Exclusive

Publication

Byline

ఏపీ మెగా డీఎస్సీ మెరిట్‌ లిస్టులు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Andhrapradesh, ఆగస్టు 23 -- మెగా డీఎస్సీకి సంబంధించి విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. శుక్రవారం రాత్రి మెరిట్ లిస్టులను విడుదల చేసింది. వీటిని అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. సంబంధిత జిల్లా ... Read More


4 విడతల్లో 'స్మార్ట్ రేషన్ కార్డుల' పంపిణీ - ఈనెల 25 నుంచే ప్రారంభం, జిల్లాల వారీగా వివరాలివే..!

Andhrapradesh, ఆగస్టు 23 -- ఏపీలో రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఆగస్టు 25 నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు.నాలుగు దశల్లో 1 కోటీ 45 లక్షల స్మార్డ్ కార్డులను... Read More


ఆంధ్రప్రదేశ్ : యూరియా సరఫరాపై విజిలెన్స్ నిఘా - జిల్లాల వారీగా మానిటరింగ్..!

Andhrapradesh, ఆగస్టు 23 -- తెలుగు రాష్ట్రాల్లో యూరియా సరఫరా విషయంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు ప్రభుత్వాలు కూడా యూరియా సరఫరా విషయంలో ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరు... Read More


మీ గణేశ్ మండపానికి పర్మిషన్ తీసుకున్నారా..? ప్రత్యేక పోర్టల్ ప్రారంభం, ఇలా అప్లయ్ చేసుకోండి

Andhrapradesh, ఆగస్టు 23 -- వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ అనుమతులపై ఏపీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. సులభంగా ఆన్ లైన్ లోనే అనుమతులు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్ ను ప్రారంభించింది. ఈ మేరకు అధిక... Read More


హైదరాబాద్ : యూట్యూబ్‌లో క్రైమ్ సీన్స్ చూసి మర్డర్..! సహస్ర హత్య కేసులో విస్తుపోయే నిజాలు

Telangana,hyderabad, ఆగస్టు 23 -- కూకట్ పల్లిలోసంచలనం సృష్టించిన సహస్ర హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. ఈ హత్యకు పాల్పడింది ఓ బాలుడని తేల్చారు. సదరు బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా... Read More


పంపిణీకి సిద్దంగా 21 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు - మార్పులకు కూడా అవకాశం..!

Andhrapradesh,amaravati, ఆగస్టు 23 -- ఏపీలోని అన్నదాతలకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు రానున్నాయి. ఎటువంటి తప్పులకు అస్కారం లేకుండా వీటిని రూపొందిస్తున్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ప్రింట్ చ... Read More


సీపీఐ సీనియర్‌ నేత సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూత

Telangana, ఆగస్టు 22 -- సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి(83) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. శుక్రవారం రాత్రి తుది శ్వాసవిడిచార... Read More


సహస్ర హత్య కేసు : దొంగతనానికి వచ్చిన బాలుడే నిందితుడు..! కూకట్‌పల్లి కేసులో సంచలన విషయాలు

Telangana,hyderabad, ఆగస్టు 22 -- హైదరాబాద్ లోని కూకట్ పల్లి పదేళ్ల బాలిక హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా ఈ కేసును పోలీసులు విచారిస్తుండగా. ఇవాళ చేధించారు. ఈ కేసులో మైనర్ ... Read More


పీజీ ప్రవేశాలు : టీజీ సీపీగెట్ 2025 ఫలితాలు విడుదల - ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Telangana,hyderabad, ఆగస్టు 21 -- రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయ్. పలు సబ్జెక్టుల పరీక్షలు రాసిన విద్యార్థులు. సీపీగెట్ వెబ్ సైట్ నుంచి ర్య... Read More


మియాపూర్లో విషాదం - ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద మృతి..!

భారతదేశం, ఆగస్టు 21 -- హైదరాబాద్‌ లోని మియాపూర్‌లో విషాద ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందటం సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా ... Read More