భారతదేశం, ఆగస్టు 1 -- దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వేళాంకన్ని ఉత్సవం 2026 సందర్భంగా అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వే శాఖ లోకమాన్య తిలక్ - వేళాంకన్ని - లోకమాన్య తిలక్ మధ్య... Read More
భారతదేశం, ఆగస్టు 1 -- గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా గత 24 గంటల్లో నీటిమట్టాలు గోదావరి నదిలో భారీగా పెరిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో చర్ల - వెంకటా... Read More
భారతదేశం, ఆగస్టు 1 -- విశాఖపట్నం సమీపంలోని భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానికంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలు, రవాణ... Read More
భారతదేశం, ఆగస్టు 1 -- జ్యోతిషశాస్త్రంలో కుజుడి రాశి మార్పు మాత్రమే కాకుండా నక్షత్ర మార్పుకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కుజుడు నక్షత్రం మారినప్పుడు అది ఉద్యోగం, వ్యాపారం, ఆస్తి, వాహనం, పెట్టుబడి, ప... Read More
భారతదేశం, ఆగస్టు 1 -- తెలంగాణ రాష్ట్రంలో టూరిస్ట్ బస్సుల యజమానులకు ఊరటనిస్తూ, రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ రవాణా శాఖ కీలక అడుగులు వేస్తోంది. త్రైమాసిక పన్నులను క్రమబద్ధీకరించడం, పదే... Read More
భారతదేశం, జూలై 31 -- రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను న... Read More
భారతదేశం, జూలై 31 -- తెలంగాణలో అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ (LRS - Layout Regularization Scheme) దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లింపుపై 25 శాత... Read More
భారతదేశం, జూలై 31 -- సూర్యుడు జ్యోతిష్య శాస్త్రంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఆగస్టు నెలలో సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహ మార్పు అన్ని రాశుల వారి జీవితాలపై కొన్ని ప్రభావాలను చూపుతుంద... Read More
భారతదేశం, జూలై 31 -- తెలంగాణలో వైన్ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలోని లీస్బర్గ్లో ఉన్న స్టోన్ టవర్ వైనరీన... Read More
భారతదేశం, జూలై 31 -- ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను పూర్తి చేసిన భారత ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ సవరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 లక్షల మంది ... Read More