భారతదేశం, ఆగస్టు 30 -- విజయవాడ-లింగంపల్లి మధ్య ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన వార్తను అందించింది. విజయవాడ-లింగంపల్లి-విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్(రైలు నంబర్లు 12795/12796) ర... Read More
భారతదేశం, ఆగస్టు 30 -- బైపీసీ స్ట్రీమ్ విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TGEAPCET) 2026 ప్రవేశ కౌన్సెలింగ్, సెప్టెంబర్ 12 నుండి ప్రాథమిక సమాచారం నింపడ... Read More
భారతదేశం, ఆగస్టు 30 -- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్ 2026 మాసం వరుస సెలవులతో రానుంది. వినాయక చవితితో పాటు పలు పండుగలు, సాధారణ వారాంతపు సెలవులు, ప్రభుత్వ ఐచ్ఛిక సెలవులు ఒకే... Read More
భారతదేశం, ఆగస్టు 29 -- పండుగల వేళ, ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాన్పూర్ సెంట్రల్, మధురై స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ... Read More
భారతదేశం, ఆగస్టు 29 -- విశాఖపట్నం జిల్లాలో గుండెలను పిండేసే దారుణ సంఘటన వెలుగుచూసింది. ఆర్థిక సమస్యలు లేదా మరేవైనా మనస్పర్థలో తెలియదు గానీ, కన్నవారి చేతులతోనే కన్నబిడ్డల ప్రాణాలు తీసి, ఆపై దంపతులిద్దర... Read More
భారతదేశం, ఆగస్టు 29 -- ఒక్క ఉంగరం వల్ల తలెత్తిన వివాదం, వేధింపుల కారణంగా దంపతుల ప్రాణాలనే బలితీసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వంతెనపై నుంచి దంపతులు గోదావరి నదిలోకి దూకి ఆత్మహ... Read More
భారతదేశం, ఆగస్టు 29 -- కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్(KNRUHS) 2026-27 విద్యా సంవత్సరానికి గాను కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ మొదటి దశ... Read More
భారతదేశం, ఆగస్టు 29 -- సెప్టెంబర్ 2న పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరుకోనున్నాయి. విశాఖపట్నం ప్రాంత అవసరాల కోసం దాదాపు 27 టీఎంసీల నీటిని నిల్వ చేసి పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వ... Read More
భారతదేశం, ఆగస్టు 27 -- తెలంగాణ క్రీడారంగానికి భారీ ప్రోత్సాహం లభించింది. ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది. డిసెంబర్ 2... Read More
భారతదేశం, ఆగస్టు 27 -- నేపాల్లో సంభవించిన వరద విపత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా చిక్కుకుపోయారా అనే విషయంపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. నేపాల్ వరదల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదే... Read More