Exclusive

Publication

Byline

'అన్నదాత సుఖీభవ స్కీమ్' అప్డేట్ - ఈనెల 13 వరకు రైతులకు ఛాన్స్...! ఇక ఆలస్యం చేయకండి

Andhrapradesh, జూలై 9 -- అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధుల విడుదలకు ఏపీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. అయితే పీఎం కిసాన్ నిధులతో పాటు వీటిని విడుదల చేయనుంది. ఇప్పటికే అర్హుల జాబితాను అందుబాటులోకి తీసుకువచ్చిం... Read More


జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రావొద్దు - హరీశ్ రావ్ పిలుపు

Hyderabad, జూలై 9 -- తెలంగాణ సమాజం జూబ్లీహిల్స్ వైపు చూస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో నిర్... Read More


ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌లో ఉద్యోగ ఖాళీలు - భారీగా జీతం, నోటిఫికేషన్ ముఖ్య వివరాలివే

Telangana,hyderabad, జూలై 9 -- నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, హైదరాబాద్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్‌ మేనేజర్‌, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ పోస్టులను రిక్రూట... Read More


ఇక త్వరగా తిరుమల శ్రీవారి దర్శనం...! టీటీడీ సరికొత్త ఆలోచన ఇదే

Andhrapradesh,tirumala, జూలై 9 -- కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మెరుగైన సేవలు అందించేలా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకొచ్... Read More


అమరావతి : భూములు పొందిన సంస్థలు నిర్మాణాలు పూర్తి చేసి చూపాలి - సీఎం చంద్రబాబు

Andhrapradesh, జూలై 8 -- రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశించిన సమయానికే తమ నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సీఆర్డీఏ పరిధిలో భూములు కేటాయించిన వివిధ సంస... Read More


స‌కాలంలో యూరియాను స‌ర‌ఫ‌రా చేయండి - కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, జూలై 8 -- తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ యూరియాను స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయాల‌ని కేంద్ర ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్... Read More


హైదరాబాద్ : రూ.8 వేలు లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్

Telangana,hyderabad, జూలై 8 -- గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా హైదరాబాద్ లోని మాదా... Read More


రాములోరి భూముల వివాదం..! భద్రాచలం ఆలయ ఈవోపై దాడి

Telangana,bhadrachalam, జూలై 8 -- భద్రాచలం ఆలయ భూములకు సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న భూముల్లో ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై అక్కడి గ్రా... Read More


ఏపీ పీజీ ఈసెట్ - 2025 ప్రవేశాలు - కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల

Andhrapradesh, జూలై 8 -- ఏపీలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్‌-2025 కు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. జూలై 9వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్ర... Read More


టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2025 : నేటి నుంచే 'వెబ్ ఆప్షన్లు' - ఈసారి కొత్తగా మాక్ సీట్ల కేటాయింపు..!

Telangana,hyderabad, జూలై 6 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే అర్హత సాధ... Read More