Exclusive

Publication

Byline

సూర్యుడిలా వెలిగిపోనున్న సోలార్ షేర్లు.. 'నువామా' అంచనాలు ఇవే

భారతదేశం, ఆగస్టు 20 -- సోలార్ ప్యానెల్స్ తయారు చేసే ప్రముఖ కంపెనీలైన వారీ ఎనర్జీస్ (Waaree Energies), ప్రీమియర్ ఎనర్జీస్ (Premier Energies) షేర్లు రానున్న రోజుల్లో మరింత మెరిసిపోనున్నాయి. ఈ రెండు కంపె... Read More


మెనోపాజ్ వల్ల బరువు పెరగరా? అపోహలకు తెర దించిన గైనకాలజిస్ట్

భారతదేశం, ఆగస్టు 20 -- స్త్రీలలో పునరుత్పత్తి దశ ముగిసే ప్రక్రియనే మెనోపాజ్ (Menopause) అని పిలుస్తారు. సాధారణంగా, వరుసగా 12 నెలల పాటు రుతుస్రావం ఆగిపోయినప్పుడు మెనోపాజ్ వచ్చిందని పరిగణిస్తారు. ఇది సహ... Read More


పితృపక్షంలో చంద్రగ్రహణం, సూర్య గ్రహణం.. ఈ నాలుగు రాశులకు అపారమైన సంపద, విజయాలు!

Hyderabad, ఆగస్టు 20 -- పితృపక్షం సమయంలో చనిపోయిన పూర్వీకుల కోసం దానధర్మాలు చేస్తారు. అదేవిధంగా పితృదేవతలను స్మరించి, పితృదేవతల అనుగ్రహం కలగాలని వివిధ రకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. పితృపక్షం స... Read More


ఇన్ఫోసిస్, కోఫోర్జ్ షేర్లు ఎందుకు పెరిగాయి? ఐటీ స్టాక్స్ 4% వరకు జంప్

భారతదేశం, ఆగస్టు 20 -- గత కొన్ని రోజులుగా ఒత్తిడిలో ఉన్న ఐటీ సెక్టార్ షేర్లు బుధవారం ఒక్కసారిగా పుంజుకున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 2.70% పెరిగింది. ఇది మే 2025 తర్వాత ఒకే రోజులో సాధించిన అతిపెద్... Read More


ఈరోజు ఈ రాశి వారికి ఆఫీసులో ప్రశంసలు లభిస్తాయి.. జీవితంలో సంతోషం, శాంతి నెలకొంటాయి!

Hyderabad, ఆగస్టు 20 -- 20 ఆగష్టు 2025 రాశిఫలాలు: గ్రహాలు, రాశుల గమనాన్ని బట్టి రాశిఫలాలు నిర్ణయించబడతాయి. జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది, ఇది దానిపై ఎక్కువ ప్రభ... Read More


ఆగస్టు 20, 2025 తెలుగు పంచాంగం.. అమృత కాలం, దుర్ముహుర్తం

Hyderabad, ఆగస్టు 20 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం. ... Read More


గురువు అనుగ్రహంతో త్వరలో ఈ ఐదు రాశులకు ఆర్థిక లాభాలు, ఉద్యోగ ఆఫర్లు ఇలా అనేక లాభాలు!

Hyderabad, ఆగస్టు 20 -- గురువు నక్షత్ర సంచారం 2025: దేవగురు బృహస్పతి ప్రస్తుతం పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. 2025 సెప్టెంబర్ 19న, గురువు పునర్వసు నక్షత్రం మూడవ పాదంలోకి ప్రవేశిస్తాడు. అక్టో... Read More


రూ.5,800 కోట్లతో అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ.. ఇక పోస్ట్‌మెన్ నేరుగా మీ దగ్గరకే వచ్చేస్తాడు!

భారతదేశం, ఆగస్టు 20 -- రూ. 5800 కోట్ల వ్యయంతో అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ(ఏపీటీ) వ్యవస్థను ఆవిష్కరించింది పోస్టల్ శాఖ. భారతీయ పోస్టల్ సర్వీస్‌కు ఒక పెద్ద అప్‌గ్రేడ్‌ను ఇస్తుంది. కేంద్ర కమ్యూనికేషన్... Read More


పిల్లలకు తరచుగా జలుబు, జ్వరాలు వస్తున్నాయా? రోగనిరోధక శక్తి పెంచడానికి 3 మార్గాలు ఇవే

భారతదేశం, ఆగస్టు 20 -- మీ పిల్లలకు తరచూ జలుబు, జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయా? రోజూ స్కూలుకు, డే కేర్‌కు వెళ్లే పిల్లలు ఇలా జబ్బుపడటం చూసి చాలామంది తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. ఇది చాలా స... Read More


ముంబైలో వర్షాల దెబ్బకు నీట మునిగిన అమితాబ్ బచ్చన్, కాజోల్, రాణీ ముఖర్జీ ఇళ్లు.. బాలీవుడ్ ప్రముఖులనూ వదలని వరద

Hyderabad, ఆగస్టు 20 -- ముంబైలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ నీళ్లు నిలవడంతో ఇళ్లు నీట మునుగుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖుల... Read More