Exclusive

Publication

Byline

టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్థులకు అలర్ట్ - సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఖరారు, కావాల్సిన పత్రాలివే

Telangana,hyderabad, మే 22 -- గ్రూప్‌-2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన చేసింది. మే 29 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. జూన్‌ 10... Read More


గులాబీ దళపతికి లేఖాస్త్రం...! కవిత పేర్కొన్న పాజిటివ్, నెగిటివ్ విషయాలివే

Telangana, మే 22 -- బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ కవిత. పార్టీ అధినేత కేసీఆర్ కు సంచలన లేఖ రాశారు. పార్టీలోని పరిస్థితులపై ఆందోళనను వ్యక్తం చేశారు. ... Read More


కేసీఆర్‌కు కుమార్తె కవిత సంచలన లేఖ..! బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది...?

Telangana, మే 22 -- తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన ఓ లేఖ. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా పార్టీ అధినేత, తండ్రి అయిన కేసీఆర్ కే ఈ లేఖన... Read More


దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే ప్రాసెస్...! కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన

Andhrapradesh,vijayawada, మే 22 -- ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. మ్యారేజీ సర్టిఫికెట్ విషయంలో ఇబ్బందులు ఏర్పడగా. ప్రభుత్వం కూడా స్పందించిన సంగతి తెలిసిందే. మ్యారేజ్‌ సర్టిఫికెట... Read More


తెలంగాణకు బిగ్ అలర్ట్ - ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్...! హెచ్చరికలు జారీ

Andhrapradesh,telangana, మే 22 -- వేసవి పూర్తి కాకముందే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. గడిచిన కొద్దిరోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా కేరళలోకి ప్రవేశించేందు... Read More


వెబ్ ఆప్షన్లకు మరికొన్ని గంటలే గడువు...! ఈనెల 29న 'దోస్త్' ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు

Telangana,hyderabad, మే 22 -- తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు బుధవారంతో ముగిసింది. మరోవైపు వెబ... Read More


'కమీషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే నోటీసులు' - రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ ప్రశ్నలు

Telangana,hyderabad, మే 22 -- కాళేశ్వరం ప్రాజెక్టుపై నికృష్టమైన, నీచమైన రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో మాట్ల... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - వాచీల‌ ఈ-వేలం, ఇలా దక్కించుకోవచ్చు...!

Andhrapradesh,tirumala, మే 22 -- తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను వేలం వేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించిం... Read More


ఈసీఐఎల్ హైదరాబాద్‌లో 80 ఉద్యోగ ఖాళీలు - మంచి జీతం, నోటిఫికేషన్ వివరాలివే

భారతదేశం, మే 22 -- హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 80 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు అర్హుల... Read More


ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్ - వెబ్‌సైట్‌లో 'మాక్ టెస్ట్' లింక్స్ వచ్చేశాయ్..! ఇలా రాసేయండి

Andhrapradesh, మే 21 -- ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా. అన్ని పోస్టులకు కలిపి 5,77,417 అప్లికేషన్లు... Read More