Telangana, ఏప్రిల్ 25 -- కశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన మృతులకు నివాళులర్పిస్తూ హైదరాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ చౌరస్తా వరకు న... Read More
Andhrapradesh,delhi, ఏప్రిల్ 25 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రూ.65 వేల కోట్లతో చేపట్టనున్న అమరావతి రాజధాని ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ఆహ్వా... Read More
Hyderabad,telangana, ఏప్రిల్ 25 -- కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణకు వచ్చిన పాకిస్తాన్ దేశ పౌరులు. ఏప్రిల్ 2... Read More
Telangana, ఏప్రిల్ 25 -- తెలంగాణ లాసెట్ 2025కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఉచితంగా మాక్ టెస్టులు రాసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీజీ లాసెట... Read More
Pithapuram, ఏప్రిల్ 25 -- పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను.. 100 పడకల ఆ... Read More
Hyderabad,telangana, ఏప్రిల్ 25 -- భవన నిర్మాణలు, లేఔట్ల అనుమతుల మంజూరు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సంస్కరణలు తీసుకువచ్చింది. వేగంగా, సులభంగా అనుమతులు పొందేలా 'బిల్డ్ నౌ' అప్లికేషన్ సేవలను ప్రవ... Read More
Andhrapradesh, ఏప్రిల్ 25 -- ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మే 1... Read More
Telangana, ఏప్రిల్ 25 -- చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రకటన జారీ చేసింది. కేవలం ఒక్క పోస్టు మాత్రమే ఉంది. కాంట్రాక్ట్ ప్రాతిపదిన ... Read More
Andhrapradesh, ఏప్రిల్ 24 -- ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ. అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ను ప్రార... Read More
Andhrapradesh, ఏప్రిల్ 24 -- ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం దాటితే బయటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ఇవాళ నంద్యాల జిల్లా దోర్నిపాడులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత... Read More