Exclusive

Publication

Byline

ఆగస్టు 16న బుధుడి నక్షత్ర మార్పు.. 5 రాశులవారికి ప్రత్యేక ఆశీస్సులు, ఆర్థిక లాభాలు!

భారతదేశం, ఆగస్టు 3 -- జ్యోతిషశాస్త్రంలో బుధ గ్రహాన్ని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. బుధుడు మేధస్సు, వాక్చాతుర్యం, చదువు, వ్యాపారానికి అధిపతి. బుధుడు ఆగస్టు 16న ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ ఆ... Read More


రైతులకు అప్డేట్.. పంట బీమా నమోదు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు?

భారతదేశం, ఆగస్టు 3 -- రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీపి కబురు అందించాయి. 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద పంట బీమా చెల్లించే చివరి తేదీని ఈ నెల ఆగస్టు 15... Read More


Trains Diversions : ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో ప్రయాణించే పలు రైళ్లు మళ్లింపు

భారతదేశం, ఆగస్టు 3 -- ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని దానాపూర్ డివిజన్‌లో నాన్-ఇంటర్‌లాకింగ్ మౌలిక వసతుల మెరుగుదల పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు కీలక రైళ్ల మార్గాలను మళ్లిస్తున్నట్లు ప్రకటించింది... Read More


వారం రోజుల్లో అందుబాటులోకి ఖమ్మం-దేవరపల్లి హైవే.. హైదరాబాద్ టూ విశాఖ ప్రయాణం వేగవంతం!

భారతదేశం, ఆగస్టు 3 -- తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానిస్తూ నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ హైవే (NH-365BG) ఖమ్మం-దేవరపల్లి రోడ్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేసింది. రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణ... Read More


ఏపీలో 12 ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్లు.. 2028నాటికి కాలేయ మార్పిడి!

భారతదేశం, ఆగస్టు 3 -- ఆంధ్రప్రదేశ్‌లో అవయవ మార్పిడి చికిత్సలను పేదలకు ఉచితంగా, మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దశలవారీగా 12 ప్రభుత్వ ఆసుపత్రులను అవయవ మార్... Read More


ఆగస్టు 12న చివరి సూర్యగ్రహణం కారణం వల్ల కష్టాలను ఎదుర్కోబోయే 3 రాశులు.. సహనం అవసరం!

భారతదేశం, ఆగస్టు 2 -- 2026 సంవత్సరపు రెండో, చివరి సూర్యగ్రహణం ఆగస్టు 12న సంభవించనుంది. ఇది భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం కనిపించదు. అయినప్పటికీ ఈ ఖగోళ సంఘటన సమయంలో గ్రహాల అమరిక కారణంగా దీనిని... Read More


Ration Card Name Delete : రేషన్ కార్డు నుంచి పేరును ఎలా డిలీట్ చేయాలి?

భారతదేశం, ఆగస్టు 2 -- రేషన్ కార్డుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ నిబంధనలు అత్యంత కీలకమైనవి. వాటిని కచ్చితంగా ఫాలో కావాలి. కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, ఆడపిల్లలకు వివాహమై అత్తవారింటికి వెళ్లినా పాత రేషన్ క... Read More


రాష్ట్రంలో 650 కేంద్రాల ద్వారా తక్కువ ధరకే క్వాలిటీ రైస్.. ఫ్యామిలీకి 10 కిలోలు

భారతదేశం, ఆగస్టు 2 -- విజయవాడ ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ రైతు బజార్‌లో వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినియోగదారులకు ... Read More


ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో డిజిటల్ మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభం

భారతదేశం, ఆగస్టు 2 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ గ్రూప్ గ్లోబల్ లిమిటెడ్, ఆస్ట్రేలియా ప్రభుత్వ సహకారంతో ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్(... Read More


Special Trains : దక్షిణ మధ్య రైల్వే వేళాంకన్ని స్పెషల్ ట్రైన్స్.. వయా ఆంధ్రప్రదేశ్

భారతదేశం, ఆగస్టు 1 -- దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వేళాంకన్ని ఉత్సవం 2026 సందర్భంగా అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వే శాఖ లోకమాన్య తిలక్ - వేళాంకన్ని - లోకమాన్య తిలక్ మధ్య... Read More