Exclusive

Publication

Byline

గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు డీడీఓ కార్యాలయాలు : పవన్ కల్యాణ్

భారతదేశం, డిసెంబర్ 4 -- చిత్తూరులో కొత్త డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(డీడీఓ) కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో అదనంగా 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభి... Read More


ఇంటర్వ్యూతోనే ఎస్బీఐలో జాబ్.. 996 పోస్టులకు నోటిఫికేషన్.. హైదరాబాద్‌లో కూడా ఖాళీలు

భారతదేశం, డిసెంబర్ 4 -- ఎటువంటి పరీక్ష లేకుండా బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి మంచి ఛాన్స్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ (SCO) పోస్టుల కోసం కొత్త నియామక నోటిఫికే... Read More


గోల్డ్ లోన్స్‌లో సౌత్ ఇండియానే టాప్.. తెలంగాణ, ఏపీలోనూ భారీగా రుణాలు!

భారతదేశం, డిసెంబర్ 4 -- అత్యవసరంగా డబ్బులు అవసరమైతే ఠక్కున గుర్తుకువచ్చేది గోల్డ్ లోన్. బంగారం రుణాలలో దక్షిణాది రాష్ట్రాలు టాప్‌లో ఉన్నాయి. మిగతా రుణాలతో పోల్చుకుంటే గోల్డ్ లోన్ రావడం చాలా ఈజీగా ఉంటు... Read More


కూటమి పాలనలో 19 లక్షల మంది రైతులకు మాత్రమే పంట బీమా: వైఎస్ జగన్

భారతదేశం, డిసెంబర్ 4 -- ప్రస్తుత ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో 17 ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 19 లక్షల మంది రైతులకు మాత్రమే పంట బీమా కల్పించారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహ... Read More


జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరణ.. 27 మున్సిపాలిటీలు విలీనం.. నోటిఫికేషన్ విడుదల!

భారతదేశం, డిసెంబర్ 3 -- ఇటీవలే జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ప్రభుత్వం వెంటనే కార్యాచరణ మెుదలుపెట్టింది. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్ జిష్ణదేవ్ శర్మ ... Read More


దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించిన సీఎం.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!

భారతదేశం, డిసెంబర్ 3 -- అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని.. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల కోసం ఏడు వరాలు ప్రకటించారు. వారు ఏ రంగం... Read More


మూడో విడత వేలంలో కోకాపేట భూముల నుంచి హెచ్ఎండీఏకు 1000 కోట్ల ఆదాయం!

భారతదేశం, డిసెంబర్ 3 -- కోకాపేట నియోపొలిస్ భూముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేలం వేస్తే కోట్లలో పలుకుతుంది ధర. అందరి దృష్టి ఇక్కడి వేలంపైనే ఉంటుంది. నియోపొలిస్ భూములకు మూడో విడుత వేలం... Read More


త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, డిసెంబర్ 3 -- ప్రజా పాలన ప్రజా వియోజత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో రూ.262 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిర... Read More


మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, గౌరెల్లి ప్రాజెక్టు త్వరలో పూర్తి : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, డిసెంబర్ 3 -- ప్రజా పాలన ప్రజా వియోజత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో రూ.262 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ ... Read More


శ్రీశైలం మల్లన్న దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శ దర్శనం

భారతదేశం, డిసెంబర్ 3 -- శ్రీశైలం మల్లన్న దర్శనానికి భారీగా భక్తులు వస్తున్నారు. దేవస్థానం భక్తులకు సమస్యలు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరుముడి క... Read More