Exclusive

Publication

Byline

Vijayawada-Lingampalli Intercity Express : విజయవాడ-లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు పిడుగురాళ్లలో స్టాప్

భారతదేశం, ఆగస్టు 30 -- విజయవాడ-లింగంపల్లి మధ్య ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన వార్తను అందించింది. విజయవాడ-లింగంపల్లి-విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్(రైలు నంబర్లు 12795/12796) ర... Read More


TG EAPCET : బైపీసీ విద్యార్థులకు సెప్టెంబర్ 12 నుంచి టీజీ ఈఏపీసెట్ 2026 కౌన్సెలింగ్

భారతదేశం, ఆగస్టు 30 -- బైపీసీ స్ట్రీమ్ విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TGEAPCET) 2026 ప్రవేశ కౌన్సెలింగ్, సెప్టెంబర్ 12 నుండి ప్రాథమిక సమాచారం నింపడ... Read More


తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలో రెండు కొత్త గోల్ఫ్ కోర్సులు

భారతదేశం, ఆగస్టు 30 -- తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గోల్ఫ్ టూరిజంను విస్తరించడం ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను, క్ర... Read More


తిరుమల, చంద్రగిరి పరిసరాల్లో ఏనుగుల సంచారం.. అప్రమత్తమైన అటవీశాఖ

భారతదేశం, ఆగస్టు 30 -- తిరుమల-తిరుపతి పుణ్యక్షేత్రాలను అనుసంధానించే అత్యంత కీలకమైన శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం స్థానిక ప్రజలను, భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. శేషాచలం అడవుల్లో తిరుగ... Read More


September School Holidays : తెలంగాణ, ఏపీలో సెప్టెంబర్ నెలలో పాఠశాలలకు సెలవు రోజులు ఇవే

భారతదేశం, ఆగస్టు 30 -- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్ 2026 మాసం వరుస సెలవులతో రానుంది. వినాయక చవితితో పాటు పలు పండుగలు, సాధారణ వారాంతపు సెలవులు, ప్రభుత్వ ఐచ్ఛిక సెలవులు ఒకే... Read More


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మీదుగా కాన్పూర్ సెంట్రల్ - మధురై మధ్య స్పెషల్ ట్రైన్స్

భారతదేశం, ఆగస్టు 29 -- పండుగల వేళ, ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాన్పూర్ సెంట్రల్, మధురై స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ... Read More


విశాఖలో దారుణం.. ఒకే కుటుంబంలోని నలుగురు సూసైడ్

భారతదేశం, ఆగస్టు 29 -- విశాఖపట్నం జిల్లాలో గుండెలను పిండేసే దారుణ సంఘటన వెలుగుచూసింది. ఆర్థిక సమస్యలు లేదా మరేవైనా మనస్పర్థలో తెలియదు గానీ, కన్నవారి చేతులతోనే కన్నబిడ్డల ప్రాణాలు తీసి, ఆపై దంపతులిద్దర... Read More


గోల్డ్ రింగ్‌తో వివాదం.. గోదావరి నదిలోకి దూకిన దంపతుల ఘటనలో కొత్త విషయం

భారతదేశం, ఆగస్టు 29 -- ఒక్క ఉంగరం వల్ల తలెత్తిన వివాదం, వేధింపుల కారణంగా దంపతుల ప్రాణాలనే బలితీసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వంతెనపై నుంచి దంపతులు గోదావరి నదిలోకి దూకి ఆత్మహ... Read More


MBBS counselling : ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం KNRUHS మొదటి విడత వెబ్ ఆప్షన్లు

భారతదేశం, ఆగస్టు 29 -- కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్(KNRUHS) 2026-27 విద్యా సంవత్సరానికి గాను కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ మొదటి దశ... Read More


సెప్టెంబర్ 2న పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు

భారతదేశం, ఆగస్టు 29 -- సెప్టెంబర్ 2న పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరుకోనున్నాయి. విశాఖపట్నం ప్రాంత అవసరాల కోసం దాదాపు 27 టీఎంసీల నీటిని నిల్వ చేసి పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వ... Read More