Exclusive

Publication

Byline

ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్‌పై రూ.8500 డిస్కౌంట్.. సెల్ఫీ లవర్స్‌కు బెస్ట్, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా!

భారతదేశం, ఆగస్టు 16 -- రీల్స్, సెల్ఫీలను క్లారిటీగా తీసుకోవడానికి తక్కువ బడ్జెట్లో ఉత్తమ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ మీకు బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ప్రత్యేకత ఏంటంటే ఈ ఫ... Read More


కొన్ని విషయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే రాజ్యాంగపరంగా గందరగోళం.. రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టు గడువుపై కేంద్రం

భారతదేశం, ఆగస్టు 16 -- శాసనసభలు ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లపై గడువు విధించవద్దని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇది మునుపటి సుప్రీంకోర్టు ఆదేశానికి భిన్నంగా ఉంది. శాసనసభ ఆమ... Read More


ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్‌, ఏడీఏఎస్‌తో ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఎంట్రీ!

భారతదేశం, ఆగస్టు 16 -- ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1 ప్రో స్పోర్ట్‌ను ఆగస్టు 15 సాయంత్రం తమిళనాడులోని ప్లాంట్‌లో సంకల్ప్ కార్యక్రమంలో లాంచ్ చేసింది. ఈ మోడల్ ప్రారంభ ఎక్స్-ష... Read More


పుతిన్‌తో భేటీ సందర్భంగా సుంకాలపై డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్.. భారత్‌ మీద టారిఫ్‌పై వెనక్కు తగ్గుతారా?

భారతదేశం, ఆగస్టు 16 -- అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడం కీలక అంశంగా ఈ సమావేశం సాగినప్పటికీ.. ఎలాంటి ఒప్పందం కుదరలే... Read More


వెండి ఆభరణాలకూ హాల్‌మార్కింగ్ తప్పనిసరి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్!

భారతదేశం, ఆగస్టు 15 -- భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. బంగారం తర్వాత వెండిని విలువైన లోహంగా చాలా మంది చూస్తారు. బంగారంతో పాటు వెండి ఆభరణాలను కూడా ధరిస్తా... Read More


నష్టాల్లో వొడాఫోన్ ఐడియా.. క్యూ1లో రూ.6608 కోట్ల లాస్.. ఏడాదిలో 60 శాతానికిపైగా షేరు పతనం

భారతదేశం, ఆగస్టు 15 -- అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా నికర నష్టం ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ.6,608 కోట్లకు చేరింది. ఆర్థిక వ్యయాలు పెరగడంతో కంపెనీ ఈ నష్టాలు పెరిగినట... Read More


సింధూ జలాలపై చర్చల్లేవ్.. అణుబాంబు బెదిరింపులకు భారత్‌ భయపడదు : ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ

భారతదేశం, ఆగస్టు 15 -- 79వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఎర్రకోటపై వరుసగా 12వసారి జాతీయజెండా ఎగరవేశారు. అనంతరం జాతినుద్దేశించి మోదీ ప్రసగించారు. ఈ సందర్భంగా ఆ... Read More


మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ తెలుసా?

భారతదేశం, ఆగస్టు 15 -- ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన నియమాలలో పెద్ద మార్పు చేసింది. ఇది ఉద్యోగులకు చాలా ముఖ్యమైనది. మీకు పీఎఫ్ ఖాతా ఉంటే.. ఈ సమాచారం మీకు చాలా అవసరమైనది. ఇప్పటి నుండి మీరు... Read More


వాళ్లిద్దరి మీటింగ్‌ సరిగా జరగకపోతే.. భారత్‌పై సుంకాలు మరింత పెరుగుతాయి : అమెరికా ట్రెజరీ సెక్రటరీ

భారతదేశం, ఆగస్టు 15 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీలో పరిస్థితులు అనుకూలించకపోతే భారత్‌పై సుంకాలు పెరుగుతాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిస్సెంట్ హ... Read More


యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు

భారతదేశం, ఆగస్టు 15 -- యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రతిరోజూ కోట్లాది యూపీఐ ట్రాన్సాక్షన్స్ అవ... Read More