Exclusive

Publication

Byline

రాజానగరంలో త్వరలో జూపార్కు ఏర్పాటు కానుంది : ఎంపీ పురంధేశ్వరి

భారతదేశం, జనవరి 8 -- తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలో జూ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాజమండ్రి ఎంపీ దగ్గబాటి పురందేశ్వరి తెలిపారు. ఈ పార్కుకు సంబంధించిన తన... Read More


విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి 16 నుంచి స్కూళ్లలో సాయంత్రం స్నాక్స్

భారతదేశం, జనవరి 8 -- తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు స్నాక్స్ అందించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 16 ... Read More


ఓ వైపు సంక్రాంతి ప్రయాణికుల రద్దీ.. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్!

భారతదేశం, జనవరి 8 -- ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంక్రాంతి కోసం ప్రత్యేక బస్సులను ఇప్పటికే ప్రకటించింది. అదనపు ఛార్జీలు ఉండవని తెలిపింది. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా... Read More


దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని సంక్రాంతి స్పెషల్ రైళ్లు.. ఈ రూట్‌లలో వెళ్తాయ్ చూడండి

భారతదేశం, జనవరి 8 -- సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున రద్దీని తగ్గించి, ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న కీలక స్టేష... Read More


ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీ కొట్టిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి

భారతదేశం, జనవరి 8 -- తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోకిల పరిధిలో మీర్జాగూడ వద్ద కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఘటనలో నలుగురు విద్యార్థులు మృ... Read More


జనవరి 19న మేడారం ఆధునీకరణ పనులు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, జనవరి 8 -- మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయంలో రూ. 300 కోట్ల వ్యయంతో చేపట్టిన పునరుద్ధరణ పనులను జనవరి 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.... Read More


సంక్రాంతికి ముందు తుపాను ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక!

భారతదేశం, జనవరి 8 -- సంక్రాంతికి ముందు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు ప్రారంభమవుతున్నాయా? వాతావరణ శాఖ అవుననే చెబుతోంది. ఏపీలో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. తెలంగాణలో వాతావరణ మార్పులు కనిపిస్తాయ... Read More


మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన

భారతదేశం, జనవరి 8 -- తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ సన్నాహకాల్లో భాగంగా కమిషన్ జిల్లా, మున్సిపల్ అధికార... Read More


అమరావతికి చట్టబద్ధత కల్పించండి.. అమిత్ షాతో భేటీలో చంద్రబాబు విజ్ఞప్తి

భారతదేశం, జనవరి 8 -- ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. పోలవరం పర్యటన ముగించు... Read More


రాయలసీమ లిఫ్ట్‌పై చంద్రబాబు దుష్ప్రచారం, రేవంత్‌తో చీకటి ఒప్పందం : వైఎస్ జగన్

భారతదేశం, జనవరి 8 -- తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేకం... Read More