Exclusive

Publication

Byline

సాగు నీటి సంఘాల పనులకు జీఎస్టీ మినహాయింపు ఇస్తాం - సీఎం చంద్రబాబు

భారతదేశం, ఫిబ్రవరి 5 -- ప్రతీ ఎకరాకు సాగు నీరు అందేలా సాగునీటి సంఘాలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సాగు నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఒకప... Read More


తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంపై ఏకసభ్య కమిటీ - సీఎం చంద్రబాబు ప్రకటన

భారతదేశం, ఫిబ్రవరి 5 -- తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు సిట్ ఇచ్చిన నివేదికలోని పలు అంశాలను ఆధారంగా చేసుకొని ప్రభుత్వాన్ని వైసీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. మరోవైపు ... Read More


CTET Admit Card 2026 : సీ టెట్ అడ్మిట్ కార్డులు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

భారతదేశం, ఫిబ్రవరి 5 -- సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీ టెట్‌ - 2026 ఫిబ్రవరి సెషన్)కి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://ctet.nic.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ... Read More


Papikondalu Tour : భద్రాచలం, పాపికొండలు ట్రిప్ - ఇలా ప్లాన్ చేసుకోండి

భారతదేశం, ఫిబ్రవరి 4 -- తూర్పు కనుమల్లో ఉండే గోదావరి నదిలో పాపికొండల అందాలు ఎంతో అద్భుతం. రెండు కొండల మధ్య, దట్టమైన అడవుల్లో అలలపై విహరిస్తూ పచ్చని అందాలు చూడటం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఊహించుకుం... Read More


ఏపీ : స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు - తప్పకుండా అప్డేట్ చేసుకోండి..!

భారతదేశం, ఫిబ్రవరి 4 -- రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపులు. ఈనెల 6వ తేదీ వరకు అందుబ... Read More


మొయినాబాద్‌లో ఆస్తి వివాదంతో మహిళా న్యాయవాదిని హత్య చేసిన సోదరుడు

భారతదేశం, ఫిబ్రవరి 4 -- రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ఆస్తి వివాదంలో 34 ఏళ్ల మహిళా న్యాయవాదిని ఆమె సోదరుడు హత్య చేశాడు. ఈ హత్యపై న్యాయవాదులు నిరసన తెలిపారు. వెంటనే నిందితుడిని అరెస్టు చేసి న్యాయ... Read More


రంగారెడ్డి జిల్లా : మహిళా న్యాయవాది దారుణహత్య

భారతదేశం, ఫిబ్రవరి 4 -- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ లో దారుణం చోటు చేసుకుంది. దుండగుల చేతిలో మహిళా న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురయ్యారు. మెడపై కత్తితో నరికటంతో ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం స్వ... Read More


మహిళా న్యాయవాది హత్య కేసులో ట్విస్ట్.. సుపారీ గ్యాంగ్‌తో చెల్లెను హత్య చేయించిన అన్న

భారతదేశం, ఫిబ్రవరి 4 -- రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ఆస్తి వివాదంలో 34 ఏళ్ల మహిళా న్యాయవాదిని ఆమె సోదరుడు హత్య చేయించాడు. గ్యాంగ్‌తో చెల్లెలు స్వప్నను చంపించాడు అన్న. ఈ హత్యపై న్యాయవాదులు నిరసన... Read More


తెలంగాణ : గుడిలోని పూల మొక్కల మధ్య గంజాయి సాగు - అయ్యగారి అసలు బాగోతం బట్టబయలు..!

భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఓ గ్రామంలో ఆలయం ఉంది. అక్కడ పూజారి ఉంటాడు. అక్కడే ఉన్న ఖాళీ స్థలంలో పూలమొక్కలను పెంచాడు. కట్ చేస్తే అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఆశతో పూల మొక్కల మధ్యలో గంజాయిని కూడా సాగు చేశా... Read More


తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు - 28,456 నామినేషన్లు దాఖలు

భారతదేశం, జనవరి 31 -- మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం పూర్తయింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం చివరి రోజు కావటంతో భారీగా నామినేషన్ల... Read More