భారతదేశం, డిసెంబర్ 28 -- పట్టణ రవాణాకు ప్రోత్సాహకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) త్వరలో పీఎం ఈ-బస్ సేవా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 750 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. కేంద్రం ఆంధ్రప్రదేశ్కు 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. దీని ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడం, పట్టణ వాయు నాణ్యతను మెరుగుపరచడం, ప్రజా రవాణా సేవలను ఆధునీకరించడం లక్ష్యం.
పినాకిల్ ఇండియా అనే సంస్థ ఈ బస్సులను నడపనుంది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఎంపిక చేసిన ఆపరేటర్కు ఇప్పటికే లెటర్ ఆఫ్ అవార్డు (LoA) జారీ చేశారు. దీని ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను త్వరగా ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం అయిందని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. త్వరలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, క్లీన్ మొబిలిటీ సొల్యూషన్స్ను అవలంబిస్తున్న ప్రముఖ రాష్ట్రాలలో ఆంధ్రప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.