Exclusive

Publication

Byline

రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, ఈ నెలాఖరులోగా ఖాతాల్లో డబ్బులు

భారతదేశం, మే 14 -- తెలంగాణ ప్రభుత్వం రైతులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నాలుగు నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైత... Read More


రెండేళ్ల పాటు రాజన్న ఆలయ మూసివేత ప్రచారం, రేపు వేములవాడ బంద్

భారతదేశం, మే 13 -- వేములవాడ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధి పేరుతో జూన్ 15 నుండి రాజన్న ఆలయాన్ని మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు(బుధవారం) వేములవాడ పట్టణ బంద్ కు... Read More


ఏపీలో భిన్న వాతావరణం-రేపు 12 మండలాల్లో తీవ్ర వడగాలులు, ఈ జిల్లాల్లో వర్షాలు

భారతదేశం, మే 13 -- ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు రోజులు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. బుధవారం అల్లూరి, పశ్చిమగోదావరి, త... Read More


ఏపీలో 91 పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రెడీ- మంత్రి లోకేశ్

భారతదేశం, మే 13 -- వచ్చే ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేశ్ అన్నారు. మంగళవారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్ సమీక్షిం... Read More


ఇందిరమ్మ ఇండ్లపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, వారి కోసం 10 వేల ఉచిత ఇండ్లు

భారతదేశం, మే 13 -- తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన తెగల్లో అత్యంత వెనుకబడిన చెంచులకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... Read More


వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్, కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరు

భారతదేశం, మే 13 -- వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం వల్లభనేనికి బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్‌ కిడ్నాప్, బెదిరింపుల... Read More


తిరుమల శ్రీవారి భక్తులు అలర్ట్, మే 15 నుంచి సిఫార్సు లేఖలు తిరిగి ప్రారంభం

భారతదేశం, మే 13 -- తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి నిత్యం వేల మంది భక్తులు దేశవిదేశాల నుంచి తరలి వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ పలు రకాలుగా దర్శన ఏర్పాట్లు చేస్తుంది. వీటిల్లో వీఐపీ సిఫార్స... Read More


ఓ అప్పీల్ పరిష్కారానికి లంచంగా రూ.2.5 కోట్ల ప్లాట్ -వెలుగులోకి ఐటీ కమిషనర్ జీవన్ లాల్ అక్రమాలు

భారతదేశం, మే 13 -- హైదరాబాద్ ఆదాయపు పన్ను కమిషనర్ జీవన్ లాల్ అవినీతి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ముంబయిలో రూ.70 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి జీవన్‌లాల్ చిక్కారు. ఈ కేసు దర్యాప్తులో సీబ... Read More


వాతావరణ శాఖ చల్లని కబురు, అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు

భారతదేశం, మే 13 -- ఎండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలతో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మంగళవారం మధ్యాహ్నం నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకినట్లు పేర్కొంది. అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బ... Read More


వాతావరణ శాఖ చల్లటి కబురు, అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు

భారతదేశం, మే 13 -- ఎండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలతో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మంగళవారం మధ్యాహ్నం నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకినట్లు పేర్కొంది. అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బ... Read More