Exclusive

Publication

Byline

జూన్‌లో గజలక్ష్మి యోగంతో లక్కీ ఛాన్స్ కొట్టే 4 రాశులు.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగనుంది!

భారతదేశం, మే 30 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపద, శ్రేయస్సును ప్రసాదించే శుక్రుడు, జ్ఞానానికి ప్రతీక అయిన గురు గ్రహాల కలయిక ఏదైనా శుభ రాశిలో జరిగినప్పుడు గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుందని అంటారు. ఈ రాజ... Read More


విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వేసవి సెలవులు పొడిగింపు.. ఎన్ని రోజులు అంటే?

భారతదేశం, మే 30 -- ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (IPASE)-2026 దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIE) కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్య... Read More


వాతావరణ శాఖ నుంచి బిగ్ అప్డేట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు

భారతదేశం, మే 30 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రాబోయే మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతం, లక్షద్వీ... Read More


ముద్ఖేడ్-మేడ్చల్-మహబూబ్‌నగర్-డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్.. భూసేకరణ వేగవంతం

భారతదేశం, మే 28 -- ముద్ఖేడ్-మేడ్చల్-మహబూబ్‌నగర్-డోన్ రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పరిధిలో భూసేకరణ, ప్రభుత్వ భూముల బదిలీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసిందని ప్రభుత... Read More


May 28th Weather : 100కి పైగా మండలాల్లో తీవ్ర వడగాలులు.. శుక్రవారం పరిస్థితి ఇలా!

భారతదేశం, మే 28 -- దాదాపు ఒక వారం పాటు 45 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రం అల్లాడిపోయిన తర్వాత.. బుధవారం (మే 27) నాడు వాతావరణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాలకు ఉపశమనాన్ని కల్పించాయి... Read More


ఈ తేదీల్లో మూడు ప్రత్యేక రైళ్లు.. లిస్టులో విశాఖపట్నం-కాచిగూడ కూడా.. పూర్తి షెడ్యూల్

భారతదేశం, మే 28 -- వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వివిధ ప్రాంతాల మధ్య వన్-వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్ల... Read More


రైతులు ఆందోళన చెందొద్దు.. తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొంటాం : మంత్రి ఉత్తమ్ కుమార్

భారతదేశం, మే 27 -- అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయి ఆందోళన చెందుతున్న తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగించింది. కొనుగోలు కేంద్రాలకు (ఐకేపీ సెంటర్లు) రైతులు తీసుకొచ్చే తడిసిన ధాన్యాన... Read More


'శివుడి చెంతనే అరుణ్ తివారీ'.. భౌతికకాయాన్ని ఎవరెస్ట్‌పైనే వదిలేయాలని కుటుంబం నిర్ణయం!

భారతదేశం, మే 27 -- 'ఆయన ఇప్పుడు ఆ పరమశివుడి పాదాల చెంత, ఆ కైలాసంలోనే ఉండిపోయారు.. ఆయన ఆత్మకు అదే ప్రశాంతతనిస్తుంది..." ఎవరెస్ట్ పర్వాతారోహణ ముగించుకుని, తిరుగుప్రయాణంలో వస్తుండగా కన్నుమూసిన హైదరాబాద్ ... Read More


ఐఆర్‌సీటీసీ యమునా పుష్కరాలు స్పెషల్.. ఏపీ, తెలంగాణ నుంచి కాశీ, అయోధ్య టూర్ ప్యాకేజీ!

భారతదేశం, మే 27 -- మీరు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ (IRCTC) తాజాగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఒకే ప్యాకేజీలో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిం... Read More


వైజాగ్‌లో వరల్డ్ ఫుడ్ ఇండియా రీజినల్ సదస్సు.. ఏ తేదీల్లో అంటే?

భారతదేశం, మే 27 -- ఆంధ్రప్రదేశ్ వేదికగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి పెద్ద పీట వేసేందుకు ఒక భారీ సదస్సు సిద్ధమవుతోంది. వచ్చే జూలై 9, 10 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ... Read More