Exclusive

Publication

Byline

డయల్ 112 పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్ సేవలతో అనుసంధానం

భారతదేశం, ఆగస్టు 23 -- డయల్ 112 ఎమర్జెన్సీ సేవలను మూడు విభాగాలతో కలపనున్నారు. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ పి.వెంకట రమణ ఈ విషయాన్ని వెల్లడించారు. డయల్ 112 అత్యవస... Read More


తెలంగాణలో ఆటోలు బంద్.. డ్రైవర్ల ప్రధాన డిమాండ్లు ఇవే

భారతదేశం, ఆగస్టు 23 -- తెలంగాణలో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ రవాణా రంగ కార్మికులు తమ నిరసన గళాన్ని విప్పారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి రాష... Read More


ఈ కారణాలతో హైదరాబాద్, వరంగల్ వాసులకు దూరమవుతున్న నిద్ర.. ఎన్ని గంటలు?

భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్ వాసుల నిద్రపై నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులు, రాత్రివేళల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. రద్దీ వేళల్లో నగర రోడ్లపై ఏర్పడుతున్న ట్రాఫిక... Read More


ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం.. లక్షల ఎకరాలకు సాగునీరు!

భారతదేశం, ఆగస్టు 22 -- ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి, ఆగస్టు 31న ప్రాజెక్టును ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నా... Read More


హైదరాబాద్‌లో విషాదం.. గచ్చిబౌలిలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి

భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ హబ్ గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలాను ఆనుకుని కేవలం 50 గజాల విస్తీర్ణంలో అక్రమంగా నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్న ఓ ఏ... Read More


సెప్టెంబరులో విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు : సీఎం చంద్రబాబు

భారతదేశం, ఆగస్టు 22 -- అభివృద్ధి అంటే కేవలం భారీ పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీల ఏర్పాటు మాత్రమే కాదని, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడమే నిజమైన అభివృద్ధి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ... Read More


Principal Murder : ప్రిన్సిపల్ రూపారెడ్డిని చంపింది విద్యార్థులే.. వెలుగులోకి సంచలన నిజాలు

భారతదేశం, ఆగస్టు 19 -- జ్ఞానాన్ని అందించి, భవిష్యత్తుకు బాటలు వేస్తున్న గురువునే విద్యార్థులు.. తమ చేతులతో కడతేర్చిన దారుణ ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగింది. ఈ ఘటన అందరినీ తీవ్రంగా కలచివేస్... Read More


APPCB : ఆంధ్రప్రదేశ్‌లోని పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనం తప్పనిసరి.. ప్రత్యేక డ్రైవ్!

భారతదేశం, ఆగస్టు 19 -- ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే పర్యావరణ పరిరక్షణను సమతుల్యం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల ఆవరణలో కనీసం 33 శాతం పచ్చదనాన్... Read More


మూడు నాలుగేళ్లలో తెలంగాణలో 10 లక్షల ఎకరాలకు ఆయిల్‌పామ్ విస్తరణ

భారతదేశం, ఆగస్టు 19 -- రైతుల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పరిశోధనలు జరగాలని, శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితాలు రైతుల చెంతకు చేరేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞా... Read More


ఆగస్టు 20 నుంచి విజయాలను చూడనున్న 4 రాశులు, పరిహారాలు

భారతదేశం, ఆగస్టు 19 -- శని నక్షత్ర మార్పులు ఒక వ్యక్తి యొక్క ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిషశాస్త్రంలో నమ్ముతారు. శని గ్రహం 2026 ఆగస్టు 20న రేవతి... Read More