Exclusive

Publication

Byline

హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ.. రూ.4,051 కోట్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

భారతదేశం, డిసెంబర్ 1 -- హైదరాబాద్ మెట్రో జోన్‌లో విద్యుత్ సరఫరా నాణ్యత, విశ్వసనీయతను పెంచేందుకు ఓవర్ హెడ్ లైన్లను అండర్‌గ్రౌండ్ కేబుల్స్‌కు మార్చే భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ... Read More


ఈ గ్రామంలో మనుషులకంటే కోతులే ఎక్కువ.. వాటిని తరిమినవారే సర్పంచ్!

భారతదేశం, డిసెంబర్ 1 -- గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల పండుగ మెుదలైంది. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఉన్న సమస్యలను జనాలు ముందుకు తీసుకువస్తున్నారు. పరిష్కారం ... Read More


బలహీనపడిన దిత్వా తుపాను.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు!

భారతదేశం, డిసెంబర్ 1 -- దిత్వా తుపాను వాయుగుండంగా బలహీనపడింది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలహీనపడుతుంది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో కదిలిందని వాతావరణ శాఖ వెల్లడించింది. సుముద్రంలో అలజడి ఉంటుంద... Read More


తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు 24 లక్షల మంది దరఖాస్తు.. డిసెంబర్ 2న ఈ-డిప్

భారతదేశం, డిసెంబర్ 1 -- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ డిప్ రిజిస్ట్రేషన్ ద్వారా భారీగా భక్తులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 1.80 లక్షల టోకెన్ల కోసం రికార్డు స్థాయిలో 24 లక్షల మంది దరఖాస్తులు వచ్చ... Read More


గ్రామాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిని గెలిపిస్తే అభివృద్ధి జరగదు : సీఎం రేవంత్

భారతదేశం, డిసెంబర్ 1 -- నారాయణపేట జిల్లా మక్తల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. రూ.200 కోట్లతో సమీకృత గురుకుల పాఠశాల సముదాయ భవనాలకు, మక్తల్-నారాయణపేట మధ్య నాలుగు లైన్ల రోడ్డు, మక్తల్ క్రీడాభవనంతోపా... Read More


దిత్వా తుపాను ఎఫెక్ట్.. మరో మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు!

భారతదేశం, డిసెంబర్ 1 -- దిత్వా తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. అయితే రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలహీన పడనుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఇది ప్రస్తు... Read More


తెలంగాణలో పెండింగ్‌ ట్రాఫిక్ చలాన్‌లపై తగ్గింపు.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి!

భారతదేశం, డిసెంబర్ 1 -- పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నవారికి మంచి ఛాన్స్ వచ్చింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారికి ఉపశమనం కలిగించే వార్త ఏంటంటే డిసెంబర్ రెండో వారంలో జరగనున్న దేశవ్యాప్త లోక్ అదాలత... Read More


2027 గోదావరి పుష్కరాలకంటే ముందే పోలవరం పూర్తి చేస్తాం : సీఎం చంద్రబాబు

భారతదేశం, డిసెంబర్ 1 -- ఏలూరు జిల్లాలోని గోపీనాథపట్నంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పింఛన్లను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలను సక్సెస్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభ... Read More


మేడారం పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదు : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, డిసెంబర్ 1 -- 2026లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర దృష్ట్యా మేడారంలో జరుగుతున్న పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాస... Read More


ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ్ యాత్ర విత్ జ్యోతిర్లింగ టూర్.. ఏపీ, తెలంగాణ నుంచి ప్యాకేజీ!

భారతదేశం, డిసెంబర్ 1 -- ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకోవానుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ గొప్ప ప్యాకేజీలను అందిస్తోంది. అందులో భాగంగా దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తో... Read More