Exclusive

Publication

Byline

తిరుమల పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమనకు నోటీసులు!

భారతదేశం, నవంబర్ 25 -- తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని త... Read More


జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్‌కు మూడు రోజులే గడువు.. డిసెంబర్ 1న కరెక్షన్ విండో!

భారతదేశం, నవంబర్ 24 -- ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్‌ 1 రిజిస్ట్రేషన్ గడువు నవంబర్ 27వ తేదీ రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. అద... Read More


పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు : పంచమీ తీర్థానికి టీటీడీ ‌ఏర్పాట్లు

భారతదేశం, నవంబర్ 24 -- పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 25వ తేదీ పంచమీ తీర్థానికి టీటీడీ ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తోంది. పంచమీ తీర్థం నిర్వహణకు అవసరమైన క్యూలైన్లు, బ్యారీకేడ్లు, ప‌ద్మపుష... Read More


అమెరికా వీసా రిజెక్ట్ అయిందని హైదరాబాద్‌లో ఆంధ్రాకు చెందిన డాక్టర్ సూసైడ్!

భారతదేశం, నవంబర్ 24 -- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 38 ఏళ్ల వైద్యురాలు హైదరాబాద్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆమె అమెరికా వీసా దరఖాస్తు తిరస్కరించిన తర్వాత నిరాశతో ఇలా చేసిందని తెలు... Read More


పైరసీ సినిమాలతో వచ్చిన డబ్బును స్నేహితులకు ట్రాన్స్‌ఫర్ చేసిన ఐబొమ్మ రవి!

భారతదేశం, నవంబర్ 24 -- ఐబొమ్మ, బప్పం పోర్టల్‌లలో పైరేటెడ్ సినిమాలను పబ్లిష్ చేసిన ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమంది రవి, నేరాల ద్వారా సంపాదించిన డబ్బును తన స్నేహితులకు బదిలీ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు గుర్... Read More


ఏపీలో ఆల్ ఇన్ వన్ కార్డ్.. జూన్ నాటికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు జారీ!

భారతదేశం, నవంబర్ 24 -- రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌(FBMS) ను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది ప్రతి ఇంటిని సంక్షేమ పథకాలు, ప్రజా సేవలను అందించడానికి ఒకే యూనిట్‌గా ప... Read More


సెన్యార్ తుపాను.. ఏపీ, తెలంగాణలో వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక!

భారతదేశం, నవంబర్ 24 -- దక్షిణ అండమాన్ సముద్రంపై వాతావరణ పరిస్థితిపై ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. సెన్యార్ తుపాను ప్రభావం ఏపీపై ఉంటుందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో తాజాగా వర్షాలు ... Read More


కోకాపేటలో ఎకరం రూ.137 కోట్లు.. మరోసారి వేలంలో రికార్డు ధర!

భారతదేశం, నవంబర్ 24 -- రంగారెడ్డి జిల్లా కోకాపేటలో భూముల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి కోకాపేట భూమి రికార్డు సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భూముల ఈ వేలంలో ప్లాట్లు... Read More


ఐఆర్‌సీటీసీ టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు టూర్.. బడ్జెట్ ధరలో అద్భుతాలు చూసి రావొచ్చు!

భారతదేశం, నవంబర్ 24 -- తమిళనాడులోని ఆలయాలను సందర్శించాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. అదే టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు. ఇందులో మీరు ప్రముఖ ఆలయాలను సందర్శి్స్తారు. తంజావ... Read More


హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ.. సిటీ లోపలి పరిశ్రమలు ఓఆర్ఆర్ అవతలికి!

భారతదేశం, నవంబర్ 24 -- తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీని ఆమోదిస్తూ అధికారిక ఉత్తర్వు జారీ చేసింది. దీని ద్వారా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల, చుట్టుప... Read More