భారతదేశం, ఫిబ్రవరి 3 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC) ఫిబ్రవరి 04, 2026 నాడు శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం, అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో మెగా జాబ్ మేళాలను ప్రకటించింది. ఈ మేళాల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
హిందూపురంలో జాబ్ మేళా ఎస్డీజీఎస్ డిగ్రీ, ఎంబీఏ కళాశాలలో ఉదయం 9 గంటల నుండి జరుగుతుంది. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పోస్టర్ను విడుదల చేసి, అర్హులైన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్, డాక్టర్ రెడ్డీస్, అపోలో ఫార్మసీ, బిగ్బాస్కెట్, ఫెమ్మవీ గ్రూప్, ఏసీటీతో సహా సుమారు 12 బహుళజాతి కంపెనీలు పాల్గొని, అక్కడికక్కడే ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి.
ఎస్ఎస్సీ నుండి పీజీ, బీటెక్ వరకు విద్యార్హతలు కలిగిన 18-35 సంవత్సరాల వయస్సు గల అభ్యర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.