Exclusive

Publication

Byline

ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం.. లక్షల ఎకరాలకు సాగునీరు!

భారతదేశం, ఆగస్టు 22 -- ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి, ఆగస్టు 31న ప్రాజెక్టును ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నా... Read More


హైదరాబాద్‌లో విషాదం.. గచ్చిబౌలిలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి

భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ హబ్ గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలాను ఆనుకుని కేవలం 50 గజాల విస్తీర్ణంలో అక్రమంగా నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్న ఓ ఏ... Read More


సెప్టెంబరులో విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు : సీఎం చంద్రబాబు

భారతదేశం, ఆగస్టు 22 -- అభివృద్ధి అంటే కేవలం భారీ పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీల ఏర్పాటు మాత్రమే కాదని, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడమే నిజమైన అభివృద్ధి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ... Read More


Principal Murder : ప్రిన్సిపల్ రూపారెడ్డిని చంపింది విద్యార్థులే.. వెలుగులోకి సంచలన నిజాలు

భారతదేశం, ఆగస్టు 19 -- జ్ఞానాన్ని అందించి, భవిష్యత్తుకు బాటలు వేస్తున్న గురువునే విద్యార్థులు.. తమ చేతులతో కడతేర్చిన దారుణ ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగింది. ఈ ఘటన అందరినీ తీవ్రంగా కలచివేస్... Read More


APPCB : ఆంధ్రప్రదేశ్‌లోని పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనం తప్పనిసరి.. ప్రత్యేక డ్రైవ్!

భారతదేశం, ఆగస్టు 19 -- ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే పర్యావరణ పరిరక్షణను సమతుల్యం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల ఆవరణలో కనీసం 33 శాతం పచ్చదనాన్... Read More


మూడు నాలుగేళ్లలో తెలంగాణలో 10 లక్షల ఎకరాలకు ఆయిల్‌పామ్ విస్తరణ

భారతదేశం, ఆగస్టు 19 -- రైతుల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పరిశోధనలు జరగాలని, శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితాలు రైతుల చెంతకు చేరేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞా... Read More


ఆగస్టు 20 నుంచి విజయాలను చూడనున్న 4 రాశులు, పరిహారాలు

భారతదేశం, ఆగస్టు 19 -- శని నక్షత్ర మార్పులు ఒక వ్యక్తి యొక్క ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిషశాస్త్రంలో నమ్ముతారు. శని గ్రహం 2026 ఆగస్టు 20న రేవతి... Read More


దక్షిణ మధ్య రైల్వే అలర్ట్.. ఈ తేదీల్లో పలు రైళ్లు రద్దు, సమయాల్లో మార్పులు

భారతదేశం, ఆగస్టు 19 -- హైదరాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్ - డోన్ రైల్వే సెక్షన్‌లో ఉన్న దూపాడు స్టేషన్‌లో అదనపు లూప్ లైన్ పనుల నిమిత్తం నాన్-ఇంటర్లాకింగ్ పనులను దక్షిణ మధ్య రైల్వే చేపడుతోంది. ఈ... Read More


KNRUHS Admissions : ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ రీఓపెన్!

భారతదేశం, ఆగస్టు 19 -- తెలంగాణలోని వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం(KNRUHS) తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత... Read More


ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో షాకింగ్ నిజాలు.. వెలుగులోకి కొత్త కోణం!

భారతదేశం, ఆగస్టు 19 -- తూర్పు గోదావరి జిల్లాలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషాదాంతం వెనుక రైఫిల్ ష... Read More