Exclusive

Publication

Byline

ఇంటర్ విద్యలో పెను మార్పులు.. మారిన పరీక్షల విధానం.. ఈ ఇయర్ నుంచే అమలు

భారతదేశం, మే 14 -- తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా రంగంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ద్వితీయ సంవత్సరంలోనే ఉండే ప్రాక్టికల్స్ (ప్రయోగాత్మక పరీక్షలు), ఇకపై మొదటి సంవత్సరం నుం... Read More


Bandi Bhageerath Case : బండి భగీరథ్ కేసు.. బాధితురాలి పుట్టిన తేదీలపై హైకోర్టు ప్రశ్నలు!

భారతదేశం, మే 14 -- పోక్సో (POCSO) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేసింది. ఈ కేసులో తక్షణ అరెస్ట్ నుంచి ఆయనకు ఊరట లభిస్తుందా లేదా అన్న అంశంపై ఉత్కంఠ... Read More


SIR Phase 3 : ఎస్‌ఐఆర్‌ థర్డ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. ఈ తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో!

భారతదేశం, మే 14 -- కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. 'ప్రత్యేక సమగ్ర సవరణ'(SIR) మూడో దశలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 16 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ... Read More


36 రోజులు లేని శుభ ముహూర్తాలు.. మళ్లీ పెళ్లిళ్ల సందడి ఎప్పుడంటే?

భారతదేశం, మే 14 -- తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలతో కళకళలాడిన వీధులు ఇప్పుడు కాస్త నిశ్శబ్దంగా మారాయి. వరుసగా శుభముహూర్తాలు ఉండటంతో సందడిగా సా... Read More


సక్సెస్ అయ్యే విద్యార్థులు ఫాలో అయ్యే సీక్రెట్ టెక్నిక్స్.. ఇలా చదివితే టాపర్ అవ్వడం ఖాయం!

భారతదేశం, మే 13 -- కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవడం అనేది చాలాసార్లు చాలా భారంగా అనిపిస్తుంది. కేవలం సిలబస్ పెద్దదనే కాదు, ఎప్పుడూ అప్డేట్ గా ఉండాలి, ఫోకస్‌గా ఉండాలి, బాగా పెర్ఫార్మ్ చేయాలి అనే ... Read More


మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టుకు పచ్చజెండా.. ఆరు స్టేషన్లు, 70 వంతెనలు

భారతదేశం, మే 13 -- రూ. 2,816 కోట్ల వ్యయంతో చేపట్టనున్న కొత్త మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టుకు పచ్చజెండా లభించిందని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నుండి గుంటూర... Read More


Bandi Bhageerath Case : పోలీసుల విచారణకు హాజరుకాని బండి సంజయ్ కుమారుడు భగీరథ్

భారతదేశం, మే 13 -- కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఒక మైనర్ బాలికను వేధించారనే ఆరోపణలపై నమోదైన పోక్సో(POCSO) కేసులో విచారణ నిమిత్తం బుధవారం మధ్యాహ్నం 2 గంటల... Read More


వారికి మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈ నెల 15న మీటింగ్

భారతదేశం, మే 13 -- ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్నీ కూటమి ప్రభుత్వం సహించదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలను ఒక్కసారిగా... Read More


KRMB : తాగునీటి అవసరాల కోసం ఆగస్టు 15 వరకు ఏపీ, తెలంగాణకు 31 టీఎంసీలు కేటాయింపు

భారతదేశం, మే 13 -- కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB)కు చెందిన ముగ్గురు సభ్యుల కమిటీ ఆగస్టు 15 వరకు తాగునీటి అవసరాల కోసం తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాంపులు చేసింది. తెలంగాణకు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలా... Read More


త్వరగా రుతుపవనాలు వస్తాయని అంచనా.. ఖరీఫ్ సాగుకు రైతుల సన్నాహాలు

భారతదేశం, మే 12 -- రుతుపవనాలు ముందుగానే ప్రారంభమవుతాయని, సాగునీటిని కూడా ముందుగానే విడుదల చేస్తారని ఆంధ్రప్రదేశ్‌లో రైతులు రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. దుక్కి దున్నడం, భూమ... Read More