Exclusive

Publication

Byline

ఓటీటీలో అదరగొడుతున్న యాక్షన్ కామెడీ సినిమా.. ట్రెండింగ్‍లో దూసుకొచ్చిన లోబడ్జెట్ చిత్రం.. తెలుగులోనూ స్ట్రీమింగ్

భారతదేశం, మే 20 -- తమిళ యాక్షన్ కామెడీ మూవీ 'గ్యాంగర్స్' ఏప్రిల్ 24వ తేదీన థియేటర్లలో విడుదలైంది. సుందర్ సీ, వడివేలు, క్యాథరీన్ థ్రెసా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఓ భారీ దోపిడీ చేసేందుకు ఓ గ్... Read More


ఏపీలో ఇక ప్రతి కుటుంబానికి బీమా రక్షణ.. ఆర్థిక శాఖకు చేరిన ప్రతిపాదనలు

భారతదేశం, మే 20 -- ఏపీలో అందరికి నాణ్యమైన వైద్య సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీమా విధానంలో ఆరోగ్య శ్రీ సేవల్ని అందించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రతి కుటుంబానికి రూ.25లక్షల విలువై... Read More


బెంగళూరు వరద ముప్పు: గ్రేటర్ బెంగళూరు అథారిటీతో గట్టెక్కుతుందా?

భారతదేశం, మే 20 -- బెంగళూరు నగరంలో కుండపోత వర్షాల వల్ల చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) ఏర్పాటుపై పట్టణ విధాన నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొం... Read More


రాజీవ్‌ యువవికాసం పథకం.. మొదట వీరికే అవకాశం.. మీరు ఎన్ని లక్షలకు దరఖాస్తు చేసుకున్నారు?

భారతదేశం, మే 20 -- రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం ప్రతిష్ఠాత్మకంగా రాజీవ్‌ యువవికాసం పథకాన్ని ప్రారంభించింది. దరఖాస్తుల ప్రక్రియను పూర్తిచేసి..... Read More


మజ్జిగ తాగితే మంచిదే కానీ వీరు తాగితే ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్

Hyderabad, మే 20 -- ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే చల్లని మజ్జిగ తాగాల్సిందే. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుకోవడమే కాదు ఎన్నో పోషకాలను శరీరానికి అందిస్తుంది. ఎంతో మంది వేసవిలో పెరుగు,... Read More


కాశీ పండితులతో సరస్వతి నవరత్నమాల హారతి- ప్రతి సాయంత్రం ప్రత్యక్షప్రసారం

భారతదేశం, మే 20 -- భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న సరస్వతి నవరత్నమాల హారతి ఘట్టాన్ని ప్రతీ రోజూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స... Read More


మే 20 : బిగ్​ రిలీఫ్​- తెలుగు రాష్ట్రాల్లో రూ. 95,500 దిగువకు పసిడి ధరలు- నేటి రేట్లు ఇలా..

భారతదేశం, మే 20 -- దేశంలో బంగారం ధరలు మే 20, మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 95,293గా కొనసాగుతోంది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 9,52,930గా ఉంది. 1 గ్రామ్... Read More


గుండెనిండా గుడిగంట‌లు టుడే ఎపిసోడ్: ప్ర‌భావ‌తికి షాకుల మీద షాకులు-ఒక్క‌టైన ముగ్గురు కోడ‌ళ్లు - బాలును కాపీ కొట్టిన ర‌వి

భారతదేశం, మే 20 -- భార్య‌ల‌తో గొడ‌వ‌లు ప‌డి డాబాపై ప‌డుకుంటారు బాలు, మ‌నోజ్‌, ర‌వి. ముగ్గురు చిన్న‌నాటి సంగ‌తులు గుర్తుచేసుకొని స‌ర‌దాగా న‌వ్వుకుంటారు. మ‌రోవైపు మీనా, రోహిణి, శృతి కూడా టీ తాగుతూ అర్థ‌... Read More


2024లో సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల కంటే ఎక్కువ వేతనం డ్రా చేసిన భారత సంతతి సీఎఫ్ఓ

భారతదేశం, మే 20 -- 2023లో టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతి బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైభవ్ తనేజాకు 2024లో 139 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం లభించింది. పదోన్నతి తర్వాత... Read More


ఏపీ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికతో రాష్ట్ర ప్రభుత్వ చర్చలు విఫలం..రేపు డీఈఓ కార్యాలయాల ముట్టడి

భారతదేశం, మే 20 -- ఏపీలో పాఠశాలల వర్గీకరణపై ఉపాధ్యాయ సంఘాల ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయ సంఘాలు అభయంతరం వ్యక్తం్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను 9 క్యాటగిరీలుగా వర్గీకరిస్త... Read More