారతదేశం, మార్చి 20 -- కాచిగూడ-బికనీర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును శ్రీగంగానగర్ వరకు పొడిగించినట్టుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ మార్పుతో మార్చి 21 నుంచి జూలై 7వ తేదీ వరకు అమలులో ఉంటుందని ... Read More


ఆంధ్రప్రదేశ్‌లో మారిన రంజాన్ సెలవు దినం.. టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ తేదీ మార్పు!

భారతదేశం, మార్చి 20 -- రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ప్రటించిన సెలవు దినం శుక్రవారానికి బదులు ఈనెల 21వ తేది శనివారానికి మారుస్తూ జీఓ ఆర్టీ సంఖ్య:612 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్త... Read More


Gaddar Film Awards : ఘనంగా గద్దర్ అవార్డ్స్ వేడుక.. చిరంజీవికి ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం

భారతదేశం, మార్చి 20 -- తెలంగాణ కేంద్రంగా చలనచిత్ర పరిశ్రమల అభివృద్ధి చెందడానికి, సినిమాలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకట... Read More


ఇంటర్ విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి క్లాసులు.. మరి వేసవి సెలవులు ఎప్పుడు?

భారతదేశం, మార్చి 19 -- ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ విడుదలైంది. కాలేజీలు ఫాలో కావాల్సిన ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. రాష్ట్రంలో జూనియ... Read More


వినియోగదారులకు న్యాయం చేయడంలో తెలంగాణ లాస్ట్.. ఆంధ్రప్రదేశ్ టాప్!

భారతదేశం, మార్చి 19 -- భారతదేశవ్యాప్తంగా వినియోగదారుల ఫిర్యాదులను ఎంత సమర్థవంతంగా పరిష్కరిస్తున్నారో అంచనా వేసే 'వినియోగదారుల న్యాయ నివేదిక 2026'లో 19 పెద్ద, మధ్యతరహా రాష్ట్రాల డేటాను విడుదల చేశారు. ఇ... Read More


మూడు వీక్లీ అంతర్-రాష్ట్ర ఎక్స్‌ప్రెస్ రైళ్లను రెగ్యులరైజ్ చేసిన రైల్వే శాఖ!

భారతదేశం, మార్చి 19 -- తిరుచ్చి మీదుగా నడిచే మూడు అంతర్-రాష్ట్ర వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే యంత్రాంగం రెగ్యులర్ చేసింది. ఎర్నాకులం జంక్షన్-వేలాంకన్ని వీక్లీ ఎక్స్‌ప్రెస్ (16363) సాధారణ సేవలు మ... Read More


సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం : సీఎం రేవంత్

భారతదేశం, మార్చి 19 -- తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. వ్యవసాయాన... Read More


గోదావరి పుష్కరాలకంటే ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం : సీఎం చంద్రబాబు

భారతదేశం, మార్చి 19 -- విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. పరాభవ నామసంవత్సరం ప్రజలందరికీ మం... Read More


SCR Recruitment : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 2801 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్

భారతదేశం, మార్చి 18 -- సౌత్ సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2026 నియామక డ్రైవ్ కింద 2801 అప్రెంటిస్ పోస్టుల కోసం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హతగల అభ్యర్థులు scr.indianrailways.gov.in... Read More


KNRUHS 2025-26 : కాళోజీ యూనివర్సిటీలో ఎంపీహెచ్ ప్రవేశాలు.. ఈ కోర్సుకు నో ఏజ్ లిమిట్!

భారతదేశం, మార్చి 18 -- కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం(KNRUHS) 2025-26 విద్యా సంవత్సరానికి అనుబంధ సంస్థలలో అందుబాటులో ఉన్న మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(MPH) కోర్సు ప్రవేశాల కోసం ప్రకటనన... Read More