Exclusive

Publication

Byline

రికార్డు స్థాయిలో వేరుశనగ ధర.. క్వింటాలు గరిష్టంగా రూ.10,940!

భారతదేశం, జనవరి 25 -- కర్నూలు జిల్లాలోని ప్రధాన పంట అయిన వేరుశనగ ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాలు వేరుశనగ గరిష్టంగా రూ.10,940 పలికిందని, ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర... Read More


మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం 51,000 ట్రిప్పులను ప్లాన్ చేసిన టీజీఎస్ఆర్టీసీ

భారతదేశం, జనవరి 25 -- మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు మూడు కోట్ల మంది భక్తుల రాకపోకలను నిర్వహించడానికి జనవరి 25 మరియు ఫిబ్రవరి 1 మధ్య కా... Read More


రాబోయే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు యూనిట్‌పై రూ.1.19 వరకు తగ్గింపు : మంత్రి గొట్టిపాటి

భారతదేశం, జనవరి 25 -- వైసీపీ హయాంలో నిర్వీర్యమైన రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం పునర్జీవనం పోసిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర విద్యుత్... Read More


టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌ను జాగృతిలోకి ఆహ్వానిస్తున్నాను.. మంచి పోస్ట్ ఇస్తా : కవిత

భారతదేశం, జనవరి 25 -- హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు గుప్పించారు. తన... Read More


మేడారం జాతరలో పిల్లల కోసం 25 వేల క్యూఆర్ కోడ్ రిస్ట్‌ బ్యాండ్‌లు.. ఇవి ఎలా పని చేస్తాయి?

భారతదేశం, జనవరి 25 -- మేడారం జాతర సందర్భంగా తప్పిపోయిన పిల్లలను గుర్తించడంలో సహాయపడటానికి తెలంగాణ పోలీసులు వోడాఫోన్ మద్దతుతో క్యూఆర్ కోడ్ ఆధారిత చిల్డ్రన్ ట్రాకింగ్, మానిటరింగ్ సిస్టమ్ రిస్ట్‌బ్యాండ్‌... Read More


పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల నుంచి వీరే!

భారతదేశం, జనవరి 25 -- గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 45 మంది పద్మ అవార్డులు అందుకోనున్నారు. తెలంగాణకు చెందిన రామ రెడ్డి మామిడి.. పశు పోషణ, పాడి రంగంలో చేసిన... Read More


పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది వీరే!

భారతదేశం, జనవరి 25 -- 2026కి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల లిస్ట్‌ను విడుదల చేసింది. ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి... Read More


గ్రూప్-1పై తీర్పు ఇంకా రెడీ కాలేదన్న హైకోర్టు.. వచ్చేనెల 5కు వాయిదా

భారతదేశం, జనవరి 22 -- గ్రూప్-1పై తీర్పు వచ్చేనెల 5కు వాయిదా వేసింది హైకోర్టు. తీర్పు ఇంకా రెడీ కాలేదని హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది. గ్రూప్-1 పై ఇవాళ వెలువరించాల్సిన తీర్పును వచ్చేనెల 5కు వాయి... Read More


నంద్యాల బస్సు దగ్ధం.. డీసీఎం డ్రైవర్ 36 మంది ప్రాణాలను ఎలా కాపాడాడు?

భారతదేశం, జనవరి 22 -- ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా శిరివెళ్లమెట్ట వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత బస్సు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ బస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణిం... Read More


మేడారం జాతర భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు ప్రారంభం.. రైడ్‌కు ఎంతంటే?

భారతదేశం, జనవరి 22 -- మేడారం జాతర కోలాహలం మెుదలైంది. పెద్ద సంఖ్యలో భక్తులు వనదేవతల దర్శనానికి వస్తున్నారు. ఎత్తుబంగారం సమర్పిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అనేక రకాల ఏర్పాట్లు చేసిం... Read More