Exclusive

Publication

Byline

కర్నూలు బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవి.. ప్రయాణికుల కంప్లీట్ లిస్ట్ ఇది!

హైదరాబాద్బెం, Oct. 24 -- గళూరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద కాలి బూడిదైంది. ఇందులో ప్రయాణిస్తున్న చాలా మంది మరణించారు. ఇప్పటివరకు 11 మంది మృతదేహాలను వెలికితీశారు. డ్రైవర్ బస... Read More


ఆయుధం విడిచిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల.. 60 మందితో లొంగుబాటు!

భారతదేశం, అక్టోబర్ 14 -- మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లాలో మంగళవారం నాడు మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలి... Read More


బాలయ్య బాబుకు మంత్రి పదవి ఇవ్వాలి.. హిందూపురంలో ఫ్యాన్స్ డిమాండ్

భారతదేశం, అక్టోబర్ 14 -- హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అభిమానులు కాన్వాయ్ అడ్డుకుని.. బాలయ్య బాబుకు మంత... Read More


అక్టోబర్ 30న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. ఆర్జిత సేవలు ర‌ద్దు!

భారతదేశం, అక్టోబర్ 14 -- తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్... Read More


ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి.. విశాఖలో అడుగుపెడుతున్న గూగుల్.. కీలక ఒప్పందం!

భారతదేశం, అక్టోబర్ 14 -- ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్‌ను ఏర్పాటు చేయనుంది గూగుల్. రాబోయే ఐదు సంవత్సరాలలో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ మంగళవారం... Read More


జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల.. ఈరోజు నుంచే నామినేషన్లు స్వీకరణ!

భారతదేశం, అక్టోబర్ 13 -- జూబ్లీహిల్స్ బై పోల్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 22వ తేద... Read More


ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడానికి టీచర్లతో టీమ్స్.. మెుత్తం 299 కమిటీలు!

భారతదేశం, అక్టోబర్ 13 -- తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బృందాలను నియమిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. విద్యా నాణ్యతను పెంచాలనే ఉద్దేశంతో పర్యవేక్షణ పెంచాలని భావ... Read More


రుషికొండ భవనాలను ఎలా ఉపయోగిస్తే బెటర్ అంటారు? మెయిల్ చేయండి!

భారతదేశం, అక్టోబర్ 13 -- ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ.. విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌ను టూరిజం ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకోవాలో ప్రజల నుంచి అభిప్రాయాన్ని కోరింది. అక్టోబర్ 17న విజయవాడలో జరిగే సమ... Read More


జూబ్లీహిల్స్‌ ఓటర్లు పంచ్‌ కొడితే ఆ దెబ్బ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తగలాలి : కేటీఆర్

భారతదేశం, అక్టోబర్ 13 -- జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధి రహమత్‌నగర్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్, హరీశ్ రావుతోపాటుగా బీఆర్ఎస్ కీలక నేతలు ప... Read More


పెద్దపల్లి జిల్లాలో ఎయిర్‌ పోర్ట్.. అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం రూ.40.53 లక్షలు మంజూరు!

భారతదేశం, అక్టోబర్ 13 -- పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్‌ ఎయిర్ పోర్ట్ విషయంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక విషయం తెలిపింది. ఇక్కడ ఎయిర్ పోర్ట్ నిర్మించడం వీలుకాదని వెల్లడించింది. దీంతో ప్రత్యామ్... Read More