భారతదేశం, మార్చి 10 -- తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్ - 2025) ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. పరీక్షలు నిర్వహించి 2 నెలలు దాటినప్పటికీ. ఇంకా రిజల్ట్స్ ప్రకటించలేదు. దీంతో అభ్యర్థులు ఫలితాల క... Read More
భారతదేశం, మార్చి 10 -- రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్ వర్గీకరణకు లైన్ క్లియర్ అయింది. ఈ అంశంపై గత కొంతకాలంగా కసరత్తు కొనసాగుతుండగా.. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలు అందాయి. వీటికి ప్రభుత్వం ఆమోదముద... Read More
భారతదేశం, మార్చి 10 -- గత కొంతకాలంగా అవినీతి అధికారులు భరతం పడుతోంది తెలంగాణ ఏసీబీ. పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. తాజాగా మల్కాజ్ గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ పోలీస్ స్... Read More
భారతదేశం, మార్చి 10 -- పండగల వేళ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తిరువనంతపురం - సంత్రాగచ్చి, పోదనూర్ - బరౌనీ రూట్లలో ఈ రైళ్లు నడుస్తాయి. ఈ ట్రైన్స్ ... Read More
భారతదేశం, మార్చి 9 -- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుపై కీలక సూచనలు చేశారు. సెకండ్ ఫేజ్లో భాగంగా ఎన్టీపీసీ రామగుండంలో ఏర్పాటు చ... Read More
భారతదేశం, మార్చి 9 -- హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి, తమిళనాడులోని నాగర్కోయిల్ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కనుంది. ఇటీవలనే రైల్వేశాఖ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇప్పటికే రెండు అమృత్ ... Read More
భారతదేశం, మార్చి 9 -- తెలంగాణలో మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించారు. అయితే అప్లికేషన్ల గడువు దగ్గరపడింది. రేపటితో (మార్చి... Read More
భారతదేశం, మార్చి 9 -- ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలకు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. మహిళాభ్యుదయానికి, ... Read More
భారతదేశం, మార్చి 9 -- రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలన్నీ మార్చి 18వ తేదీతో పూర్తవుతాయి. ఈసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 9,97,075 విద్యార్థులు ఎగ్జా... Read More
భారతదేశం, మార్చి 9 -- సమ్మర్ ఎంట్రీ ఇవ్వటంతో చాలా మంది టూర్లు ప్లాన్ చేస్తుంటారు.! అయితే బడ్జెట్ ధరలోనే ఐఆర్సీటీసీ పలు ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటకలోని మైసూర్, కూర్గ్ ప్రాంతాలను... Read More