Exclusive

Publication

Byline

జనాభా లెక్కలు : ఆంధ్రప్రదేశ్‌లో మే 1 నుంచి ఇళ్ల సర్వే.. ఏప్రిల్ 16 నుంచి సెల్ఫ్ ఎన్యుమరేషన్‌

భారతదేశం, మార్చి 31 -- ఏప్రిల్ 1న ప్రారంభమయ్యే దేశవ్యాప్త జనగణన ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మే 1 నుండి మే 30 వరకు ఇళ్ల సర్వే చేపట్టనుంది. ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌ విండో ... Read More


క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీతో అమరావతి భవిష్యత్ నగరం, అత్యుత్తమ లివబుల్ సిటీ : సీఎం చంద్రబాబు

భారతదేశం, మార్చి 31 -- అమరావతి క్వాంటం వ్యాలీ క్వాంటం హార్డ్ వేర్ ఉత్పత్తి ఎకోసిస్టంపై రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. జాతీయ క్వాంటం మిషన్ ద్వారా చేపట్టిన కార్యాచరణను... Read More


ఏపీలో పీఎం సూర్య ఘర్ సోలార్ పవర్‌ను డిస్కమ్‌లు కొనుగోలు చేస్తాయి : మంత్రి గొట్టిపాటి

భారతదేశం, మార్చి 30 -- పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన లబ్ధిదారులు ఉత్పత్తి చేసే అదనపు విద్యుత్తును గృహ, వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ పంపిణీ సంస్థలు(DISCOMs) కొనుగోలు చేస్తాయని ఇంధన శాఖ మంత్రి గొట్ట... Read More


దయచేసి పిల్లలను కనండి.. సంతానోత్పత్తి రేటుపై ఆరోగ్యమంత్రి ఆందోళన

భారతదేశం, మార్చి 30 -- రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు క్షీణించ‌డం కారణంగా ఘోరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని.. రాష్ట్ర ప్రజ‌ల్ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ హెచ్చరించారు. రాష్ట్రంలో ... Read More


Harish Rao : కాగ్ రిపోర్టుతో అయినా కళ్లు తెరవండి.. మాజీ మంత్రి హరీశ్ రావు

భారతదేశం, మార్చి 30 -- కాగ్ రిపోర్టుతో రేవంత్ ప్రభుత్వం కళ్లు తెరవాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతీకార రాజకీయాలు, రాష్ట్ర పరపతిని దెబ్బతీసే విధానాలకు స్వస్తి పలకాలని చెప్పారు. రెండేళ్ల మూడు న... Read More


కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల ప్రజాధనం వృథా.. జల్‌శక్తి మంత్రి కామెంట్స్

భారతదేశం, మార్చి 30 -- రాజ్యసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్​ పాటిల్ కామెంట్స్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన పథకం కింద కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధ... Read More


నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రకటన

భారతదేశం, మార్చి 30 -- ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నక్సల్ రహిత రాష్ట్రంగా మారిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. మావోయిస్టు ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్నతోపాటు ఏఓబీ ... Read More


Indiramma Illu : మీకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైందా? తుది బిల్లుల చెల్లింపుపై కీలక అప్డేట్

భారతదేశం, మార్చి 30 -- తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఉపశమనం కలిగించేలా కొత్త నిర్ణయం ప్రకటించింది. లబ్ధిదా... Read More


డిసెంబర్‌లోపు మరో 4.50 లక్షల ఇళ్లు పంపిణీ.. టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల్లో చంద్రబాబు

భారతదేశం, మార్చి 30 -- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తిరుపతిలోని నాయుడుపేటలో టిడ్కో సంక్షేమ గృహ సముదాయాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా గృహప్రవే... Read More


Temperatures : తెలంగాణలో సుర్రుమనిపిస్తున్న సూరీడు.. 30 జిల్లాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు!

భారతదేశం, మార్చి 30 -- గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం(మార్చి 29, 2026) నాటికి రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఏకంగా 30 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ... Read More