Exclusive

Publication

Byline

Location

తిరుమల కల్తీ నెయ్యి కేసు : సిట్ పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలి - టీటీడీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

భారతదేశం, జనవరి 31 -- శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు క్లీన్ చిట్ అంటూ భక్తులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పవిత్రత... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - మార్చి 3న ఆలయం మూసివేత

భారతదేశం, జనవరి 30 -- చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీవ తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో వివరాల ప్రకారం. ఉదయం 9 నుంచి సాయంత్రం 7... Read More


శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు చెవి ఆభరణాలు విరాళం - విలువ ఎంతో తెలుసా..!

భారతదేశం, జనవరి 30 -- హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు.. శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు చెవి ఆభరణాలను విరాళంగా అందజేశాడు. రూ.23 లక్షల విలువైన 178 గ్రాముల బంగారంతో వీటిని తయారు చేశారు. తిరుమల తిరుపతి దే... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - ఫిబ్రవరి 1న రామకృష్ణ తీర్థ ముక్కోటి, ఈ సమాచారం తెలుసుకోండి

భారతదేశం, జనవరి 28 -- తిరుమలలో ఫిబ్రవరి 1వ తేదీన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి బుధవారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సమీ... Read More


తిరుమల శ్రీవారి ట్రస్టులకు రూ.2.50 కోట్ల విరాళం

భారతదేశం, జనవరి 23 -- తిరుమల తిరుపతి దేవస్థానానికి మరో భారీ విరాళం అందింది. హైదరాబాద్ కు చెందిన పి.ఎల్.రాజు కన్ట్స్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.2.50 కోట్లు విరాళంగా... Read More


తిరుమలలో ర‌థస‌ప్త‌మికి స‌ర్వం సిద్ధం - భక్తులకు 14 రకాల వంటకాలతో అన్నప్రసాదాలు

భారతదేశం, జనవరి 22 -- జ‌న‌వ‌రి 25వ తేదీన నిర్వ‌హించ‌నున్న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు స‌ర్వం సిద్ధం చేసిన‌ట్లు టీటీడీ చైర్మ‌న్ బీ.ఆర్‌.నాయుడు తెలియ‌జేశారు. ఏర్పాట్ల‌ వివరాలను వెల్లడించార... Read More


తిరుమల : ఫిబ్రవరి నెలలో జరిగే విశేష ప‌ర్వ‌దినాలు - లిస్ట్ ఇదే

భారతదేశం, జనవరి 21 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఫిబ్రవరి నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. ఫిబ్రవరి 1న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి ఉండగా. ఫిబ్రవరి 26న శ... Read More


తిరుమల : లగేజీ కౌంటర్ తరహాలో పాద రక్షల కౌంటర్లు - భక్తుల కోసం QR కోడ్ ఆధారిత సేవలు

భారతదేశం, జనవరి 14 -- తిరుమలలో లగేజీ కౌంటర్ల తరహాలో QR ఆధారిత పాద రక్షల నిర్వహణ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని తరిగొండ... Read More


తిరుమల : రికార్డు స్థాయిలో వైకుంఠద్వార దర్శనాలు - 10 రోజుల్లో రూ.41 కోట్ల హుండీ ఆదాయం.!

భారతదేశం, జనవరి 9 -- తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రితో ముగిశాయి. డిసెంబరు 30న ప్రారంభమైన ఈ దర్శనాలకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. ఏకాంత సేవ అనంతరం వైకుంఠ ద్వార దర... Read More


ఈనెల 25న తిరుమలలో రథసప్తమి వేడుకలు - 3 రోజుల పాటు SSD టోకెన్లు రద్దు, వాహనసేవల వివరాలు ఇలా.

భారతదేశం, జనవరి 8 -- తిరుమలలో ఈనెల 25వ తేదీన రథసప్తమి జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ కసరత్తు చేస్తోంది. ఇవాళ టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి... Read More