Exclusive

Publication

Byline

PhonePe : ఇక ఇంటర్నెట్ లేని ఫోన్లలో కూడా యూపీఐ సేవలు.. ఫోన్​పే సరికొత్త విప్లవం!

భారతదేశం, సెప్టెంబర్ 1 -- భారతీయ డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం 'ఫోన్‌పే' భారీ విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కేవలం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకే పరిమితమైన యూపీఐ సేవలను,... Read More


Best electric scooter : ఆ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఏథర్​ కోనార్క్ గట్టి పోటీ.. ఏది బెస్ట్?

భారతదేశం, సెప్టెంబర్ 1 -- దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ఏథర్ ఎనర్జీ సరికొత్త సంచలనానికి తెరలేపింది. తమ సరికొత్త ఈఎల్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన 'కోనార్క్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.99,999 ప్రారం... Read More


India Post GDS recruitment : 10 పాసైతే ప్రభుత్వ ఉద్యోగం- తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఎన్నంటే..

భారతదేశం, ఆగస్టు 31 -- ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) అదిరిపోయే వార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 23,757 గ్రామీణ డ... Read More


HDFC bank share : సీఈఓ రాజీనామా చేసినా.. లాభాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు! ఇప్పుడు కొనొచ్చా?

భారతదేశం, ఆగస్టు 31 -- భారత బ్యాంకింగ్ రంగానికి దిశానిర్దేశం చేసే ప్రైవేట్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీశన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడం దలాల్ స్ట్ర... Read More


Jio IPO : జియో ఐపీఓకి లైన్ క్లియర్- దేశంలోనే అతిపెద్ద ఇష్యూ వచ్చేది ఎప్పుడు?

భారతదేశం, ఆగస్టు 31 -- రిలయన్స్ గ్రూప్ డిజిటల్ విభాగానికి చెందిన 'జియో ప్లాట్‌ఫామ్స్'.. స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. కంపెనీ ప్రతిపాదించిన రూ. 37,700 కోట్ల భారీ ప్రారంభ పబ్లిక్ ఆఫర... Read More


జ్ఞాపకశక్తి మందగిస్తోందా? మీ మెదడు పదునుగా, వేగంగా పనిచేయాలంటే ఈ 5 ఆహారాలు తప్పనిసరి..

భారతదేశం, ఆగస్టు 31 -- ఉదయం లేవగానే చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా? రోజంతా ఏదో తెలియనంత అలసట, మైండ్ బ్లాక్ అయినట్లు అనిపిస్తోందా? అయితే మీ ఆహార అలవాట్లను ఒక్కసారి గమనించుకోవాల్సిన సమయం వచ్చింది. ... Read More


Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 46 బ్రేకౌట్ స్టాక్​తో లాభాలకు ఛాన్స్..

భారతదేశం, ఆగస్టు 31 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 331 పాయింట్లు పెరిగి 77,265 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 85 పాయింట్లు వృద్దిచెంద... Read More


8th pay commission : 8వ వేతన సంఘంతో పెన్షన్లు ఆగిపోతాయా? క్లారిటీ ఇదిగో..

భారతదేశం, ఆగస్టు 31 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక సంచలన ప్రచారంపై నేషనల్ కౌన్సిల్ జేసీఎం (ఎన్​సీ-జేసీఎం) స్టాఫ్ సైడ్ ప్రధాన కార్యదర్శి శివగోప... Read More


IPL impact player : ఐపీఎల్​లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్.. కొనసాగించాలా? వద్దా? బీసీసీఐ కసరత్తు

భారతదేశం, ఆగస్టు 31 -- గడిచిన అనేక ఏళ్లల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రసవత్తర సమరాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అయితే గత రెండేళ్లుగా క్రికెట్ ప్రపంచంలో అత్యంత హాట్ టాపిక్‌గా మారిన 'ఇం... Read More


'గుండెనొప్పితో వెళితే.. ఏమీ చేయకుండానే రూ.22 లక్షల బిల్లు' - అమెరికా వైద్య వ్యవస్థ గుట్టు విప్పిన ఎన్ఆర్‌ఐ!

భారతదేశం, ఆగస్టు 31 -- అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడాలని చాలామంది కలలు కంటారు. అయితే అక్కడి ఆరోగ్య వ్యవస్థలు, భరించలేని వైద్య ఖర్చులు చూస్తే ఎంతటివారైనా భయపడాల్సిందే అని అభిప్రాయాలు వినిపిస్తుంటాయి! తా... Read More