Exclusive

Publication

Byline

Lalitha jewellery IPO : 2వ రోజుకు చేరిన లలితా జ్యువెలరీ ఐపీఓ సబ్​స్క్రిప్షన్- అప్లై చేయాలా? వద్దా?

భారతదేశం, ఆగస్టు 18 -- భారత ప్రాథమిక మార్కెట్లో మరో ప్రముఖ సంస్థ పబ్లిక్ ఇష్యూతో ముందుకొచ్చింది. లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ ఐపీఓ ఆగస్టు 17, 2026న ప్రారంభం కాగా.. ఆగస్టు 19 వరకు బిడ్డింగ్‌కు అందుబ... Read More


milky mist ipo : మిల్కీ మిస్ట్ ఐపీఓ ఇన్వెస్టర్లకు 18శాతం లిస్టింగ్ గెయిన్స్..

భారతదేశం, ఆగస్టు 18 -- భారత స్టాక్ మార్కెట్లో మిల్కీ మిస్ట్ ఫుడ్ డైరీ షేర్లు మంగళవారం (ఆగస్టు 18, 2026) మంచి లాభాలతో అరంగేట్రం చేశాయి. మార్కెట్ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ షేర్లు అదరగొట్టాయి. మిల్కీ మ... Read More


Kia upcoming SUV : సైరోస్​ కంటే పెద్దగా, సెల్టోస్​ కంటే చిన్నగా! కియా నుంచి కొత్త ఎస్​యూవీ..

భారతదేశం, ఆగస్టు 18 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న కియా మోటార్స్ మరో కొత్త ఎస్‌యూవీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీకి చెందిన పాపులర్ మోడల్స్ సైరోస్. సెల్టోస్ మధ్యలో ఈ కొత్త వ... Read More


Unhealthy snacks : ఏది పడితే అది తింటే అంతే! ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోవడం ఎలా?

భారతదేశం, ఆగస్టు 18 -- హడావుడిగా ఇల్లు వదిలి, ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకుని, మీటింగ్‌ల మధ్య పరుగులు పెడుతుండగా లేదా విమానం అందుకోవాల్సిన సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేస్తుంది. మనం తరచూ ఈ పరిస్థితిని ... Read More


Stock market : 90 డాలర్లు దాటేసిన చమురు ధర- ఈరోజు స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి?

భారతదేశం, ఆగస్టు 18 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 281 పాయింట్లు పడి 77,728 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 78 పాయింట్లు కోల్పోయి 24,288... Read More


Price hike : కస్టమర్లకు షాకిచ్చిన వన్​ప్లస్, ఒప్పో! స్మార్ట్​ఫోన్స్ ధరలు భారీగా పెంపు..

భారతదేశం, ఆగస్టు 18 -- స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి గట్టి షాక్ తగిలింది! ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు వన్‌ప్లస్, ఒప్పో తమ వివిధ మోడళ్ల ధరలను ఇండియాలో భారీగా పెంచేశాయి. వేరియంట్లను బట్టి ఈ ... Read More


అప్పట్లో రూ. 1.8లక్షల ప్యాకేజీ- ఇప్పుడు రూ. 75లక్షలు! 9ఏళ్లల్లోనే అద్భుతం చేసిన యువకుడి కథ..

భారతదేశం, ఆగస్టు 18 -- రూ. 75 లక్షల వార్షిక ప్యాకేజీని అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. చాలా మంది నిపుణులు ఈ మైలురాయిని చేరుకోవడానికి ఏళ్ల తరబడి శ్రమిస్తుంటారు. మరికొందరు తమ కలల వేతనాన్ని అందుకోలేక న... Read More


Upcoming cars in India : ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న ఈవీలు, ఎస్​యూవీలు, సెడాన్​లు..

భారతదేశం, ఆగస్టు 18 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ సరికొత్త మోడళ్లతో కళకళలాడటానికి సిద్ధమవుతోంది! రాబోయే పండుగ సీజన్ నాటికి వివిధ బాడీ స్టైల్స్, పవర్‌ట్రెయిన్‌లతో పలు ఆకర్షణీయమైన కార్లు మార్కెట్లోకి ప్ర... Read More


Jharkhand protests : విద్యార్థుల డిమాండ్లకు ఓకే చెప్పిన ఝార్ఖండ్ ప్రభుత్వం- కానీ..

భారతదేశం, ఆగస్టు 18 -- విద్యార్థులు, నిరుద్యోగుల సుదీర్ఘ పోరాటానికి ఝార్ఖండ్ ప్రభుత్వం తలొగ్గింది. రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన ఉద్యోగ నియామకాల వివాదంపై ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కీలక నిర్ణయం తీసుకున... Read More


విదేశాల్లో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​కి క్రేజీ డిమాండ్​! 38 నెలల్లో 2లక్షల ఎగుమతులు- ఎస్​యూవీల్లో ఫాస్టెస్ట్..

భారతదేశం, ఆగస్టు 18 -- భారతీయ కార్ల తయారీ రంగంలో మారుతీ సుజుకీ మరో కీలక మైలురాయిని అందుకుంది. తన పాపులర్ క్రాసోవర్ ఎస్‌యూవీ 'ఫ్రాంక్స్' కేవలం 38 నెలల కాలంలోనే 2 లక్షల ఎగుమతులను పూర్తి చేసిందని కంపెనీ ... Read More