Exclusive

Publication

Byline

బనకచర్ల ప్రాజెక్ట్ : 'మా ప్రయోజనాలు వదులుకోం... ఏ అన్యాయాన్నీ సహించం' - సీఎం రేవంత్ రెడ్డి

Telangana,hyderabad, జూన్ 18 -- తమ ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్ పై తెలంగాణ వాణిని బలంగా వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ... Read More


లిక్కర్ కేసులో మరో పరిణామం - మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌.!

Andhrapradesh, జూన్ 18 -- ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు సిట్ విచారణ వేగవంతం చేస్తుండటంతో పాటు మరోవైపు అరెస్టులపర్వం కూడా కొనసాగుతోంది. తాజాగా ఇదే కేసులో వైసీపీ మాజీ ఎమ్... Read More


గో సంర‌క్షణ‌కు స‌మ‌గ్ర విధానం..! ప్రత్యేక కమిటీ ఏర్పాటు - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Telangana, జూన్ 18 -- రాష్ట్రంలో గో సంర‌క్ష‌ణ‌కు స‌మ‌గ్ర విధానం రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల‌ అధ్య‌య‌నానికి ముగ్గురు అధికారుల... Read More


రేణిగుంట ఎయిర్‌పోర్టు పేరు మార్పు..! కేంద్రానికి టీటీడీ ప్రతిపాదన, మరికొన్ని నిర్ణయాలివే

Andhrapradesh,tirupati, జూన్ 18 -- తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్ర‌యానికి శ్రీ‌వేంక‌టేశ్వ‌ర అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా పేరు మార్చ‌ాలనే ప్రతిపాదనను టీటీడీ తెరపైకి తీసుకువచ్చింది. ఇదే విషయాన్ని కేంద్ర వ... Read More


పొగాకు కొనుగోళ్లల్లో వేగం పెంచండి - సీఎం చంద్రబాబు

Andhrapradesh, జూన్ 18 -- పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పంట ఉత్పత్తులను వాణిజ... Read More


ఇవాళ్టి నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు ప్రారంభం - ఏ సబ్జెక్ట్ ఎప్పుడంటే..?

Telangana, జూన్ 18 -- తెలంగాణ టెట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి జూన్ 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ రెండు స... Read More


'మా ఫోన్లు ట్యాప్ చేశారు - స్వయంగా నాకే వినిపించారు' - వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Andhrapradesh, జూన్ 18 -- తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమేన... Read More


హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ప్రారంభం - దేశంలోనే తొలిసారి..!

Telangana,hyderabad, జూన్ 18 -- హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఇది భారతదేశంలో మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత... Read More


విద్యార్థులకు అలర్ట్ - 'దోస్త్' చివరి విడత రిజిస్ట్రేషన్ కు మరికొన్ని గంటలే గడువు..! 23న సీట్ల కేటాయింపు

Telangana, జూన్ 18 -- తెలంగాణలోని డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం చివరి విడత(థర్డ్ ఫేజ్) రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ గడువు కూడా దగ్గ... Read More


టీచర్ నుంచి లంచం డిమాండ్.! ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ములుగు డీఈవో

భారతదేశం, జూన్ 17 -- ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పాణిని ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఆయనతో పాటు జూనియర్‌ అసిస్టెంట్‌ దిలీప్‌ కూడా ఏసీబీ అధికారుల వలకు చిక్కాడు. ఏసీబీ విడుదల చేసి... Read More