Exclusive

Publication

Byline

వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ ప్రాక్టికల్స్.. కొత్తగా ఏసీఈ గ్రూప్!

Hydarabad, Oct. 24 -- ఇంటర్ విద్యార్థులు సెకండ్ ఇయర్‌లో ప్రాక్టికల్స్ ఎదుర్కోవలసి ఉండేది. కానీ వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్‌లో కీలక మార్పులు ... Read More


కర్నూల్​ జిల్లాలో అగ్నికి ఆహుతైన ప్రైవేట్​ బస్సు- 20మంది మృతి! అసలేం జరిగింది?

ఆంధ్రప్రదేశ్​ కర్నూల్​ జిల్లాలోని హైదరాబాద్​, Oct. 24 -- బెంగళూరు హైవేపై విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్​ నుంచి బెంగళూరుకు వెళుతున్న ఓ ప్రైవేట్​ బస్సులో మంటలు చేరగాయి. కొద్ది క్షణాల్లోనే బస్సు అగ... Read More


Kurnool bus accident : పుర్రెలే మిగిలాయి! టైర్లు కూడా కనిపించడం లేదు- మాంసం ముద్దలా మృతదేహాలు..

హైదరాబాద్​, Oct. 24 -- బెంగళూరు హైవేపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్​ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 20మందికిపైగా మరణించారు. ... Read More


కర్నూలు బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవి.. ప్రయాణికుల కంప్లీట్ లిస్ట్ ఇది!

హైదరాబాద్బెం, Oct. 24 -- గళూరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద కాలి బూడిదైంది. ఇందులో ప్రయాణిస్తున్న చాలా మంది మరణించారు. ఇప్పటివరకు 11 మంది మృతదేహాలను వెలికితీశారు. డ్రైవర్ బస... Read More


ఇన్ఫోసిస్ షేర్ ధరకు భారీ బూస్ట్: ప్రమోటర్లు ఆ కీలక నిర్ణయం తీసుకోవడమే కారణం

భారతదేశం, అక్టోబర్ 23 -- సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్ ధర గురువారం ట్రేడింగ్ సెషన్‌లో 3% కంటే ఎక్కువ లాభపడింది. సంస్థ ప్రకటించిన అతిపెద్ద షేర్ బైబ్యాక్ కార్యక్రమం గురించి ఒక కీలక ప్రకటన రావడమే దీ... Read More


మార్కెట్ ఉరకలు: సెన్సెక్స్ 700 పాయింట్ల జంప్! నిఫ్టీ 26,000 మార్క్ పైకి

భారతదేశం, అక్టోబర్ 23 -- స్టాక్ మార్కెట్ నేడు ఉదయం ఉత్సాహంతో ప్రారంభమైంది. గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 భారీ లాభాలను నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్స... Read More