Exclusive

Publication

Byline

త్వరలో BRS గూటికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ - బీజేపీకి రాజీనామా

భారతదేశం, జనవరి 26 -- బీజేపీకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశ... Read More


ఇంకా విషం చిమ్ముతున్నారు.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి ఆగదు - సీఎం చంద్రబాబు

భారతదేశం, జనవరి 25 -- చెడ్డ వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజానికి హాని జరుగుతుందని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్ బాగుంటుందని చంద్రబాబు అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా నగరిలో స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్... Read More


SCR Special Trains : తిరుపతి - సికింద్రాబాద్, మచిలీపట్నం - కాచిగూడ మధ్య స్పెషల్ ట్రైన్స్, ఇవిగో వివరాలు

భారతదేశం, జనవరి 25 -- ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. పలు రూట్లలో వన్ వే స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈనెల 26వ తేదీన ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీద... Read More


Tirumala Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఫైనల్ ఛార్జీషీట్ దాఖలు - వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు

భారతదేశం, జనవరి 24 -- సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు పూర్తి అయింది. తుది ఛార్జీషీట్ ను ఫైల్ చేసింది. మరిన్ని కీలక అంశాలను తుది ఛార్డీషీట్ లో ప్రస్తావించింది. ఐదేళ్ల వ్యవధి... Read More


జగిత్యాల జిల్లాలో 300 కుక్కలపై విషప్రయోగం - కేసులు నమోదు

భారతదేశం, జనవరి 24 -- ఇటీవలే కాలంలో తెలంగాణలో వీధి కుక్కల హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. స్థానిక ఎన్నికల వేళ చాలా గ్రామాల్లో వీధి కక్కుల సమస్యపై పలువురు అభ్యర్థులు హామీలిచ్చారు. ఈ క్రమంలోనే గెలుప... Read More


రూ. 3 లక్షల లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన పల్నాడు డీఆర్వో

భారతదేశం, జనవరి 24 -- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై శనివారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.3 లక్షల లంచం తీసుకుంటున్న జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మురళిని రెడ్ ... Read More


మళ్లీ రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి - కీలక వ్యాఖ్యలు..!

భారతదేశం, జనవరి 22 -- ఏపీ లిక్కర్ కేసులో ఈడీ నుంచి నోటీసులు అందుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు. 7 గంటల పాటు ఆయన విచారణ కొనసాగింది. లిక్కర్ పాలసీ విధాన నిర్ణయాలు, ఆర్థిక లావాదే... Read More


ఏపీలో ఆస్ట్రేలియా మాదిరి చట్టం - 16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా బ్యాన్ చేస్తారా..?

భారతదేశం, జనవరి 22 -- ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై అక్కడి ప్రభుత్వం ఇటీవలే నిషేధం విధించింది. ఇదే మాదిరి నిర్ణయం ఏపీలో కూడా అమలు కానుందా..? అక్కడ తీసుకువచ్చిన సంస్కర... Read More


ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పరిణామం - కేటీఆర్‌కు సిట్ నోటీసులు

భారతదేశం, జనవరి 22 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలనే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ విచారించగా.తాజాగా కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది. రేపు(శుక్రవారం... Read More


తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ - రేపటి నుంచే ప్రారంభం, ఆగే స్టేషన్లు ఇవే.

భారతదేశం, జనవరి 22 -- తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు సేవలందించనుంది. 23 జనవరి 2026న దేశవ్యాప్తంగా నాలుగు అమృత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళలోని తిరువనంత... Read More