Exclusive

Publication

Byline

ఆగస్టు 17 తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచే షెడ్యూల్ విమానాలు.. విశాఖలో క్లోజ్!

భారతదేశం, జూలై 29 -- ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయాణికులకు విమానయాన రవాణాలో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత వేగంగా రూపుదిద్దుకున్న నూతన విమానాశ్రయం త్వరలో... Read More


TG TET Edit Option : టీజీ టెట్ ఎడిట్ ఆప్షన్ విండో ఓపెన్.. ఈ లింక్ క్లిక్ చేయండి

భారతదేశం, జూలై 28 -- టీజీ టెట్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ విండో ఓపెన్ అయింది. ఇది జూలై 30 తేదీ వరకు కొనసాగుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ సమర్పణకు చ... Read More


ఆచార్య ఎన్.జీ.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నోటిఫికేషన్.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా పోస్ట్ భర్తీ!

భారతదేశం, జూలై 28 -- గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ANGRAU) పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (RARS) కీలక ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. కాటన్ బయోటెక్నాలజీ (NSP) ... Read More


Wednesday Rituals : బుధవారం రోజున చేయాల్సిన పనులు, చేయకూడనివి!

భారతదేశం, జూలై 28 -- సనాతన ధర్మంలో బుధవారానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. బుధవారం గణేశ పూజకు అంకితం చేసిన రోజు. గణేశుడిని పూజించడానికి ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. గణేశుడు ఆటంకాలను తొలగించి, ... Read More


SCR Special Trains : చర్లపల్లి-పాట్నా ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. ఈ తేదీల్లో సర్వీసులు

భారతదేశం, జూలై 28 -- చర్లపల్లి-పాట్నా మధ్య నడిచే రైళ్లలో అధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా ఈ రూట్‌లో నడిచే రైళ్లను మరికొన్ని రోజుల... Read More


ప్రయాణికులకు అలర్ట్.. జూలై 31, ఆగస్టు 1న భోగాపురానికి 2000 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు

భారతదేశం, జూలై 28 -- విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ వేడుకను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట... Read More


తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్.. మీసేవ ద్వారా దరఖాస్తు.. ఇది ఎందుకు?

భారతదేశం, జూలై 27 -- తెలంగాణ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసేందుకు, కుటుంబ సమగ్ర వివరాల ధ్రువీకరణను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ పరిధిలో తెలంగాణ ఫ... Read More


ఏపీలో 1000 మీ మార్ట్స్.. రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన వస్తువులు

భారతదేశం, జూలై 27 -- ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ నిత్యావసరాల విక్రయంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన సరుకులను ఆకర్షణీయమైన ధరలకే అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్ర... Read More


ఆగస్టు 1 నుంచి నాణ్యమైన బియ్యం కిలో కేవలం రూ.52కే లభ్యం: డిప్యూటీ సీఎం

భారతదేశం, జూలై 27 -- కూటమి ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలుస్తుందని చాటి చెప్పేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బహిరంగ మార్కెట్లో పెరుగ... Read More


ఉద్యోగులను ఆఫీసుల నుంచి త్వరగా ఇంటికి పంపండి : పోలీసులు

భారతదేశం, జూలై 27 -- హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఐటీ కంపెనీలు, సంస్థలు విడతల వారీగా కార్యాలయాల నుంచి ఉద్యోగులను ముందుగానే పంపాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల... Read More