Exclusive

Publication

Byline

Location

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్..! ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Andhrapradesh,telangana, సెప్టెంబర్ 21 -- ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను పేర్కొంది. కొన్ని జిల్లాల్లో మోస్తారు ను... Read More


నేటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు - అక్టోబరు 4న పునఃప్రారంభం

భారతదేశం, సెప్టెంబర్ 21 -- రాష్ట్రంలో దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు హాలీ డేస్ ప్రకటించారు. అక్టోబర్ 3 వరకు ఈ సెలవులు ఉండనున్నాయి. అంటే మ... Read More


ఈ నెల 23న మేడారంకు సీఎం రేవంత్ రెడ్డి - మాస్టర్ ప్లాన్ డిజైన్ల ఖరారుపై కీలక ఆదేశాలు

Telangana,medaram, సెప్టెంబర్ 21 -- ఆసియాలోని అతిపెద్ద గిరిజన సంప్రదాయమైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా మేడారం... Read More


ఎయిమ్స్‌ బీబీనగర్‌లో 77 ఉద్యోగాలు - ఇలా అప్లయ్ చేసుకోండి

Telangana,bibi nagar, సెప్టెంబర్ 21 -- హైదరాబాద్‌ బీబీనగర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) నుంచి ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదలైంది. నాన్ - అకడమిక్ కోటాలోని సీనియర్ రెస... Read More


2026 జూన్ నాటికి 'సింగిల్ యూజ్ ప్లాస్టిక్' రహిత రాష్ట్రంగా ఏపీ - సీఎం చంద్రబాబు

Andhrapradesh, సెప్టెంబర్ 21 -- రాష్ట్రం నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు కాలుష్య రహితంగా మార్చేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ ఏపీ ఉద్యమం చేపట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశార... Read More


రాజమండ్రి - తిరుపతి మధ్య విమాన సర్వీసులు... ప్రారంభ తేదీ, టైమింగ్స్ వివరాలివే

Andhrapradesh, సెప్టెంబర్ 21 -- రాజమహేంద్రవరం - తిరుపతి మధ్య కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 1వ త... Read More


ఈ దసరా సెలవుల్లో 'అరకు' చూసొద్దామా..? ఈ 3 రోజుల టూర్ ప్యాకేజీ చూడండి

Araku,vizag, సెప్టెంబర్ 21 -- ఈ దసరా సెలవుల్లో అరకు టూర్ కు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీని వైజాగ్ సిటీ నుంచి ఆపరేట్ చేయనున్... Read More


కబ్జాల చెర నుంచి 300 ఎకరాల సర్కార్ భూమికి విముక్తి..! గాజులరామారంలో 'హైడ్రా' భారీ ఆపరేషన్

Hyderabad,telangana, సెప్టెంబర్ 21 -- మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని గాజులరామారంలో "హైడ్రా" భారీ ఆపరేషన్ చేపట్టింది. 15 వేల కోట్ల విలువైన భూమికి కంచె వేసే పనిలో పడింది. కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు ప... Read More


ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ - 2025 : థర్డ్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్ మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Andhrapradesh, సెప్టెంబర్ 20 -- ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. తాజాగా ఈఏపీసెట్ మూడో విడత సీట్లను అధికారులు కేటాయించారు. ఈ ఫేజ్ కింద సీట్లు పొందిన విద్యార్థులు. ఈనెల 23లోపు కాలేజ... Read More


ఈనెల 26న బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు, వెదర్ రిపోర్ట్ వివరాలు

Andhrapradesh, సెప్టెంబర్ 20 -- మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మరియు ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది.... Read More