భారతదేశం, మే 13 -- తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన తెగల్లో అత్యంత వెనుకబడిన చెంచులకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

భద్రచలం, ఉట్నూరు, మున్ననూరు, ఏటూరు నాగరం ఐటీడీఏ పరిధిలోని ఎస్టీ నియోజకవర్గాలకు అదనంగా 500-700 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. చెంచుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని స్పష్టం చేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....