Exclusive

Publication

Byline

APPCB : ఆంధ్రప్రదేశ్‌లోని పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనం తప్పనిసరి.. ప్రత్యేక డ్రైవ్!

భారతదేశం, ఆగస్టు 19 -- ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే పర్యావరణ పరిరక్షణను సమతుల్యం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల ఆవరణలో కనీసం 33 శాతం పచ్చదనాన్... Read More


మూడు నాలుగేళ్లలో తెలంగాణలో 10 లక్షల ఎకరాలకు ఆయిల్‌పామ్ విస్తరణ

భారతదేశం, ఆగస్టు 19 -- రైతుల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పరిశోధనలు జరగాలని, శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితాలు రైతుల చెంతకు చేరేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞా... Read More


ఆగస్టు 20 నుంచి విజయాలను చూడనున్న 4 రాశులు, పరిహారాలు

భారతదేశం, ఆగస్టు 19 -- శని నక్షత్ర మార్పులు ఒక వ్యక్తి యొక్క ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిషశాస్త్రంలో నమ్ముతారు. శని గ్రహం 2026 ఆగస్టు 20న రేవతి... Read More


దక్షిణ మధ్య రైల్వే అలర్ట్.. ఈ తేదీల్లో పలు రైళ్లు రద్దు, సమయాల్లో మార్పులు

భారతదేశం, ఆగస్టు 19 -- హైదరాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్ - డోన్ రైల్వే సెక్షన్‌లో ఉన్న దూపాడు స్టేషన్‌లో అదనపు లూప్ లైన్ పనుల నిమిత్తం నాన్-ఇంటర్లాకింగ్ పనులను దక్షిణ మధ్య రైల్వే చేపడుతోంది. ఈ... Read More


KNRUHS Admissions : ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ రీఓపెన్!

భారతదేశం, ఆగస్టు 19 -- తెలంగాణలోని వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం(KNRUHS) తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత... Read More


ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో షాకింగ్ నిజాలు.. వెలుగులోకి కొత్త కోణం!

భారతదేశం, ఆగస్టు 19 -- తూర్పు గోదావరి జిల్లాలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషాదాంతం వెనుక రైఫిల్ ష... Read More


ఆంధ్ర యూనివర్సిటీలో ఫార్ములా-1 రేసింగ్ కార్ ఎగ్జిబిషన్.. RB14 హంగామా!

భారతదేశం, ఆగస్టు 18 -- విశాఖపట్నం వేదికగా ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) ఇంజనీరింగ్ కళాశాల (A) గ్రౌండ్‌లో ఆస్తికరమైన కార్యక్రమం జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ప్రపంచ ప్రసిద... Read More


జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి

భారతదేశం, ఆగస్టు 18 -- జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నీ 2028 మార్చి వరకు పూర్తి చేస్తామని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్... Read More


గురుకులాల్లో బీసీ హాస్టళ్లు విలీనం.. ఎంజేపీలకు శాశ్వత భవనాలు

భారతదేశం, ఆగస్టు 18 -- రూ.500 కోట్ల సాస్కి నిధులతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్... Read More


మత్స్యకారుల కోసం గాలింపు మరింత వేగవంతం చేయండి : చంద్రబాబు

భారతదేశం, ఆగస్టు 18 -- ఆగస్టు 3వ తేదీ నుంచి సముద్రంలో వేటకు వెళ్లే క్రమంలో అదృశ్యమైన ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చం... Read More