Exclusive

Publication

Byline

ఏపీకి ఆరు కుంకీ ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం, పవన్ కల్యాణ్ సమక్షంలో అందజేత

భారతదేశం, మే 21 -- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఏపీకి ఆరు ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అందించింది. బెంగళూరు విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఏపీ డిప్యూటీ సీఎం ప... Read More


ఏపీకి కుంకీ ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం, పవన్ కల్యాణ్ సమక్షంలో అందజేత

భారతదేశం, మే 21 -- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఏపీకి ఆరు ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అందించింది. బెంగళూరు విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఏపీ డిప్యూటీ సీఎం ప... Read More


ఈ-జీరో ఎఫ్‌ఐఆర్: సైబర్ నేరాలకు డిజిటల్ అస్త్రం

భారతదేశం, మే 21 -- భారతీయ నేర న్యాయ వ్యవస్థలో ప్రథమ సమాచార నివేదిక (FIR) అనేది నేర దర్యాప్తుకు పునాది. ఇది నేరాల నివేదనకు, దర్యాప్తు ప్రారంభానికి తొలి మెట్టు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) లోని సెక్... Read More


తక్కువ ధరలో ఎంజీ విండ్సర్ ప్రో వేరియంట్ లాంచ్; ఈ 'ఎక్స్ క్లూజివ్' ధర ఎంతంటే?

భారతదేశం, మే 21 -- జేఎస్ డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా విండ్సర్ ప్రో లైనప్ లో కొత్త వేరియంట్ ను తీసుకువచ్చింది. కొత్త ఎంజీ విండ్సర్ ప్రో ఇప్పుడు 'ఎక్స్క్లూజివ్' వేరియంట్ లో లభిస్తుంది, దీని ధర ఫిక్స్డ్ బ... Read More


త్రివిక్రమ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..: స్టార్ డైరెక్టర్‌పై నటి పూనమ్ కౌర్ మరోసారి ఆరోపణలు.. ఇన్‌స్టాలో పోస్ట్

Hyderabad, మే 21 -- నటి పూనమ్ కౌర్ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు కూడా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తాను చేసిన ఫిర్యాదును పట్టించుకోవడం లేదంటూ ఆమె ఇన్‌స్టా స్టోరీ పోస్ట్ చేసింది. మ... Read More


సోంపాపిడి స్వీట్ మిగిలిపోతే దానితో ఇలా ఖీర్ చేసేయండి, అద్భుతంగా ఉంటుంది

Hyderabad, మే 21 -- తెలుగు వారికి ఇష్టమైన స్వీట్లలో సోంపాపిడి ఒకటి. ఈ స్వీట్ తెచ్చినప్పుడు ఒక్కోసారి మిగిలిపోతుంది. దాన్ని పడేయాల్సిన అవసరం లేదు. దాంతో రుచికరంగా సోంపాపిడి స్వీట్ చేయవచ్చు. దీన్ని చేయడ... Read More


కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్స్- మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు, దరఖాస్తు గడువు పొడిగించే అవకాశం

భారతదేశం, మే 21 -- ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు, మార్పు చేర్పుల కోసం వస్తున్న వారితో గ్రామ, వార్డు సచివాలయాలు, హడావుడిగా కనిపిస్తున్నాయి. దరఖ... Read More


మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు; ఈ రోజు మీ నగరంలో గోల్డ్ ధర ఎంతో తెలుసుకోండి

భారతదేశం, మే 21 -- భారత్ లో బుధవారం పసిడి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, డాలర్ విలువ పడిపోవడం తదితర కారణాలతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయాన... Read More


745 సీసీ ఇంజన్ తో ప్రీమియం మాక్సీ స్కూటర్ 'హోండా ఎక్స్-ఏడీవీ 750' లాంచ్ చేసిన హోండా; ధర ఎంతంటే?

భారతదేశం, మే 21 -- హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) కొత్త ఎక్స్-ఎడివి 750 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. హోండా ఎక్స్-ఏడీవీ 750 ఒక మ్యాక్సీ-స్కూటర్. ఈ స్కూటర్ భారతదేశంలో విడ... Read More


తెలంగాణకు ఐఎండీ అలర్ట్ - ఈ 2 రోజులు భారీ వర్షాలు...! హెచ్చరికలు జారీ

Telangana,hyderabad, మే 21 -- తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణితో పాటు ఆవర్తన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో రేపు(మే 22) అల్పపీడనం ఏర్పడ... Read More