భారతదేశం, జూన్ 7 -- మృగశిర కార్తె ప్రవేశంతో వాతావరణంలో మార్పులు ఉంటాయి. ఈ ఆకస్మిక మార్పు వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి, కఫం, జలుబు, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ కాలంలో శరీరాన్ని వెచ్చగ... Read More
భారతదేశం, జూన్ 7 -- తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన వార్షిక అకడమిక్ క్యాలెండర్ను అధికారికంగా విడుదల చేసింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల కోసం రూపొందించిన... Read More
భారతదేశం, జూన్ 7 -- జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది మృగశిర కార్తె ప్రవేశం సాధారణమైనది కాదు. ఈ సమయంలో గ్రహాల కదలికలు కొన్ని రాశుల వారి జాతకాలను పూర్తిగా మార్చేయబోతున్నాయి. అసలు మృగశిర కార్తె ప్రాముఖ్యత ఏంటి... Read More
భారతదేశం, జూన్ 7 -- భాగ్యనగరంలో ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (నుమాయిష్ మైదానం) వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి... Read More
భారతదేశం, జూన్ 6 -- వేసవి కాలం ముగుస్తున్న తరుణంలో అందమైన కేరళ ప్రకృతి దృశ్యాలను, హిల్ స్టేషన్లను చూడాలనుకునే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక అద్భుతమైన ప్యాకే... Read More
భారతదేశం, జూన్ 6 -- ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. మార్చి 2026లో జరిగిన ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యా... Read More
భారతదేశం, జూన్ 6 -- ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా "యోగాంధ్ర - 2026" కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జూన్ 6 నుండి... Read More
భారతదేశం, జూన్ 4 -- తెలంగాణలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గురువారం తెలంగాణ యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ - ఈగల్ (EAGLE - Elite Action Group for La... Read More
భారతదేశం, జూన్ 4 -- ఎండల తీవ్రతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు సరికొత్త ఊరట లభించనుంది. వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో, చల్లని కొండల మధ్య సేదతీరాలనుకునే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరి... Read More
భారతదేశం, జూన్ 4 -- ప్రతిష్టాత్మకంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కోటి మందితో ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా యోగ... Read More