Exclusive

Publication

Byline

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కీలక పరిణామం.. అమృత బాబాయ్‌కి బెయిల్!

భారతదేశం, జనవరి 8 -- నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ కేసు గురించి జనాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. ప్రణయ్ హత్య కేసులో నింది... Read More


మారిషస్‌లో హరిహర దేవస్థానంలో టీటీడీ సలహాలు, సూచనలతో వేద పాఠశాల

భారతదేశం, జనవరి 7 -- సంస్కృతి, సంప్రదాయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మారిషస్ దేశాన్ని అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు ఆ... Read More


పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య క‌ళాశాల‌లో ఈ సంవ‌త్సర‌మే ఎంబీబీఎస్ ప్రవేశాలు

భారతదేశం, జనవరి 7 -- పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య క‌ళాశాల‌లో 2025-26 విద్యా సంవ‌త్సరంలో ఎంబీబీఎస్ ప్రవేశాల‌ను క‌ల్పించే దిశ‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖ చేసిన కొన్ని ప్రధాన ప్రతిపాద‌న... Read More


ఫోన్ ట్యాపింగ్ కేసు.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి సిట్ నోటీసులు!

భారతదేశం, జనవరి 7 -- తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిని సమన్లు ​​జారీ చేసింది. జనవరి 8, గురువారం ఉదయం 11... Read More


దీని ఇజ్తిమాకు దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్.. ఈ తేదీల్లో తెలంగాణ టూ ఆంధ్రాకు!

భారతదేశం, జనవరి 7 -- జనవరి 23 నుండి కడప జిల్లాలోని కొప్పర్తిలో జరగనున్న 'దీని ఇజ్తిమా'కు హాజరయ్యే వారి సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును నడపనుంది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఈ ట్రైన్ గురి... Read More


TGSRTC : సంక్రాంతికి 6,431 స్పెషల్ బస్సులు.. ఛార్జీలు కూడా పెంపు, ఎంతంటే?

భారతదేశం, జనవరి 7 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సంక్రాంతి సందర్భంగా రాష్ట్రం అంతటా, పొరుగు రాష్ట్రాలకు 6,431 ప్రత్యేక బస్సుల నడపనుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సంక్రాంతి పండు... Read More


రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్.. సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

భారతదేశం, జనవరి 7 -- రిలయన్స్ ఫౌండేషన్ 2025-26 విద్యా సంవత్సరానికి ప్రకటించిన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ద... Read More


నీళ్లపై తెలంగాణ రాజకీయాలు చేయెుద్దు.. దేవాదులకు మేం అభ్యంతరం చెప్పలేదు : చంద్రబాబు

భారతదేశం, జనవరి 7 -- పోలవరం నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్ధసారధి, నాదెండ్ల మనోహర... Read More


ఈసారి సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులే బస్సులు.. రిటర్న్ జర్నీ కూడా నో ప్రాబ్లమ్!

భారతదేశం, జనవరి 7 -- సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల నుంచి వెళ్లేవారికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాయి. మహిళల కోసం స్త్రీ శక్తి ఉచిత ... Read More


ఇన్‌స్టామార్ట్, స్కిల్స్ యూనివర్సిటీ ఎంఓయూ.. 5వేల మందికి పైగా ఉద్యోగాలు!

భారతదేశం, జనవరి 7 -- వేగంగా అభివృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్‌ ఫీల్డ్‌లో యువత కెరీర్‌లను నిర్మించుకోవడానికి, నైపుణ్య ఆధారిత విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(YI... Read More