భారతదేశం, ఆగస్టు 24 -- విజయవాడ నగరంలో గంజాయి విక్రయాలు, వాడకంపై పోలీసులు సీరియస్గా ఉన్నారు. మాదకద్రవ్యాల మూలాలను మట్టుబెట్టేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్, ఈగల్ విభాగం సంయుక్తంగా 'ఈగల్ ఛాలెంజ... Read More
భారతదేశం, ఆగస్టు 24 -- రవాణా శాఖ అధికారులు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో జరిపిన చర్చల అనంతరం తెలంగాణలో సమ్మెను విరమిస్తున్నట్లు ఆటో డ్రైవర్ల యూనియన్లు ప్రకటించాయి. 14 రకాల ప్రధాన డిమాండ్ల సాధన ... Read More
భారతదేశం, ఆగస్టు 24 -- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా నుండి 73,39,235 ఓట్లను తొలగించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. తాజా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం రా... Read More
భారతదేశం, ఆగస్టు 24 -- ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన లేఖకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. విజయసాయిరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాల్లో లెటర్లోని విషయాలను పోస్ట్ చేశారు. 'పదేళ్ళ వయసున్న రియాన్ష్ రెడ... Read More
భారతదేశం, ఆగస్టు 24 -- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హరిత హోటళ్ల ఆతిథ్య ప్రమాణాలను స్టార్ హోటళ్ల ప్రమాణాలకు దగ్గరగా తీసుకురావాలనే లక్ష్యంతో, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) వాటిని పెద్ద ఎత్తున ఆ... Read More
భారతదేశం, ఆగస్టు 23 -- డయల్ 112 ఎమర్జెన్సీ సేవలను మూడు విభాగాలతో కలపనున్నారు. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ పి.వెంకట రమణ ఈ విషయాన్ని వెల్లడించారు. డయల్ 112 అత్యవస... Read More
భారతదేశం, ఆగస్టు 23 -- తెలంగాణలో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ రవాణా రంగ కార్మికులు తమ నిరసన గళాన్ని విప్పారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి రాష... Read More
భారతదేశం, ఆగస్టు 23 -- పిల్లల ఆధార్ వివరాలు కచ్చితంగా ఉండేలా చూసేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక ప్రకటన చేసింది. 5 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లలకు అవసరమైన బయోమెట్రిక్ అప్డేట్ స... Read More
భారతదేశం, ఆగస్టు 23 -- పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం తీవ్రమైంది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడిం... Read More
భారతదేశం, ఆగస్టు 23 -- సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరంలో పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలనలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రూ.20 లక్షలతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య ఉ... Read More