Exclusive

Publication

Byline

జనవరి 3న కొండగట్టుకు పవన్ కల్యాణ్.. టీటీడీ నిర్మాణాలకు శంకుస్థాపన!

భారతదేశం, డిసెంబర్ 21 -- ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనవరి 3న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి తిరుమల తిరుపతి దేవస్థానం అతిథి గృహం, దీక్షా మండపానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. కొండగట్ట... Read More


మీ వాట్సాప్‌కు ఈ మెసేజ్ వస్తే అది ఘోస్ట్ పెయిరింగ్ స్కామ్.. పోలీసులు హెచ్చరిక!

భారతదేశం, డిసెంబర్ 21 -- హైదరాబాద్ పోలీసులు ఘోస్ట్ పెయిరింగ్ అనే కొత్త వాట్సాప్ స్కామ్ గురించి వినియోగదారులను హెచ్చరించారు. ఇది నకిలీ లింక్‌ల ద్వారా ఖాతాలను హైజాక్ చేయడానికి యాప్ డివైజ్-లింకింగ్ ఫీచర్... Read More


మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర-2026 పోస్టర్‌ ఆవిష్కరణ

భారతదేశం, డిసెంబర్ 21 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ... Read More


జొన్నగిరిలో బంగారం కోసం తవ్వకాలు.. 1000 టన్నుల మట్టిలో 700 గ్రాముల గోల్డ్!

భారతదేశం, డిసెంబర్ 21 -- కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రారంభమైంది. అవసరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాత జియో మైసూర్ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. బంగారం నిక్షేపాలు ఉన్నట్ట... Read More


ఇవేం చలి గాలులు బాబోయ్.. ఈ రాత్రి నుంచి 4 రోజులు చలితో ఆగం ఆగం!

భారతదేశం, డిసెంబర్ 18 -- తెలంగాణలో చలిగాలులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి, అనేక ప్రాంతాల్లో సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ శివార్లు గడ్... Read More


విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఇక అన్ని సేవలూ ఆన్‌లైన్‌లోనే.. దేవస్థానం కీలక నిర్ణయం

భారతదేశం, డిసెంబర్ 18 -- విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం(కనక దుర్గ ఆలయం) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దర్శన టికెట్లతోపాటుగా అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే పూర్త... Read More


మూడు రోజులు తిరుపతి, మచిలీపట్నం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు.. ఈ స్టేషన్లలో స్టాప్‌లు!

భారతదేశం, డిసెంబర్ 18 -- రద్దీ దృష్ట్యా నేడు, రేపు, ఎల్లుండి(డిసెంబర్ 18, 19, 20వ తేదీల్లో) మూడు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందులో తిరుపతి, మంచిలీపట్నం నుంచి హ... Read More


60 శాతానికి పైగా సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్!

భారతదేశం, డిసెంబర్ 18 -- మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుగల అభ్యర్థులు 60 శాతానికి పైగా సర్పంచ్‌లను గెలుచుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుగల అభ్యర్థులు 25 శాతం పదవులను గ... Read More


తిరుమలలో పొలిటికల్ ఫ్లెక్సీతో తమిళనాడు భక్తుల ఓవరాక్షన్.. టీటీడీ సీరియస్!

భారతదేశం, డిసెంబర్ 18 -- తిరుమలలో తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు ఓవరాక్షన్ చేశారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం కూడా సీరియస్ అయింది. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘి... Read More


మూడో విడత పల్లె పోరులో పోలింగ్ శాతం 85.77.. డిసెంబర్ 22న బాధ్యతల స్వీకరణ

భారతదేశం, డిసెంబర్ 17 -- తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. దీంతో సర్పంచ్ ఎన్నికలు ముగిసినట్టైంది. మూడో విడుతలోనూ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగించింది. హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు చాలా... Read More