Exclusive

Publication

Byline

బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం - గ్రానైట్‌ క్వారీలో ఆరుగురి మృతి

Bapatla district, ఆగస్టు 3 -- బాపట్ల జిల్లాలో ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ సమీపంలో సత్యక్రిష్ణ గ్రానైట్‌ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.... Read More


బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం - గ్రానైట్‌ క్వారీలో ఆరుగురు మృతి

Bapatla district, ఆగస్టు 3 -- బాపట్ల జిల్లాలో ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ సమీపంలో సత్యక్రిష్ణ గ్రానైట్‌ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.... Read More


ఓటీటీలోకి యూత్ ఫుల్ రొమాంటిక్ తమిళం సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్..ఐఎండీబీ 8.8 రేటింగ్.. ఆమీర్ ఖాన్ మెచ్చిన లవ్ స్టోరీ

భారతదేశం, ఆగస్టు 3 -- ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ రాబోతోంది. పాజిటివ్ రెస్పాన్స్ తో మంచి రేటింగ్ దక్కించుకున్న 'ఓహో ఎంతన్ బేబీ' (Oho Enthan Baby) ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను అలరించేంద... Read More


నా ఐటమ్ సాంగ్ చూస్తేనే పిల్లలు అన్నం తింటున్నారు.. హీరోయిన్ తమన్నా కామెంట్స్.. ఎంతోమంది తల్లులు చెప్పారంటూ!

Hyderabad, ఆగస్టు 3 -- బ్యూటిపుల్ తమన్నా హీరోయిన్‌గానే కాకుండా పలు ఐటమ్ సాంగ్స్‌తో కూడా ఎంతగానో మెప్పించింది. తెలుగు, హిందీ భాషల్లో ఐటమ్ సాంగ్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న తమన్నా రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇ... Read More


అమెరికాలో భారత సంతతి కుటుంబం మృతి- ఆలయానికి వెళుతూ రోడ్డు ప్రమాదానికి బలి!

భారతదేశం, ఆగస్టు 3 -- అమెరికాలో తీవ్రి విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆలయ సందర్శనానికి బయలుదేరిన నలుగురు భారత సంతతి కుటుంబసభ్యులు.. కారు ప్రమాదంలో మరణించారు. న్యూయార్క్​లోని బఫెలో నుంచి వెస్ట్ వర్జీనియాకు... Read More


'కేసీఆర్‌ లేకుంటే ఈ లిల్లీపుట్‌ ఎవరు..?' మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై కవిత ఫైర్

Telangana, ఆగస్టు 3 -- బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను కనీసం బీఆర్ఎస్ నేతలు కనీసం ఖండించలేదన్నారు. ఈ అనుచిత వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస... Read More


ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల అప్డేట్ : పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు - తాజా ప్రకటన ఇదే

Andhrapradesh, ఆగస్టు 3 -- ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు కోర్టుల్లో కలిపి మొత్తం 1,620 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. అయి... Read More


కరోనా కంటే కాస్తా ముందుగా ఓటీటీ సంస్థను ప్రారంభించాం, త్రిష బృందాతో మొదటి సిరీస్: ఓటీటీ బిజినెస్ హెడ్ ధనీష్ కామెంట్స్

Hyderabad, ఆగస్టు 3 -- వైవిధ్యమైన కంటెంట్‌తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్. వివిధ భాషల్లో డిఫరెంట్ కంటెంట్ అందించే సోనీ లివ్ ఓటీట... Read More


వివో నుంచి మరో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​- 6000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా! లాంచ్​ రేపే..

భారతదేశం, ఆగస్టు 3 -- వివో నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​.. రేపు, ఆగస్ట్​ 4న ఇండియాలో లాంచ్​కానుంది. దాని పేరు వివో వై400. ఇదొక 5జీ, మిడ్​ రేంజ్​ గ్యాడ్జెట్​. గత నెలలో వై400 ప్రోను విడుదల చేసిన కొద్ది రోజ... Read More


తిరుమల : ఆగ‌స్టు 5 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు - ఈ తేదీల్లో ఆర్జితసేవలు రద్దు

Andhrapradesh,tirumala, ఆగస్టు 3 -- తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగ‌స్టు 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఆగ‌స్టు 4వ తేదీన అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో... Read More