Exclusive

Publication

Byline

ఈ నెల 16న తిరుమలలో 'ఆణివార ఆస్థానం' - ఈ తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు

Andhrapradesh,telangana, జూలై 5 -- భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అలర్ట్ ఇచ్చింది. ఈనెల 16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా జరగనుందని తెలిపింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై ... Read More


తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.... రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీలు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Telangana,hyderabad, జూలై 5 -- తెలంగాణ టెట్ (జూన్ సెషన్ ) -2025 పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇటీవలనే పరీక్షలు ముగియగా. తాజాగా ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. అంతేకాకుండా అభ్యర్థుల రెస్పాన్... Read More


'ఈ నెల 8న రండి. చర్చకు నేను రెడీ' - సీఎం రేవంత్ ఛాలెంజ్ పై కేటీఆర్ రియాక్షన్

Telangana,hyderabad, జూలై 5 -- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి స్ఖాయికి కేసీఆర్ అవసరం లేదని.తామే చాలని వ్యాఖ్యానించారు. రేవం... Read More


తెలంగాణ : ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు - ఇవాళ మెరిట్ లిస్ట్ విడుదల, ఎలా చెక్ చేసుకోవాలంటే..?

Telangana,adilabad, జూలై 4 -- తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసర, మహబూబ్ నగర్ క్యాంపస్ లో అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ (2025-26) విద్యా సంవత్సరానిక... Read More


మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం, ఢీకొన్న రెండు లారీలు - ముగ్గురు సజీవదహనం.!

Warangal,khammam, జూలై 4 -- మహబూబాబాద్‌ జిల్లా పరిధిలోని మరిపెడ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం - వరంగల్‌ హైవేలోని ఎల్లంపేట స్టేజీ వద్ద ఇవాళ తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొని మంటలు ... Read More


ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అప్డేట్ - పలు సబ్జెక్టుల ప్రాథమిక 'కీ'లు విడుదల, ఇదిగో లింక్

Andhrapradesh, జూలై 4 -- ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు సబ్జెక్టుల ప్రాథమిక కీలు అందుబాటులోకి రాగా. తాజాగా విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. మెగా డీఎస్సీలో భాగంగా ... Read More


రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం - సీఎం రేవంత్ రెడ్డి

Telangana,hyderabad, జూలై 4 -- గాంధీభవన్ లో టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హా... Read More


ఏపీలో తొలి 'డిజిటల్ నెర్వ్ సెంటర్' ప్రారంభం - ప్రత్యేకతలేంటో తెలుసా..!

Kuppam,andhrapradesh, జూలై 4 -- రోగుల వైద్య రికార్డులను అస్పత్రులు, ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ కుప్పంలో ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా... Read More


కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కసరత్తు..! లిస్టులో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

Telangana,hyderabad, జూలై 4 -- తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం... Read More


"2029లో మీరు ఎలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం' - వైసీపీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కౌంటర్

Prakasham,andhrapradesh, జూలై 4 -- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకాశం జిల్లాల్లో పర్యటించారు. మార్కాపురంలో రూ.1290 కోట్ల విలువైన తాగు నీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన. చిన్నత... Read More