Exclusive

Publication

Byline

'చంద్రబాబు గారు... ఇదేం పద్ధతి, ఇదేం విధానం..?' రైతుల సమస్యలపై వైఎస్ జగన్ 9 ప్రశ్నలు

Andhrapradesh, జూలై 10 -- కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. బంగారుపాళ్యం పర్యటనపై ఎల్లో మీడియాలో ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస... Read More


హైదరాబాద్ కల్తీ కల్లు ఘటన : ఇప్పటివరకు ఎంత మంది చనిపోయారు..? అసలేం జరిగింది..?

Telangana,hyderabad, జూలై 10 -- హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో కల్తీకల్లు తాగిన 19 మంది అస్వస్థత గురి కావటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో పలువురి పరిస్థితి విషమించటంతో ప్రాణాలు కోల్పోయారు. ... Read More


ఏపీ - తెలంగాణ వెదర్ రిపోర్ట్ : మరో 3 రోజులు వర్షాలు - బలమైన ఉపరితల గాలుల వీచే ఛాన్స్, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

Telangana,andhrapradesh, జూలై 10 -- ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి. మరికొన్నిచోట్ల తేలికపాటి ... Read More


'తల్లికి వందనం స్కీమ్' అప్డేట్ - రేపు తల్లుల ఖాతాలోకి డబ్బుల జమ..! పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?

Andhrapradesh, జూలై 9 -- 'తల్లికి వందనం స్కీమ్'పై మరో కీలక అప్డేట్ వచ్చింది. రేపు (జూలై10) రెండో విడత నగదును విడుదల చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. తొలి విడతలో డబ్బులు రాని వారితో పాటు ఒకటో తరగతి, ... Read More


ఐపీఎల్ టికెట్ల వివాదం - హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్‌

Hyderabad, జూలై 9 -- ఐపీఎల్ - 2025 సీజన్ సందర్భంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్, హెచ్ సీఏ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించగా. కీలక పరిణామాలు చోటు చేసుకు... Read More


నాగార్జున సాగర్‌కు భారీగా వరద - 534 అడుగులకు నీటిమట్టం, ఈసారి ముందుగానే గేట్లు ఎత్తే ఛాన్స్...!

Telangana,nagarjuna sagar, జూలై 9 -- ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల దాటికి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. దీంతో జూరాలా, శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా నాగార్జున స... Read More


హైదరాబాద్ : కల్తీ కల్లుతో ముగ్గురు మృతి - డిపోల‌ను సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు..!

Hyderabad,telangana, జూలై 9 -- హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. కల్తీ కల్లు తాగి 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఈ ఘటన వెలుగు చూసింది. పరిస్థితి వి... Read More


మామిడి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు... ప్రభుత్వం ఏం చేస్తోంది..? - వైఎస్ జగన్ ప్రశ్నలు

Andhrapradesh,chittor, జూలై 9 -- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌ను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సందర్శించారు. మామిడి రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. గిట్టుబాటు ధరలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లా... Read More


'అన్నదాత సుఖీభవ స్కీమ్' అప్డేట్ - ఈనెల 13 వరకు రైతులకు ఛాన్స్...! ఇక ఆలస్యం చేయకండి

Andhrapradesh, జూలై 9 -- అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధుల విడుదలకు ఏపీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. అయితే పీఎం కిసాన్ నిధులతో పాటు వీటిని విడుదల చేయనుంది. ఇప్పటికే అర్హుల జాబితాను అందుబాటులోకి తీసుకువచ్చిం... Read More


జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రావొద్దు - హరీశ్ రావ్ పిలుపు

Hyderabad, జూలై 9 -- తెలంగాణ సమాజం జూబ్లీహిల్స్ వైపు చూస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో నిర్... Read More