Exclusive

Publication

Byline

రాహువు సంచారంతో డిసెంబర్ దాకా 3 రాశులవారికి పట్టిందల్లా బంగారమే.. డబుల్ బెనిఫిట్స్

భారతదేశం, సెప్టెంబర్ 19 -- రాహువు ప్రస్తుతం ధనిష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ సంచారాలు వివిధ రాశుల వారి జీవితాలలో విభిన్న మార్పులను తీసుకురావచ్చు. అక్టోబర్ 3వ తేదీన రాహువు ధనిష్ఠ నక్షత్రం మూడో పాదం... Read More


సికింద్రాబాద్‌-వరంగల్‌, సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌‌‌ మార్గంలో 4 రైళ్లు రద్దు

భారతదేశం, సెప్టెంబర్ 19 -- వివిధ పనుల నిర్వహణ కారణంగా ఆదివారం రోజున అంటే సెప్టెంబర్ 20వ తేదీన పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మెుత్తం 4 రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా... Read More


Residence Certificate Update : ఆధార్, రేషన్ కార్డులే అడ్రస్‌ ప్రూఫ్‌.. రెసిడెన్స్ సర్టిఫికెట్ అవసరం లేదు!

భారతదేశం, సెప్టెంబర్ 19 -- ఆంధ్రప్రదేశ్‌లో నివాస ధ్రువీకరణ పత్రాల (Residence Certificate) మంజూరు విధానంపై ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి రెవెన్యూ శాఖ క్లారిటీ ఇచ్చింది. సాధారణ పౌరులు నివాస ధ్రువీకరణ క... Read More


సెప్టెంబర్ 26న తులారాశిలోకి బుధుడి సంచారం.. 5 రాశులపై ప్రభావం

భారతదేశం, సెప్టెంబర్ 19 -- జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహం మేధస్సు, వాక్చాతుర్యం, ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారాలు, సంభాషణ మొదలైన వాటికి ప్రాతినిధ్యం వహిస్తుందని అంటారు. బుధ గ్రహం రాశి మారడం వల్ల కలిగే ప్... Read More


విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌కు ఈ తేదీ డెడ్‌లైన్.. పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు

భారతదేశం, సెప్టెంబర్ 19 -- పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ (MB... Read More


కాల్చి బూడిద చేశారు.. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో దిగ్భ్రాంతికర నిజాలు

భారతదేశం, సెప్టెంబర్ 19 -- విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన గాదే సాయికృష్ణ కస్టోడియస్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ కేసులో నాలుగో న... Read More


AU Admissions : ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ గడువు పొడిగింపు

భారతదేశం, సెప్టెంబర్ 19 -- ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ (CDOE) ద్వారా అందించే వివిధ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు గడువును అక్టోబర్ 13 వరకు పొ... Read More


తెలంగాణలో భారీగా రైల్వే ప్రాజెక్టులు.. కనెక్టివిటీ పెంచేలా కొత్త లైన్లు, విస్తరణ పనులు!

భారతదేశం, సెప్టెంబర్ 19 -- దక్షిణ మధ్య రైల్వే చేస్తున్న పనుల ప్రకారం.. రైల్వే బోర్డు ద్వారా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో సుమారు రూ.50,000 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రా... Read More


హైదరాబాద్ శివార్లలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం!

భారతదేశం, సెప్టెంబర్ 19 -- హైదరాబాద్ నగర శివార్లలో శనివారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా మొత్తం ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు... Read More


తిరుమల బ్రహ్మోత్సవాలు : మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు

భారతదేశం, సెప్టెంబర్ 19 -- కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకా... Read More