Exclusive

Publication

Byline

Poco M8x : 7900ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో పోకో కొత్త స్మార్ట్​ఫోన్- ధర ఎంతంటే..

భారతదేశం, ఆగస్టు 22 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో.. తన ఎం-సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ నుంచి వస్తున్న మిడ్-రేంజ్ లైనప్‌లో మూడొవ మోడల్‌గా 'పోకో ఎం8ఎక్స్ ... Read More


Volkswagen SUV : నెక్సాన్, సోనెట్​కి పోటీగా వోక్స్​వ్యాగన్ కొత్త ఎస్​యూవీ- లాంచ్ ఎప్పుడంటే..

భారతదేశం, ఆగస్టు 22 -- ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి మరో ప్రాడక్ట్​ని లాంచ్​ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే 2027లో లాంచ్ చేయనున్న తమ రాబోయే కాంపా... Read More


ఇండియాలో BMW X1 LWB లగ్జరీ కారు లాంచ్- ధర, ఫీచర్లు ఇవే..

భారతదేశం, ఆగస్టు 22 -- ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. భారతీయ మార్కెట్లోకి తన సరికొత్త 'ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్' మోడల్‌ను తీసుకొచ్చింది. కంపెనీ తన ఎంట్రీ-లెవెల్ లగ్జరీ ఎస్‌యూవీ శ్రేణిలో మ... Read More


Chiranjeevi Birthday : 'కష్టపడితే విజయం మీ వెంటే'- మెగాస్టార్ చిరంజీవి సక్సెస్​ ఫార్ములా..

భారతదేశం, ఆగస్టు 22 -- తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ నటుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తన సినీ ప్రయాణంలో ఎదురైన ఆటుపోట్లు, కెరీర్ తొలినాళ్లలో పడ్డ కష్టా... Read More


New Toll Pass : ఎన్​హెచ్​ఏఐ కొత్త టోల్​ పాస్- ఫాస్టాగ్​తో లింక్, వారికి బెనిఫిట్..

భారతదేశం, ఆగస్టు 22 -- భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రయాణికులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ 'లోకల్ పాస్' సేవలను దేశవ్యాప్తంగా ఉన్న 121 టోల్ ప్లాజాలకు విస్తరించినట్లు... Read More


కొండపై యువకుడి సూసైడ్ అటెంప్ట్- ఆపేందుకు ప్రయత్నిస్తూ చనిపోయిన తండ్రి, చివరికి తల్లి కూడా..

భారతదేశం, ఆగస్టు 22 -- మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగిన ఒక హృదయ విదారక ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 'ఐఫోన్' కొనుగోలు చేసిన ఓ 18ఏళ్ల యువకుడు, దాని ఈఎంఐ కట్టలేక కుటుంబంతో గొ... Read More


IMD alerts : మధ్యప్రదేశ్​ నుంచి మిజోరం​ వరకు భారీ వర్షాలు- దక్షిణ భారతంలో మాత్రం తక్కువే!

భారతదేశం, ఆగస్టు 22 -- భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది! ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తాజా వాతావరణ పరిస్థితుల కారణంగా తూర్పు మధ్యప్రదేశ్‌లో ఆగస్టు 22న భారీ ... Read More


Tata Motors : కార్ల ధరలు పెంచిన టాటా మోటార్స్! సెప్టెంబర్ 1 నుంచి కొత్త రేట్లు వర్తింపు..

భారతదేశం, ఆగస్టు 22 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో దిగ్గజ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్.. వినియోగదారులకు షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా తన కార్లు, ఎస్‌యూవీల ధరలను రూ. 25,000 వరకు పెంచుతున... Read More


PPF for minors : పిల్లల పీపీఎఫ్​ డబ్బులను తల్లిదండ్రులు వాడకూడదు! ఈ రూల్స్​ తెలుసుకోండి..

భారతదేశం, ఆగస్టు 22 -- పిల్లల పేరిట దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన వార్త ఇది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతా యాజమాన్యం, నిర్వహణ విషయంలో తండ్రీకూతుళ్ల మధ్య తల... Read More


8th Pay Commission : 'కనీస వేతనం రూ. 72వేలు ఉండాలి'- 8వ వేతన సంఘం ముందు భారీ డిమాండ్​!

భారతదేశం, ఆగస్టు 22 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో భారీ వేతన పెంపుపై చర్చ జోరందుకుంది. రక్షణ శాఖ ఉద్యోగుల సమాఖ్య అయిన 'భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్' (బీపీఎంఎస్).. 8వ కేంద్ర వేతన సంఘం (సీపీసీ) స... Read More