భారతదేశం, నవంబర్ 20 -- శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర కోసం శబరిమల ఆలయం తెరిచినప్పటి నుండి ఇప్పటివరకు మూడున్నర లక్షల మందికిపైగా భక్తులు సందర్శించా... Read More
భారతదేశం, నవంబర్ 20 -- పాపులర్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' నుంచి కొత్త సీజన్ వచ్చేస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 శుక్రవారం (నవంబర్ 21) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గత ఆరు సంవత్సరాలుగా ... Read More
భారతదేశం, నవంబర్ 20 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రోహిణికి కాల్ చేసి చింటు మాట్లాడుతాడు. తల్లిని రోహిణి తిడుతుంది. వాన్ని ఆపలేకపోతున్నాను. ప్రతిరోజు నువ్వు ఎప్పుడు వస్తావని అడుగ... Read More
భారతదేశం, నవంబర్ 20 -- అగ్రగామి చిప్ తయారీ సంస్థ ఎన్విడియా కార్ప్ (Nvidia Corp) నవంబర్ 20, 2025న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయ... Read More
భారతదేశం, నవంబర్ 20 -- శ్రీవారి దర్శనార్థం భారత గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్దకు చేరుకున్న ఆమెకు హోంశాఖ మంత్రి వంగలప... Read More
భారతదేశం, నవంబర్ 20 -- కార్తీకమాసం ఇక పూర్తి కాబోతోంది. ఈరోజే కార్తీక అమావాస్య. కార్తీక అమావాస్య నాడు పితృ పూజకు ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు పితృదేవతలను ఆరాధించడం వలన పితృదేవతల అనుగ్రహంతో సంతోషంగా ఉండ... Read More
భారతదేశం, నవంబర్ 20 -- భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ముగింపు కోసం మార్కెట్ ఎదురుచూస్తుండటం, అలాగే అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు జాగ్రత్తతో కూడిన సానుకూల ధోరణ... Read More
భారతదేశం, నవంబర్ 20 -- నటి భాగ్యశ్రీ బోర్సే 'కాంత' మూవీలో దుల్కర్ సల్మాన్పై చేయిచేసుకునే సీన్ గురించి మాట్లాడింది. అందులో తాను అతన్ని కొట్టడానికి సంకోచించినట్లు చెప్పింది. భాగ్యశ్రీ.. దర్శకుడు సెల్వమ... Read More
భారతదేశం, నవంబర్ 20 -- నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 20 ఎపిసోడ్ లో క్రాంతి బర్త్ డే గిఫ్ట్ గా శ్యామల కవిత రాస్తుంది. క్రాంతి కోసం రాసిన కవిత కాబట్టి అతని ముందు చదివితేనే బాగుంటుంది అని కామాక్షి తప్ప... Read More
భారతదేశం, నవంబర్ 20 -- రాష్ట్రంలోని పలు కాలేజీలు పెండింగ్ స్కాలర్ షిప్ బకాయిల కోసం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలనే బంద్ కు కూడా పిలుపునివ్వగా. ప్రభుత్వం చర్చలు జరిపింది. దీంతో ఆయా కాలేజీలు వ... Read More