Exclusive

Publication

Byline

విశాఖకు 'కాగ్నిజెంట్' క్యాంపస్ - 99 పైసలకే ఎకరా భూమి....!

Andhrapradesh, జూన్ 20 -- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్‌ కొలువుదీరనుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం - కాగ్నిజెంట్ సంస్థ మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా. 1,582 కోట్లతో పెట్టుబడులు పెట్టన... Read More


తెలంగాణలో పీజీ ప్రవేశాలు - 'సీపీగెట్' దరఖాస్తులు ప్రారంభం, ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

Telangana,hyderabad, జూన్ 19 -- రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ షురూ అయింది... Read More


'బనకచర్ల'పై పోరుబాట...! సిద్ధమవుతున్న బీఆర్ఎస్, రంగంలోకి కేసీఆర్‌...!

Telangana,andhrapradesh, జూన్ 19 -- ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి నీళ్ల వివాదం షురూ అయింది. ఇప్పటికే పలు ప్రాజెక్టుల విషయంలో వివాదాలు కొనసాగుతుండగా. తాజాగా బనకచర్ల ప్రాజెక్ట్ తో నేతల మధ్య మాటలు పేలుతున్నా... Read More


తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇకపై అక్కడ ఆలస్యం ఉండదు...!

Tirumala,andhrapradesh, జూన్ 19 -- తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజాను పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు ఆలయ ... Read More


'బనకచర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దు' - కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు

Telangana, జూన్ 19 -- తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదిస్తున్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తిర‌స్క‌రించాల‌ని కేంద్రానికి తెల... Read More


శ్రీవారి భక్తులకు శుభవార్త - తిరుమలలో ఇకపై ఆర్టీసీ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ, ఇవిగో వివరాలు

Andhrapradesh,tirumala, జూన్ 19 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమ‌ల‌లో భ‌క్తుల‌ను ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సులు నడవనున్నాయి. ఈ మేరకు ... Read More


తెలంగాణకు ఐఎండీ అలర్ట్ - మరో 5 రోజులు వర్షాలు...! 'ఎల్లో' హెచ్చరికలు జారీ

Telangana,hyderabad, జూన్ 19 -- గత కొద్దిరోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజులపాటు కూడా ఇదే మాదిరి వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుత... Read More


'మా పార్టీ శ్రేణులను పరామర్శిస్తే తప్పా...? ఎందుకు ఇన్ని ఆంక్షలు..?' - వైఎస్ జగన్

Andhrapradesh, జూన్ 19 -- ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను పరామర్శిచటం తప్పా అని నిలదీశారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి. ఆంక్షలు విధించట... Read More


ఫోన్ ట్యాపింగ్ కేసు : ఇప్పటి వరకు ఏం జరిగింది..? ముఖ్యమైన 10 అంశాలు

Telangana,hyderabad, జూన్ 18 -- తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సిట్. వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడి... Read More


అల్లూరి జిల్లాలో ఎన్ కౌంటర్ - గాజర్ల రవి సహా మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మృతి..!

Andhrapradesh, జూన్ 18 -- అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహా ముగ్గురు మావోయిస్టులు హతమయ... Read More