Publication

Byline

అరుణాచలం వెళ్లే వారికి గుడ్ న్యూస్ - హైదరాబాద్ నుంచి ఇక రెగ్యులర్ రైళ్లు, తాజా మార్పులివే

భారతదేశం, ఫిబ్రవరి 28 -- గత కొంతకాలంగా తమిళనాడులోని అరుణాచలానికి తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వెళ్తున్నారు. పౌర్ణమి వేళ ఈ సంఖ్య భారీగానే ఉంటుంది. కొందరు ట్రైన్స్, మరికొందరు సొంత వాహనాల్లో అరుణా... और पढ़ें


వేట్లపాలెం పేలుడు ఘటన : మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం - మరో 9 మంది పరిస్థితి విషమం

భారతదేశం, ఫిబ్రవరి 28 -- కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రు... और पढ़ें


కాకినాడ జిల్లా : బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు - పలువురు కార్మికులు మృతి.!

భారతదేశం, ఫిబ్రవరి 28 -- కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ ఘటనలో. పలువురు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. భారీ ఎత్త... और पढ़ें


కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం - బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు - 18 మంది సజీవ దహనం

భారతదేశం, ఫిబ్రవరి 28 -- కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ ఘటనలో. పలువురు సజీవ దహనమయ్యారు. భారీ ఎత్తున మంటలు ఎగస... और पढ़ें


కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం - బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు - 20 మందికి పైగా సజీవ దహనం

భారతదేశం, ఫిబ్రవరి 28 -- కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ ఘటనలో. పలువురు సజీవ దహనమయ్యారు. భారీ ఎత్తున మంటలు ఎగస... और पढ़ें


Telangana : ఇంటర్ పరీక్షా కేంద్రంలో షాకింగ్ ఘటన - మైనర్ బాలిక ప్రసవం..! వెలుగులోకి అసలు విషయం

భారతదేశం, ఫిబ్రవరి 28 -- ఇంటర్ పరీక్షా కేంద్రంలోని బాత్ రూమ్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థిని(మైనర్)... మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడె... और पढ़ें


CM CBN in Aseembly : పేద కుటుంబాలకు ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయిస్తాం - సీఎం చంద్రబాబు

భారతదేశం, ఫిబ్రవరి 27 -- రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2.20 లక్షల కుటుంబాలకు ఇంటి జాగాలు లేవన్నారు. వారందరికీ పట్టణ ప్రాంతాల్లో అయితే 2, గ్రామీణ ప్ర... और पढ़ें


లిక్కర్ కేసు తీర్పు : కేటీఆర్ ట్వీట్ పై కవిత సీరియస్ - ఇది కరెక్ట్ కాదంటూ సూటి ప్రశ్నలు...!

భారతదేశం, ఫిబ్రవరి 27 -- లిక్కర్ కేసులో కోర్టు తీర్పుతో ఊరట దక్కిన నేపథ్యంలో కవిత స్పందించారు. న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. తాను కడిగిన ముత్యంలా బయటికి వస్తానని తెలంగాణ ప్రజల... और पढ़ें


Telangana Govt : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త - రూ.745 కోట్లు విడుదల

భారతదేశం, ఫిబ్రవరి 27 -- ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గత కొద్దిరోజులుగా పెండింగ్ లో ఉన్న బకాయిలను విడతల వారీగా విడుదల చేస్తోంది. తాజాగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత... और पढ़ें


వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్‌ స్ట్రోక్‌

భారతదేశం, ఫిబ్రవరి 27 -- వైసీపీ నేత, ఏపీ మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామ... और पढ़ें