Exclusive

Publication

Byline

రూ.19వేల కోట్ల అంచనాలతో హైదరాబాద్‌ మెట్రో మలిదశ విస్తరణ, ఖరారైన మెట్రో కొత్త రూట్లు ఇవే..

భారతదేశం, మే 14 -- హైదరాబాద్ మెట్రో నగర శివార్లకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. మెట్రో రైల్‌ ప్రాజెక్టులో రెండోదశలో చేపట్టే మలివిడత కారిడార్‌ను ఖరారు చేవారు. రూ.19వేల కోట్ల అంచనాలతో ఈ కారిడా... Read More


గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్ - తండ్రికి సారీ చెప్పిన బాలు -మ‌నోజ్ స‌ర్వ‌ర్ జాబ్ ఊస్టింగ్ - భ‌ర్త‌పై రోహిణి డౌట్‌

భారతదేశం, మే 14 -- మ‌నోజ్‌కు అప్పు ఇచ్చిన వ్య‌క్తి అత‌డు ప‌నిచేసే రెస్టారెంట్‌కు వ‌స్తాడు. అత‌డిని చూసి మ‌నోజ్ పారిపోబోతాడు. కానీ దొరికిపోతాడు. శాల‌రీ వ‌చ్చిన త‌ర్వాత వ‌డ్డీతో స‌హా అప్పు తీర్చేస్తాన‌న... Read More


గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్ - ఆటో డ్రైవ‌ర్‌గా బాలు ఎంట్రీ -మ‌నోజ్ జాబ్ గోవిందా - మీనా ముందే త‌ల్లికి అవ‌మానం

భారతదేశం, మే 14 -- మ‌నోజ్‌కు అప్పు ఇచ్చిన వ్య‌క్తి అత‌డు ప‌నిచేసే రెస్టారెంట్‌కు వ‌స్తాడు. అత‌డిని చూసి మ‌నోజ్ పారిపోబోతాడు. కానీ దొరికిపోతాడు. శాల‌రీ వ‌చ్చిన త‌ర్వాత వ‌డ్డీతో స‌హా అప్పు తీర్చేస్తాన‌న... Read More


పరుపులకు అలవాటు పడి తప్పు చేస్తున్నామా? ఈ లాభాలన్నింటినీ మిస్ అవుతున్నామా?

Hyderabad, మే 14 -- మెత్తటి పరుపుల్లో పడుకోవడం ఇప్పుడు చాలా మందికి అలవాటు అయిపోయింది. పరుపు లేనిదే నిద్ర పట్టదు అనే వారు కూడా ఇప్పుుడ చాలా మంది ఉన్నాయి. నిజానికి పరుపులో పడుకోవడం సుఖంగా, సౌకర్యవంతంగా ... Read More


కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 14: పారిజాతాన్ని తిట్టిపోసిన అనసూయ.. దాసును అడ్డుకున్న కార్తీక్.. జ్యోత్స్నలో భయం

భారతదేశం, మే 14 -- కార్తీక దీపం 2 నేటి (మే 14, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. చెత్త ఏరుకునే మనిషిలా మారువేషంలో వచ్చిన పారిజాతం.. వస్తువు కింద పడడంతో అనసూయ వస్తుందేమోనని పారిపోతుంటుంది. ఇంతలో అనసూయ అ... Read More


శత్రు డ్రోన్ వ్యవస్థను ధ్వంసం చేసే 'భార్గవాస్త్ర' ను విజయవంతంగా పరీక్షించిన భారత్

భారతదేశం, మే 14 -- హార్డ్ కిల్ మోడ్ లో తక్కువ ఖర్చుతో దేశీయంగా రూపొందిన కౌంటర్ డ్రోన్ వ్యవస్థ 'భార్గవాస్త్ర'ను భారత్ మంగళవారం ఒడిశాలోని గోపాల్ పూర్ లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ లో విజయవంతంగా పరీక్షించి... Read More


రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు-త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించున్న సీఎం, మంత్రులు

భారతదేశం, మే 14 -- జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15న ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమం వద్ద సరస్వతి ఘాట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ పుష్కర ఘాట్ ప్రార... Read More


మినపప్పు అన్నం తినాలని అనిపిస్తుందా? అయితే ఈ సింపుల్ రెసిపీ ఫాలో అయిపోండి!

Hyderabad, మే 14 -- మినపప్పు అన్నం ఒక సాంప్రదాయ దక్షిణ భారతీయ వంటకం, దీని ప్రత్యేక రుచి, సులభమైన తయారీ విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ముందుగా వేయించిన ధనియాలు, ఎండుమిర్చి, మినపప్పుల సువాసన ఈ అన్నానికి... Read More


ఐడీబీఐ రిక్రూట్​మెంట్​ 2025- జూనియర్​ అసిస్టెంట్​ మేనేజర్​ పోస్టులకు అప్లికేషన్​ ప్రక్రియ షురూ..

భారతదేశం, మే 14 -- బ్యాంకు ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి బిగ్​ అప్డేట్​! ఐడీబీఐ రిక్రూట్​మెంట్​ 2025లో భాగంగా జూనియర్​ అసిస్టెంట్​ మేనేజర్​ (జేఏఎం) పోస్టులకు అప్లికేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి... Read More


వైఎస్సార్‌ జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారుల దుర్మరణం, మృతదేహాల వెలికితీత

భారతదేశం, మే 14 -- వైఎస్ఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లెలో చెరువులో దిగిన ఐదుగురు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు.చెరువులో మునిగిన చిన్నారులను తరుణ్, చరణ్, పార్... Read More