Exclusive

Publication

Byline

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్టులు- ఈరోజు నుంచే రిజిస్ట్రేషన్​, పూర్తి వివరాలు..

భారతదేశం, డిసెంబర్ 25 -- బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) మంచి అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 400 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం... Read More


2026 కియా సెల్టోస్​ ఎస్​యూవీ బుక్​ చేశారా? బిగ్​ అప్డేట్​..

భారతదేశం, డిసెంబర్ 25 -- భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సరికొత్త ఒరవడిని సృష్టించిన 'కియా సెల్టోస్' ఎస్​యూవీ ఇప్పుడు సరికొత్త రూపంలో మన ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అయితే, జనవరి 2026లో గ్రాండ్‌ లాంచ్​కి... Read More


డిసెంబర్​ 25 : ఈ రోజు బ్యాంకులకు సెలవు ఉందా?

భారతదేశం, డిసెంబర్ 25 -- డిసెంబర్​ 25, గురువారం, నేడు క్రిస్మస్​. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్​ వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. కాగా క్రిస్మస్​ని పురస్కరించుకుని భారత్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యా... Read More


47.5 కిమీ మైలేజ్​ ఇచ్చే బజాజ్​ పల్సర్​ 150- సరికొత్త అప్​డేట్స్​తో లాంచ్, ధర ఎంతంటే..

భారతదేశం, డిసెంబర్ 25 -- టూ-వీలర్ మార్కెట్‌లో దశాబ్దాలుగా రారాజుగా కొనసాగుతున్న 'బజాజ్ పల్సర్ 150' ఇప్పుడు కొత్త అవతారమెత్తింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా బజాజ్ ఆటో ఈ బెస్ట్​ సెల్లింగ్​ బైక్‌ని ... Read More


15శాతం తగ్గిన ఐఫోన్​ ఎయిర్​ ధర- కొనాలా? వద్దా?

భారతదేశం, డిసెంబర్ 25 -- ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు యాపిల్​ సంస్థ సరికొత్తగా పరిచయం చేసిన 'ఐఫోన్ ఎయిర్' ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తోంది. లాంచ్ సమయంలో రూ. 1,19,900 ఉన్న ఈ ఫోన్ ధర, ... Read More


రికార్డుల వేటలో టాటా నెక్సాన్ ఈవీ.. లక్ష మైలురాయిని దాటిన తొలి ఎలక్ట్రిక్ కారు!

భారతదేశం, డిసెంబర్ 25 -- భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ విప్లవానికి నాంది పలికిన టాటా నెక్సాన్ ఈవీ మరో అరుదైన ఘనతను సాధించింది. దేశీయ రోడ్లపై ఈ కారు 1లక్ష విక్రయాల మార్కును దాటింది. ఇండియాలో ఒక ఎ... Read More


కర్ణాటకలో ఘోర ప్రమాదం- స్లీపర్​ బస్సుకు మంటలు.. 17 మంది సజీవదహనం

భారతదేశం, డిసెంబర్ 25 -- కర్ణాటకలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చిత్రదుర్గం​ హిరియూర్​ సమీపంలోని జాతీయ రహదారిపై ఒక స్లీపర్​ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 17 మంది సజీవహదం అయినట్టు తెలుస్తోంది. బస... Read More


కర్ణాటకలో ఘోర ప్రమాదం- స్లీపర్​ బస్సుకు మంటలు.. 13 మంది సజీవదహనం

భారతదేశం, డిసెంబర్ 25 -- కర్ణాటకలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చిత్రదుర్గం​ హిరియూర్​ సమీపంలోని జాతీయ రహదారిపై ఒక స్లీపర్​ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది సజీవహదం అయినట్టు తెలుస్తోంది. బస... Read More


కర్ణాటకలో ఘోర ప్రమాదం- స్లీపర్​ బస్సుకు మంటలు.. 20మంది సజీవదహనం

భారతదేశం, డిసెంబర్ 25 -- కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిత్రదుర్గ్​ హిరియూర్​ సమీపంలోని బెంగళూరు- హుబ్బళ్లి హైవేపై ఒక స్లీపర్​ బస్సుకు మంటలు అంటుకున్నాయి. మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిన... Read More


అమెరికా జీడీపీకి 1.4 బిలియన్​ డాలర్లు ఇచ్చిన Stranger Things! షాకింగ్​ విషయాలు..

భారతదేశం, డిసెంబర్ 25 -- దాదాపు పదేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఉర్రూతలూగించిన సైన్స్ ఫిక్షన్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' (Stranger Things) ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో... Read More