భారతదేశం, ఏప్రిల్ 4 -- తెలంగాణ నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రయాణించే చార్మినార్ ఎక్స్ ప్రెస్ కు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న గమ్యస్థానాల్లో మార్పులు చేయనున్నట్లు... Read More
భారతదేశం, ఏప్రిల్ 4 -- వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓలు, అకౌంటెంట్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త మోస్తాల(Whatsapp Impersonation Fraud)కు తెరలేపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్... Read More
భారతదేశం, ఏప్రిల్ 4 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తులకు గడువు దగ్గరపడింది. ఎలాంటి ఫైన్ లే... Read More
భారతదేశం, ఏప్రిల్ 4 -- గజ్వేల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రె... Read More
భారతదేశం, ఏప్రిల్ 4 -- ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నా... Read More
భారతదేశం, ఏప్రిల్ 4 -- రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల విషయంలో చాలా రోజులుగా సందిగ్ధత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు బకాయిలను క్లియర్ చేస్తేనే విద్యార్... Read More
భారతదేశం, ఏప్రిల్ 3 -- వరంగల్ కాకతీయ యూనివర్శిటీ దూర విద్యలో ప్రవేశాలకు కొత్త నోటిఫికేషన్ (ఫిబ్రవరి సెషన్ - 2026) జారీ అయింది. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, పీజీ, డిప్లోమ... Read More
భారతదేశం, ఏప్రిల్ 3 -- దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్రమట్టానికి 1.5 నుంచి 3.1 కి.మీ ఎత్తులో ఇది విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్... Read More
భారతదేశం, ఏప్రిల్ 2 -- భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. రైతులకు భూ భద్రత కల్పిస్తూ, సులభరతమైన సేవలను అందించాలనే లక్ష్యంతో అడుగుల... Read More
భారతదేశం, ఏప్రిల్ 2 -- ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. వేసవి వేళ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి - షాలిమార్ మధ్య వారపు ప్రత్యేక రైళ్లను... Read More