Exclusive

Publication

Byline

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మీదుగా కాన్పూర్ సెంట్రల్ - మధురై మధ్య స్పెషల్ ట్రైన్స్

భారతదేశం, ఆగస్టు 29 -- పండుగల వేళ, ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాన్పూర్ సెంట్రల్, మధురై స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ... Read More


విశాఖలో దారుణం.. ఒకే కుటుంబంలోని నలుగురు సూసైడ్

భారతదేశం, ఆగస్టు 29 -- విశాఖపట్నం జిల్లాలో గుండెలను పిండేసే దారుణ సంఘటన వెలుగుచూసింది. ఆర్థిక సమస్యలు లేదా మరేవైనా మనస్పర్థలో తెలియదు గానీ, కన్నవారి చేతులతోనే కన్నబిడ్డల ప్రాణాలు తీసి, ఆపై దంపతులిద్దర... Read More


గోల్డ్ రింగ్‌తో వివాదం.. గోదావరి నదిలోకి దూకిన దంపతుల ఘటనలో కొత్త విషయం

భారతదేశం, ఆగస్టు 29 -- ఒక్క ఉంగరం వల్ల తలెత్తిన వివాదం, వేధింపుల కారణంగా దంపతుల ప్రాణాలనే బలితీసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వంతెనపై నుంచి దంపతులు గోదావరి నదిలోకి దూకి ఆత్మహ... Read More


MBBS counselling : ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం KNRUHS మొదటి విడత వెబ్ ఆప్షన్లు

భారతదేశం, ఆగస్టు 29 -- కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్(KNRUHS) 2026-27 విద్యా సంవత్సరానికి గాను కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ మొదటి దశ... Read More


డిసెంబర్‌లో తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్.. నాలుగు జిల్లాల్లో పోటీలు!

భారతదేశం, ఆగస్టు 27 -- తెలంగాణ క్రీడారంగానికి భారీ ప్రోత్సాహం లభించింది. ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది. డిసెంబర్ 2... Read More


నేపాల్‌లో చిక్కుకున్న ఏపీవారిని గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు.. కంట్రోల్ రూమ్ నెంబర్లు

భారతదేశం, ఆగస్టు 27 -- నేపాల్‌లో సంభవించిన వరద విపత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా చిక్కుకుపోయారా అనే విషయంపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. నేపాల్ వరదల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదే... Read More


Nepal Floods : నేపాల్ వరదల్లో చిక్కుకున్న బాధితుల కోసం తెలంగాణ హెల్ప్‌లైన్ నెంబర్లు

భారతదేశం, ఆగస్టు 27 -- నేపాల్‌లో చిక్కుకుపోయిన లేదా ప్రభావితమైన తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఒక హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రం ఏర్పాటు చేశారు అధికారులు. ప్రస... Read More


అమరావతి శాసనసభ భవనానికి ప్రపంచస్థాయి రూపకల్పన.. కీలక చర్చలు

భారతదేశం, ఆగస్టు 27 -- రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని శాసనసభ భవనాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో, ఆధునిక వాస్తుశిల్పం-తెలుగు సంస్కృతి సమ్మేళనంగా, రాష... Read More


Nepal Floods Reason : నేపాల్‌లో ఆకస్మిక వరదలకు అసలైన కారణం ఏమిటి?

భారతదేశం, ఆగస్టు 26 -- టిబెట్ సరిహద్దులోని నేపాల్ రసువా జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరద విధ్వంసాన్ని సృష్టించింది. భోటేకోశీ నదికి ఒక్కసారిగా పోటెత్తిన ఈ వరదల కారణంగా అనేక గ్రామాలు నీటమునిగాయి, వంతెనలు,... Read More


Nepal Floods : నేపాల్ వరదలు.. 140 మంది తెలుగు పర్యాటకులు మిస్సింగ్.. ఎక్కడ ఉన్నారు?

భారతదేశం, ఆగస్టు 26 -- నేపాల్‌ను ముంచెత్తిన ఆకస్మిక జలప్రళయం తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనను రేకెత్తిస్తోంది. విహారయాత్ర కోసం హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్లిన 156 మంది తెలుగు పర్యాటకుల బృందంలో ఏకంగా 140 ... Read More