Exclusive

Publication

Byline

గంజాయి అమ్మేవారిని పట్టిస్తే రూ.5 వేలు, తాగేవారిని పట్టిస్తే రూ.1,500

భారతదేశం, ఆగస్టు 24 -- విజయవాడ నగరంలో గంజాయి విక్రయాలు, వాడకంపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. మాదకద్రవ్యాల మూలాలను మట్టుబెట్టేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్, ఈగల్ విభాగం సంయుక్తంగా 'ఈగల్ ఛాలెంజ... Read More


ఆటోలకు ప్రత్యేక యాప్, వెల్ఫేర్ బోర్డు, ఛార్జీల పెంపుపై ప్రభుత్వం హామీ.. సమ్మె విరమణ

భారతదేశం, ఆగస్టు 24 -- రవాణా శాఖ అధికారులు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిపిన చర్చల అనంతరం తెలంగాణలో సమ్మెను విరమిస్తున్నట్లు ఆటో డ్రైవర్ల యూనియన్లు ప్రకటించాయి. 14 రకాల ప్రధాన డిమాండ్ల సాధన ... Read More


డయల్ 112 పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్ సేవలతో అనుసంధానం

భారతదేశం, ఆగస్టు 23 -- డయల్ 112 ఎమర్జెన్సీ సేవలను మూడు విభాగాలతో కలపనున్నారు. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ పి.వెంకట రమణ ఈ విషయాన్ని వెల్లడించారు. డయల్ 112 అత్యవస... Read More


తెలంగాణలో ఆటోలు బంద్.. డ్రైవర్ల ప్రధాన డిమాండ్లు ఇవే

భారతదేశం, ఆగస్టు 23 -- తెలంగాణలో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ రవాణా రంగ కార్మికులు తమ నిరసన గళాన్ని విప్పారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి రాష... Read More


Aadhaar Biometric Update : ఫ్రీగా పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌కు మిగిలి ఉంది మరికొన్ని రోజులే

భారతదేశం, ఆగస్టు 23 -- పిల్లల ఆధార్ వివరాలు కచ్చితంగా ఉండేలా చూసేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక ప్రకటన చేసింది. 5 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లలకు అవసరమైన బయోమెట్రిక్ అప్‌డేట్‌ స... Read More


IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, తెలంగాణ వాతావరణం ఇలా

భారతదేశం, ఆగస్టు 23 -- పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం తీవ్రమైంది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడిం... Read More


ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలుకు సాయం చేస్తాం.. సమ్మెపై స్పందించిన మంత్రి పొన్నం

భారతదేశం, ఆగస్టు 23 -- సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరంలో పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలనలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రూ.20 లక్షలతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య ఉ... Read More


Regular Trains : తెలంగాణ, ఏపీ మీదుగా వెళ్లే ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఇక రెగ్యులర్

భారతదేశం, ఆగస్టు 23 -- భారతీయ రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం రెండు ముఖ్యమైన వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను క్రమబద్ధీకరించి క్రమం తప్పకుండా నడపాలని నిర్ణయించింది. లాల్‌కువాన్ - బెంగళూరు సిటీ, అహ్మదాబాద... Read More


ఈ కారణాలతో హైదరాబాద్, వరంగల్ వాసులకు దూరమవుతున్న నిద్ర.. ఎన్ని గంటలు?

భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్ వాసుల నిద్రపై నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులు, రాత్రివేళల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. రద్దీ వేళల్లో నగర రోడ్లపై ఏర్పడుతున్న ట్రాఫిక... Read More


ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం.. లక్షల ఎకరాలకు సాగునీరు!

భారతదేశం, ఆగస్టు 22 -- ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి, ఆగస్టు 31న ప్రాజెక్టును ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నా... Read More