Exclusive

Publication

Byline

మధ్యప్రదేశ్, పాపికొండల నుంచి నల్లమలలోకి 120 అడవి దున్నలు!

భారతదేశం, జనవరి 29 -- వన్యప్రాణుల పునరుద్ధరణ, జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా అటవీ శాఖ కీలక అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ కింద ఉన్న నల్లమల అడవులలో అంతరించ... Read More


తెలంగాణ : 30 రోజుల్లో 500కుపైగా గ్రామీణ పాఠశాలలకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌

భారతదేశం, జనవరి 29 -- తెలంగాణలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాలలోని 500కి పైగా ప్రభుత్వ పాఠశాలలు 30 రోజుల్లోనే హై-స్పీడ్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యాయి. 2,010 ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అంది... Read More


తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. కొవ్వు అయితే కనిపించడం లేదు : సిట్

భారతదేశం, జనవరి 29 -- తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిర్ధారించింది. దీనితో ప్రజల ఆగ్రహానికి కారణమైన విస్తృత ఊహాగానాలకు త... Read More


మేడారం జాతరలో ప్రతిదీ చాలా కాస్ట్‌లీ.. భక్తులకు అధిక ధరకు అమ్ముతున్న వ్యాపారులు!

భారతదేశం, జనవరి 29 -- మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర మెుదలైంది. మహా జాతర ఊపందుకుంటున్న సమయంలో భక్తుల దగ్గర వ్యాపారులు దోచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. భారీ రద్దీని ఆసరాగా చేసుకుని స్థానిక విక్రేతలు... Read More


పిల్లలను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచేందుకు గైడ్‌లైన్స్ రూపొందిస్తున్న ప్రభుత్వం

భారతదేశం, జనవరి 29 -- సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి మైనర్లను దూరంగా ఉంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తోంది. సోషల్ మీడియాలో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై జరిగిన మంత్రుల బృ... Read More


సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలో 2026 నుండి కొత్త పీజీ, యూజీ కోర్సులు

భారతదేశం, జనవరి 29 -- సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(CUAP)లో 2026-27 విద్యా సంవత్సరం నుండి అనేక కొత్త పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు వైస్-ఛాన్సలర్ ప్రొఫెస... Read More


నిషేధిత భూముల సమస్యలను పరిష్కరించడానికి కొత్త యాప్‌ : మంత్రి పొంగులేటి

భారతదేశం, జనవరి 29 -- సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం కర్దనూర్‌లో కొత్త ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ సముదాయ నిర్మాణానికి మంత్రి, కార్మిక మంత్రి జి.వివేక్‌తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివ... Read More


రాష్ట్రంలో 2027 నాటి వరకు 73 అమృత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి

భారతదేశం, జనవరి 29 -- రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలో లాజిస్టిక్స్ వ్యవస్థను ప్రపంచ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని... ... Read More


ఫిబ్రవరి 3 నుండి 94,689 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు

భారతదేశం, జనవరి 29 -- జాతీయ అంధత్వం, దృష్టి లోపం నియంత్రణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 3 నుండి రాష్ట్రవ్యాప్తంగా 94,689 మంది విద్యార్థులకు ఉచిత కళ్ళజోళ్లు పంపిణీని ప్రారంభించనుంది. ఈ... Read More


మేడారం జాతరలో 108 బైక్ అంబులెన్స్‌లు.. భక్తులకు మెడికల్ ఎమర్జెన్సీ సేవలు

భారతదేశం, జనవరి 29 -- సమ్మక్క-సారలమ్మ మేడారం మహాజాతర దృష్ట్యా భక్తులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫస్ట్ రెస్పాండర్ 108 బైక్ అంబులెన్స్‌లను మోహరించింది. మేడారం జాతర ప్రాంతంలో... Read More