Exclusive

Publication

Byline

శబరిమల అయ్యప్ప దర్శనానికి స్పాట్ బుకింగ్.. ఈ కేంద్రాల్లో బుక్ చేసుకోవాలి!

భారతదేశం, నవంబర్ 9 -- పరిమిత సంఖ్యలో శబరిమల అయ్యప్ప దర్శనానికి స్పాట్ బుకింగ్ సౌకర్య ఉంది. దేవస్థానం బోర్డు గుర్తించిన కేంద్రాల్లో మాత్రమే ఈ బుకింగ్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. గుర్తింపు కార్డును చూపించ... Read More


సింగరేణిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. పూర్తి వివరాలు ఇదిగో!

భారతదేశం, నవంబర్ 9 -- సింగరేణిలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కాలరీస్ నుంచి ఈ నోటిఫికేషన్ ఉంది. అయితే ఇంటర్నల్ అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల... Read More


తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో రుద్రహోమం

భారతదేశం, నవంబర్ 9 -- తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ క‌పిలేశ్వర‌స్వామివారి హోమం (రుద్రహోమం) శ‌నివారం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా న‌వంబ... Read More


మన్యం జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధం.. జయపురకు వెళ్తుండగా ఘటన!

భారతదేశం, నవంబర్ 6 -- తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు భయం పుట్టిస్తున్నాయి. కర్నూలులో బస్సు దగ్ధం ఘటన మరవకముందే తెలంగాణలో ఆర్టీసీ బస్సుపై కంకర లోడు పడి ప్రయాణికులు మృతి చెందిన ఘటన జరిగింది. ఆ... Read More


ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించే వరకూ ప్రైవేట్ కాలేజీలు బంద్!

భారతదేశం, నవంబర్ 6 -- ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలంగాణలోని ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. మూడు రోజులుగా కళాశాలలు సమ్మెను కొనసాగిస్తున... Read More


హైదరాబాద్‌లో వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తాం : భట్టి విక్రమార్క

భారతదేశం, నవంబర్ 6 -- రాష్ట్ర ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు మద్దతుగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పరిశ్రమకు అండగా నిలుస్తుందని, భవిష్యత్తులో కూడా ... Read More


ఏపీలో యూనివర్సిటీల కోసం ఏకీకృత చట్టం.., సింగపూర్ టూర్‌కు బెస్ట్ టీచర్లు!

భారతదేశం, నవంబర్ 6 -- ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిపాలనను క్రమబద్ధీకరించడానికి ఏకీకృత చట్టాన్ని రూపొందించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఉన్నత, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వ... Read More


రెవెన్యూ శాఖను సంస్కరించకపోతే ఈ దేశం బాగుపడదు : హైకోర్టు కామెంట్స్

భారతదేశం, నవంబర్ 6 -- మిషన్ కాకతీయ ప్రాజెక్టులో ప్రైవేట్ పట్టా భూములను సరైన ప్రక్రియ లేకుండా చేర్చినందుకు తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ అధికారులను మందలించింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మం... Read More


పవన్ కల్యాణ్ చొరవతో అడవి లోపల ఉండే గూడెం గ్రామంలో ఫస్ట్ టైమ్ విద్యుత్ కాంతులు!

భారతదేశం, నవంబర్ 6 -- స్వాతంత్య్రంవచ్చిన తర్వాత మొదటిసారిగా విద్యుత్ కాంతులను చూసింది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రోంపల్లి గ్రామ పంచాయతీలోని గూడెం అనే మారుమూల గిరిజన కుగ్రామం. బుధవారం విద్యుత్ లైట్... Read More


ట్రైబల్ టూరిజం ప్రోత్సహించడానికి ఏఎస్ఆర్ జిల్లాలో 40,000 హోమ్ స్టేలు!

భారతదేశం, నవంబర్ 6 -- 40,000 హోమ్-స్టేలను ఏర్పాటు చేయాలనే ప్రతిష్టాత్మక ప్రణాళికను ఏఎస్ఆర్ జిల్లా రూపొందించింది. అరకు ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త పర్యాటక విధానానికి అనుగుణంగా ఈ చొరవ... Read More