Exclusive

Publication

Byline

రియల్మీ జీటీ 7 లాంచ్ డేట్ కన్ఫర్మ్: స్టైలిష్ డిజైన్, పవర్ ఫుల్ ప్రాసెసర్ తో సెగ్మెంట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది..

భారతదేశం, మే 14 -- రియల్మీ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రియల్మీ జీటీ 7 మే 27 న భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని అధికారికంగా ధృవీకరించింది. ఈ స్మార్ట్ ఫోన్ లో భారీ 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ,... Read More


సరస్వతీ పుష్కరాలకు ఆర్టీసీ రెడీ.. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ బస్సులు, ఛార్జీలు ఖరారు

భారతదేశం, మే 14 -- సరస్వతీ నదీ పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు పుష్కరాలు జరగనుండగా, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రోజుకో లక్ష మంది భక్తులు తరలి వస్తారని ఆఫీసర్లు అంచ... Read More


మండే ఎండల్లో అతి భారీ వర్షాలు! ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్​..

భారతదేశం, మే 14 -- రుతుపవనాలు రాక ముందే దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా మంగళవారం కురిసిన అతి భారీ వర్షాలకు బెంగళూరు మహా నగరం అతలాకుతలమైంది. ముంబై, దిల్లీల్లోనూ వర్షా... Read More


శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియా ఖానమ్‌.. గతంలో టీటీడీ టిక్కెట్ల వ్యవహారంలో ఆరోపణలు

భారతదేశం, మే 14 -- వైసీపీ శాసన మండలి సభ్యత్వానికి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జాకియా ఖనమ్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్‌కు పంపారు. గత కొంత కాలంగా జకియా ఖనమ్‌ పదవికి రాజీనామా చేస్తారని ప్... Read More


శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియా ఖానమ్‌.. బీజేపీలో చేరిక..

భారతదేశం, మే 14 -- వైసీపీ శాసన మండలి సభ్యత్వానికి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జాకియా ఖనమ్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్‌కు పంపారు. గత కొంత కాలంగా జకియా ఖనమ్‌ పదవికి రాజీనామా చేస్తారని ప్... Read More


శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియా ఖనమ్‌.. గతంలో టీటీడీ టిక్కెట్ల వ్యవహారంలో ఆరోపణలు

భారతదేశం, మే 14 -- వైసీపీ శాసన మండలి సభ్యత్వానికి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జాకియా ఖనమ్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్‌కు పంపారు. గత కొంత కాలంగా జకియా ఖనమ్‌ పదవికి రాజీనామా చేస్తారని ప్... Read More


సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు

భారతదేశం, మే 14 -- సినిమా టికెట్ల రేట్లు ఖరారుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధ‌ర‌ల ఖ‌రారుపై క‌మిటీని నియమించింది. హైకోర్టు ఆదేశాల‌తో క‌మిటీ ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యద‌ర్శి కు... Read More


20 ఏళ్ల తర్వాత కూడా మీ బంధం ఇలాగే ఉండాలని ఉందా? ఈ 10 సీక్రెట్స్ మీకోసమే!

Hyderabad, మే 14 -- బంధాన్ని బలంగా, శాశ్వతంగా ఉంచాలనుకుంటే కొన్ని విషయాల్ని పట్టించుకోవాలి. కొన్నింటిని వదిలేయడాలి. ఇద్దరి మధ్య సంబంధాన్ని నిర్మించడానికి భాగస్వాములు ఇద్దరి నుంచి కృషి, నిబద్ధత అవసరం. ... Read More


నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ మే 14: విరాట్‍తో సారీ చెప్పించుకున్న చంద్ర.. ముగ్గురికి వార్నింగ్.. శాలినీకి చెంపదెబ్బ

భారతదేశం, మే 14 -- నిన్ను కోరి సీరియల్ నేటి మే 14వ తేదీన ఎపిసోడ్‍లో.. రాత్రి విరాట్ బెడ్‍రూమ్‍లోకి చంద్రకళ వస్తుంది. తలకు మల్లెపూలు పెట్టుకొని అందంగా రెడీ అయి ఉంటుంది. వెళ్లిపో అని విరాట్ అంటాడు. పెళ్... Read More


మీ జాబ్ కూడా ఇదే అయితే.. ఏఐ తో మీ ఉద్యోగానికి ముప్పు తప్పదు!

భారతదేశం, మే 14 -- కృత్రిమ మేధస్సు సాధనాలు అత్యంత వేగంతో అభివృద్ధి చెందుతున్నాయి. అందువల్ల, సమీప భవిష్యత్తులో అనేక సాంప్రదాయ డెస్క్ ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఏఐ కారణంగా మరో రెండేళ్లలో ఉద్యోగా... Read More