Exclusive

Publication

Byline

రూ.500కే రూ.16 లక్షల ఇల్లు.. లక్కీ డ్రాలో కొట్టేసిన 10 నెలల పాప!

భారతదేశం, నవంబర్ 2 -- అదృష్టం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో చెప్పలేం. మనం అనుకోం.. కానీ మనకు రావాలి అని రాసిపెట్టి ఉంటే.. లక్షలు విలువ చేసేదైనా కాళ్ల దగ్గరకు వస్తుంది. అలాంటి వాటికి తాజాగా యాదాద్రి భువనగ... Read More


అండమాన్ యాత్రకు వెళ్తారా? హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు

భారతదేశం, నవంబర్ 2 -- అండమాన్ వెళ్లి చూసి రావాలి అనుకునేవారికి మంచి అవకాశం. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి ప్యాకేజీ నడుపుతోంది. AMAZING ANDAMAN EX HYDERABAD (SHA18) పేరుతో అందుబాటులో ఉంది. ఆరు రోజ... Read More


కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలోని మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

భారతదేశం, నవంబర్ 2 -- ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఇందులో ఒక బాలుడు, 8 మంది మహిళలు ఉన్నారు. 25 మందికి తీవ్ర గాయాలు... Read More


జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాన్ని డిసైడ్ చేసేది యువతేనా? సోషల్ మీడియాపై పార్టీల ఫోకస్!

భారతదేశం, నవంబర్ 2 -- జూబ్లీహిల్స్ బైపోల్ రాజకీయం హీటెక్కింది. రోజురోజుకు అధికార, ప్రతిపక్షాలు విమర్శలతో ప్రచారాన్ని మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది మూడు ప్రధాన పార్టీలు... Read More


జోగి రమేష్, జగన్‌కు ఉన్న లింకు బయటకు రాబోతుంది : బుద్దా వెంకన్న

భారతదేశం, నవంబర్ 2 -- కల్తీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అధికారులు తీసుకెళ్లారు. అయితే తాజాగా జోగి రమేష్ మీద టీ... Read More


పేదల ఇళ్లే టార్గెట్.. పెద్దవాళ్ల జోలికి హైడ్రా ఎందుకు వెళ్లలేదు? : కేటీఆర్

భారతదేశం, నవంబర్ 2 -- తెలంగాణ భవన్‌లో పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం నినాదంతో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హైడ్రాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ... Read More


కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి లోకేశ్

భారతదేశం, నవంబర్ 1 -- శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు. రెయిలింగ్ ఊడిపడి ఈ ఘటన జరిగింది. ఇందులో 8 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. చాలా మంది ... Read More


నవంబరు 2న శ్రీ‌వారి ఆల‌యంలో కైశికద్వాదశి ఆస్థానం.. సూర్యోద‌యానికి ముందే ఊరేగింపు ఎందుకు?

భారతదేశం, నవంబర్ 1 -- నవంబరు 2వ తేదీన కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టీటీడి నిర్వహించనుంది. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివ... Read More


టీజీఎస్ఆర్టీసీ కార్తీక మాసం స్పెషల్.. బడ్జెట్ ధరలో శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు!

భారతదేశం, నవంబర్ 1 -- కార్తీక మాసం శివుడికి ఎంతో ఇష్టమైనది. ఈ మాసంలో నదీ స్నానాలు, ఆలయాల సందర్శన ఎక్కువగా చేస్తారు. చాలా మంది భక్తులు శైవ క్షేత్రాలను దర్శించుకుంటారు. అయితే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆ... Read More


మూడు గంటల్లోనే పెన్షన్ అందిస్తున్నాం.. పింఛన్ పంపిణీ ఆపబోం : సీఎం చంద్రబాబు

భారతదేశం, నవంబర్ 1 -- సత్యసాయి జిల్లాలోని పెద్దన్నవారి పల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో మెరుగ్గా... Read More