భారతదేశం, ఫిబ్రవరి 11 -- ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్. కాలినడకన తిరుమలకు చేపట్టిన 'సంకల్ప యాత్ర' విజయవంతంగా పూర్తైంది. షాద్నగర్ నుంచి గత నెల 19న ఈ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 23 రోజు... Read More
భారతదేశం, ఫిబ్రవరి 11 -- మహబూబ్నగర్ లోని 45వ డివిజన్ 5వ బూత్లో పోలింగ్ నిలిచింది. సింబల్స్ తారుమారు కావడంతో బ్రేక్ పడింది. పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళనకు దిగారు. ఎన్నికల సంఘం రూపొందించిన ట... Read More
భారతదేశం, ఫిబ్రవరి 11 -- మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 వరకు 48.54 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. ఈ సమయంలోపు క్యూ లైన్లలో నిలబడిన... Read More
భారతదేశం, ఫిబ్రవరి 11 -- తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సా.5 గంటల్లోపు క్యూలో ఉన్నవారికి ఓటువేసే అవకాశం ఉంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 13వ తేద... Read More
భారతదేశం, ఫిబ్రవరి 11 -- బోధన్ పట్టణంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంఐఎం, బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులో... Read More
భారతదేశం, ఫిబ్రవరి 11 -- మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోందని ఎస్ఈసీ రాణికుముదిని చెప్పారు. వందశాతం వెబ్ కాస్టింగ్తో పోలింగ్ జరుగుతోందని తెలిపారు. సాయంత్రానికి పోలింగ్ శాతం పెరుగుతుందన... Read More
భారతదేశం, ఫిబ్రవరి 11 -- రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరుకు సిద్ధమైంది. 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డుల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్... Read More
భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వీటితో పాటు వివిధ అంశాల్లో రాష్ట్రానికి సహకారం అందించాలని... Read More
భారతదేశం, ఫిబ్రవరి 8 -- శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశం చేస్తారు. అనంతరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రారంభ పూజలు నిర్వహిస్తారు. రాత్... Read More
భారతదేశం, ఫిబ్రవరి 8 -- చెన్నైలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. ఇందులో తమిళనాడు మ... Read More