భారతదేశం, ఆగస్టు 15 -- తెలుగు నేలపై స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, దేశభక్తి ఉప్పొంగేలా జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దిన... Read More
భారతదేశం, ఆగస్టు 15 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ అభ్యర్థులకు తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మరియు... Read More
భారతదేశం, ఆగస్టు 15 -- భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్(BSNL) ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా స్వదేశీ 4జీ నెట్వర్క్ విస్తరణ,... Read More
భారతదేశం, ఆగస్టు 15 -- తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. యూనిఫాం సర్వీసెస్(పోలీస్) ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని మరో 2 ఏళ్ల పాటు పెంచుతూ నిర్ణయం... Read More
భారతదేశం, ఆగస్టు 15 -- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ పరిధిలో రాబోయే కొన్ని రోజుల పాటు వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆగస్ట... Read More
భారతదేశం, ఆగస్టు 14 -- కేరళలో ఎంతో ఘనంగా నిర్వహించుకునే ఓనం పండగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని చర్లపల్లి నుంచి ... Read More
భారతదేశం, ఆగస్టు 14 -- ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి, ఆధ్యాత్మిక భక్తులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విజయవాడ - వారణాసి (కాశీ) మధ్య విమాన సర్వీసులను ప్రారంభించినట్లు ప్రకటించింది. విజయవాడ నుంచ... Read More
భారతదేశం, ఆగస్టు 13 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే వారం రోజుల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన గాలులు, తరచుగా మెరుపులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ... Read More
భారతదేశం, ఆగస్టు 13 -- ప్రసిద్ధ వేలాంకణి మాత వార్షిక మహోత్సవాల నేపథ్యంలో ప్రయాణికులు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని నూతన టెర్మినల్... Read More
భారతదేశం, ఆగస్టు 13 -- తిరుపతి (ఆంధ్రప్రదేశ్), తిరువణ్ణామలై (తమిళనాడు) నగరాలను అనుసంధానించే జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని కోరుతూ ముగ్గురు పార్లమెంట్ సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ప్రతినిధి బృందం న్యూ... Read More