Exclusive

Publication

Byline

ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ఎఫైర్.. అడ్డుగా ఉన్నాడని భర్తను చంపిన ఉపాధ్యాయురాలు

భారతదేశం, డిసెంబర్ 25 -- పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన వృత్తిలో ఉండి దారుణమైన ఘటనకు తెగబడ్డారు ఇద్దరు ప్రభుత్వ టీచర్లు. తనది ప్రభుత్వ ఉద్యోగం, ప్రియుడిది ప్రభుత్వ ఉద్యోగం.. భర్తను చంపేస్తే ఇద్దర... Read More


ఏపీఎస్ఆర్టీసీ టెంపుల్ టూరిజం ప్యాకేజీలు.. కర్ణాటక-మైసూరు, కాశీ-అయోధ్య

భారతదేశం, డిసెంబర్ 25 -- ఏపీఎస్ఆర్టీసీ ఇటీవల అనేక పర్యాటక ప్యాకేజీలను రన్ చేస్తోంది. శబరిమల, అరుణాచలంలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలకు ప... Read More


చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. వైజాగ్ వీధుల్లో రూ.1,425 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్ జోన్లు!

భారతదేశం, డిసెంబర్ 25 -- విశాఖపట్నంలో వీధి విక్రయాలను ఆధునీకరించడానికి రూ.1,425 కోట్ల ప్రాజెక్టు మూడు కీలక ప్రదేశాలలో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ జోన్ల ఏర్పాటుతో ప్రారంభం కానుంది. అవి మధురవాడలోని ఆర్ఆర... Read More


సంక్రాంతి పండుగకు ఏపీ, తెలంగాణ మధ్య సౌత్ సెంట్రల్ రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు

భారతదేశం, డిసెంబర్ 25 -- సంక్రాంతి పండుగ కోసం దక్షిణ మధ్య రైల్వే అదనపు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాకినాడ, వికారాబాద్, నాందేడ్, మచిలీపట్నం మధ్య రైళ్లు నడుస్తాయి. విజయవాడ, సికింద్రాబాద్, రాజమండ్రి ... Read More


ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌లో యూరియా ఎలా బుక్ చేయాలి? రైతన్నల కోసం కంప్లీట్ డీటెయిల్స్

భారతదేశం, డిసెంబర్ 25 -- యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతన్నల కోసం తెలంగాణ ప్రభుత్వం యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా యూరియాను ఈజీగా బుక్ చేయవచ్చు. ఇందుకోసం అన్నదాతలు Fertilizer Booking App ప్ల... Read More


రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేద్దాం? : అతి త్వరలో ప్రభుత్వం ఫైనల్ డెసిషన్!

భారతదేశం, డిసెంబర్ 25 -- విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌పై కూటమి ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్రానికి స్థిరమైన ఆదాయాన్ని ఆర్జిస్తూనే, ప్రజా ప్రయోజనాన్ని న... Read More


మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన నలుగురు మృతి

భారతదేశం, డిసెంబర్ 25 -- మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మృతి చెందారు. చంద్రపూర్ జిల్లాలోని దేవదా తహసీల్‌లోని సోండో గ్రామ శివార్లలోని వంతెన పై నుంచి వాగులోకి కారు దూసుకెళ... Read More


ప్రాణం తీసిన పెన్సిల్.. పరిగెడుతూ జారిపడి గొంతులో గుచ్చుకుని బాలుడు మృతి!

భారతదేశం, డిసెంబర్ 24 -- ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఆరేళ్ల యూకేజీ విద్యార్థి పెన్సిల్ గుచ్చుకుని మరణించాడు. ఈ ఘటనలో ఒక్కసారిగా విషాదఛాయల... Read More


గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మెడిసిన్ సప్లై.. వచ్చే నెల స్టార్ట్!

భారతదేశం, డిసెంబర్ 24 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రులకు మందులు, వ్యాక్సిన్‌లు, రక్త యూనిట్లను రవాణా చేయడానిక... Read More


టీటీడీ : జ‌న‌వ‌రి 2026లో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

భారతదేశం, డిసెంబర్ 24 -- జనవరిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఏ ఆలయాల్లో ఎలాంటి ఉత్సవాలు ఉన్నాయో తెలుసుకుని వస్తే బెటర్. తదనుగుణంగా ప్లాన్ చేసుకుంటే.. తిరుపతిలోనూ ఆలయాలను సందర్శించుకోవచ్చు. తిరుపతిలోని శ్ర... Read More