Exclusive

Publication

Byline

వెదర్ అలర్ట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు!

భారతదేశం, నవంబర్ 18 -- నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అసాధారణ వాతావరణ పరిస్థితులను సృష్టిస్తున్నాయి. చలి వాతావరణం, వర్షాలు పెరిగే అవకాశం ఉందని సూచిస్త... Read More


నవంబర్ 21న హైవే దిగ్బంధనకు రైతులు భారీగా తరలిరావాలి : కేటీఆర్

భారతదేశం, నవంబర్ 18 -- పత్తి, ధాన్యం సేకరణపై బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించారు. నవంబర్ 21న హైవే దిగ్బంధనకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఆదిలాబాద్‌‌లోని ... Read More


డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం.. టీటీడీ కీలక నిర్ణయాలు

భారతదేశం, నవంబర్ 18 -- టీటీడీ అత్యవసర ట్రస్ట్ బోర్డు సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన, ఈవో సింఘాల్, ఇతర బోర్డు సభ్యులతో కలిసి జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక ... Read More


ఆంధ్రప్రదేశ్‌లో 31 మంది మావోయిస్టులు అరెస్ట్.. సిటీలో నుంచి సీక్రెట్ ఆపరేషన్!

భారతదేశం, నవంబర్ 18 -- ఓ వైపు మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగింది. మరోవైపు కృష్ణా జిల్లాతోపాటుగా విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో మావోల కదలికలను గుర్తించి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ... Read More


హిడ్మా డైరీలో కీలక విషయాలు.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మావోయిస్టుల అరెస్టులు!

భారతదేశం, నవంబర్ 18 -- ఓ వైపు మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగింది. మరోవైపు కృష్ణా జిల్లాతోపాటుగా విజయవాడ, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో మావోల కదలికలను గుర్తించి వారిని పోలీసులు అరెస్ట్ చ... Read More


నేటి నుంచి వాట్సాప్‌లో మీ సేవా.. సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు, ఒక్క క్లిక్‌తో ఎన్నో రకాల సేవలు!

భారతదేశం, నవంబర్ 18 -- తెలంగాణ రాష్ట్ర ప్రధాన పౌర సేవల ప్లాట్‌ఫామ్ మీసేవా వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. మంగళవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి సరళమైన, సురక్షితమైన, చాట్ ఆధారిత ఇంటర్... Read More


ఎవరీ మాస్టర్ మైండ్, మోస్ట్ వాంటెడ్ హిడ్మా.. మావోయిస్ట్ పార్టీ ఇక కోలుకోలేదా?

భారతదేశం, నవంబర్ 18 -- కొంతకాలంగా మావోయిస్టు పార్టీ కోలుకోలేని ఎదురుదెబ్బలు తగుతున్నాయి. మావోయిస్టు అగ్రనేతల మరణం ఒకవైపు ఉద్యమాన్ని బలహీనపరుస్తుంటే.. మరోవైపు లొంగుబాట్లు కూడా జరిగాయి. దీంతో పార్టీకి వ... Read More


సౌదీ రోడ్డు ప్రమాదం.. మృతుల్లో 16 మంది తెలంగాణవాసులు.. వారి పేర్లు

భారతదేశం, నవంబర్ 17 -- సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో 42 మంది భారతీయ యాత్రికులు ఉన్నారు. వారిలో 16 మంది తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందినవారు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున మక్క... Read More


సౌదీ రోడ్డు ప్రమాదంలో చనిపోయినవారంతా హైదరాబాదీలే.. 45 మంది మృతి!

భారతదేశం, నవంబర్ 17 -- సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. వారంతా హైదరాబాద్‌కు చెందినవారేనని అధికారులు స్పష్టతనిచ్చారు. సోమవారం తెల్లవారుజామున మక్కా నుండి మదీనాకు భక్తులను తీసుకెళ్తు... Read More


విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ అప్డేట్.. చివరి తేదీ ఇది!

భారతదేశం, నవంబర్ 17 -- రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు మెుదలయ్యాయి. దీని ద్వారా విద్యార్థులు ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్లలో గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పని లేకుండా.. స్కూ... Read More