భారతదేశం, జనవరి 25 -- కర్నూలు జిల్లాలోని ప్రధాన పంట అయిన వేరుశనగ ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాలు వేరుశనగ గరిష్టంగా రూ.10,940 పలికిందని, ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర... Read More
భారతదేశం, జనవరి 25 -- మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు మూడు కోట్ల మంది భక్తుల రాకపోకలను నిర్వహించడానికి జనవరి 25 మరియు ఫిబ్రవరి 1 మధ్య కా... Read More
భారతదేశం, జనవరి 25 -- వైసీపీ హయాంలో నిర్వీర్యమైన రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం పునర్జీవనం పోసిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర విద్యుత్... Read More
భారతదేశం, జనవరి 25 -- హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు గుప్పించారు. తన... Read More
భారతదేశం, జనవరి 25 -- మేడారం జాతర సందర్భంగా తప్పిపోయిన పిల్లలను గుర్తించడంలో సహాయపడటానికి తెలంగాణ పోలీసులు వోడాఫోన్ మద్దతుతో క్యూఆర్ కోడ్ ఆధారిత చిల్డ్రన్ ట్రాకింగ్, మానిటరింగ్ సిస్టమ్ రిస్ట్బ్యాండ్... Read More
భారతదేశం, జనవరి 25 -- గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 45 మంది పద్మ అవార్డులు అందుకోనున్నారు. తెలంగాణకు చెందిన రామ రెడ్డి మామిడి.. పశు పోషణ, పాడి రంగంలో చేసిన... Read More
భారతదేశం, జనవరి 25 -- 2026కి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల లిస్ట్ను విడుదల చేసింది. ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి... Read More
భారతదేశం, జనవరి 22 -- గ్రూప్-1పై తీర్పు వచ్చేనెల 5కు వాయిదా వేసింది హైకోర్టు. తీర్పు ఇంకా రెడీ కాలేదని హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది. గ్రూప్-1 పై ఇవాళ వెలువరించాల్సిన తీర్పును వచ్చేనెల 5కు వాయి... Read More
భారతదేశం, జనవరి 22 -- ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా శిరివెళ్లమెట్ట వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత బస్సు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ బస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణిం... Read More
భారతదేశం, జనవరి 22 -- మేడారం జాతర కోలాహలం మెుదలైంది. పెద్ద సంఖ్యలో భక్తులు వనదేవతల దర్శనానికి వస్తున్నారు. ఎత్తుబంగారం సమర్పిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అనేక రకాల ఏర్పాట్లు చేసిం... Read More