Exclusive

Publication

Byline

Netflix Top Trending: నెట్‌ఫ్లిక్స్‌ టాప్ 10 ట్రెండింగ్‌లో రెండు తెలుగు సినిమాలు.. రెండో స్థానంలో రీసెంట్ బ్లాక్‌బస్టర్

Hyderabad, ఏప్రిల్ 22 -- Netflix Top Trending: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వస్తూనే ఉంటాయి. వీటిలో టాప్ 10 ట్రెండింగ్ జాబితా కూడా మారిపోత... Read More


నేడు తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 సెకండ్ ఇయర్‌ ఫలితాలు విడుదల.. లైవ్ అప్డేట్స్‌ తెలుసుకోండి.

భారతదేశం, ఏప్రిల్ 22 -- ఈ ఏడాది తెలంగాణలో దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమ... Read More


Bigg Boss Amardeep: బిగ్‌బాస్ అమ‌ర్‌దీప్ చౌద‌రి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ లాంఛ్ - టైటిల్ ఇదే

భారతదేశం, ఏప్రిల్ 22 -- బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ అమ‌ర్‌దీప్ చౌద‌రి సుమ‌తీ శ‌త‌కం పేరుతో ఓ సినిమా చేస్తోన్నాడు. రొమాంటిక్ ఎంగేజింగ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఇటీవ‌ల అమ‌రావ‌తిలో ప్రారంభ‌మైంది.... Read More


రూ. 17,999కే 7000ఎంఏహెచ్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్​- ఒప్పో కే13 హైలైట్స్​ ఇవే..

భారతదేశం, ఏప్రిల్ 22 -- ఇండియా మార్కెట్​లో సరికొత్త స్మార్ట్​ఫోన్​ని రిలీజ్​ చేసింది ఒప్పో సంస్థ. దీని పేరు ఒప్పో కే13. ఇది రూ. 20వేల ధరలోపు విభాగంలో ఇప్పటికే ఉన్న పోటీని మరింత పెంచే విధంగా ఉందని నిపు... Read More


నేడు తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 ఫస్టియర్ ఫలితాలు.. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల

భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేస్తారు. Published by HT Digital Content Servic... Read More


మరో వివాదంలో అల్లు అర్జున్, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఫిర్యాదు

భారతదేశం, ఏప్రిల్ 22 -- సినీ నటుడు అల్లు అర్జున్ మరో వివాదం చిక్కుకున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అనంతరం పరిణామాలపై ఇప్పుడిప్పుడు బయటపడుతున్న అల్లు అర్జున్ కు మరో షాక్ తగిలేలా ఉంది. హీర్ అల్లు అర... Read More


కష్టాల్లో ఓలా.. అక్కడ కొన్ని షోరూమ్‌లు మూసివేత, 200కు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు సీజ్!

భారతదేశం, ఏప్రిల్ 22 -- ేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరగడంతో ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీలు వేగంగా దూసుకెళ్తున్నాయి. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్య ఓలా ఎలక్ట్రిక్‌కు పెద్ద దె... Read More


కరివేపాకు వెల్లుల్లి నిల్వ పచ్చడి రెసిపీ, రైస్ ఇడ్లీ దోశెల్లోకి అద్భుతంగా ఉంటుంది

Hyderabad, ఏప్రిల్ 22 -- వేసవిలోనే నిల్వ పచ్చళ్లు అధికంగా చేస్తారు. ఏడాదిలో ఒకసారి చేసుకుంటే ఆ ఏడాదంతా వాడుకోవచ్చు. కొన్ని నిల్వ పచ్చళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ఒకటి కరివేపాకు వెల్లుల్... Read More


కశ్మీర్లో దారుణం; టూరిస్ట్ లపై ఉగ్రవాదుల కాల్పులు

భారతదేశం, ఏప్రిల్ 22 -- జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లో జరిగిన ఉగ్రదాడిలో 12 మంది పర్యాటకులు గాయపడ్డారు. వారిలో ఒకరు చనిపోయారని, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. జమ్ముకశ్మీర్... Read More


కశ్మీర్లో దారుణం; టూరిస్ట్ లపై ఉగ్రవాదుల కాల్పులు; 20 మంది వరకు పర్యాటకుల మృతి!

భారతదేశం, ఏప్రిల్ 22 -- జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లో జరిగిన ఉగ్రదాడిలో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. టెర్రరిస్ట్ ల కాల్పుల్లో గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్... Read More