Exclusive

Publication

Byline

ఓటీటీలో మిస్సవకుండా చూడాల్సిన సినిమాలు.. ఈ వీకెండ్ కు బెస్ట్.. పవన్ కల్యాణ్ యాక్షన్ నుంచి జాన్వీ కపూర్ రొమాన్స్ వరకు

India, Oct. 25 -- వష్ లెవల్ 2 కృష్ణదేవ్ యాగ్నిక్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ వణికిస్తుంది. ఫస్ట్ పార్ట్ నుంచి 12 సంవత్సరాల తరువాత అతీంద్రియ భయానక కథను కొనసాగిస్తుంది. రాక్షసుడు ప్రతాప్ ను ఓడిం... Read More


హైకోర్టు తీర్పు తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

Hydarabad, Oct. 24 -- స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై నవంబర్ 3న హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇద్దరు పిల్లల నియమాన్ని రద్దు చేయడం, కీలక... Read More


మద్యం దుకాణాల దరఖాస్తులతో రూ.2,863 కోట్ల ఆదాయం.. 27వ తేదీన డ్రా!

Hydarabad, Oct. 24 -- తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలకు 95,436 దరఖాస్తులు వచ్చాయి. దీనితో రూ. 2,863 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం దుకాణం దరఖాస్తుకు ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రీఫండబుల్ ఫీజు వసూలు చ... Read More


కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం.. మృతదేహాలు వెలికితీత!

Hydarabad, Oct. 24 -- హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. కర్నూలు శివారు చిన్నకూటేరులో ఈ ఘటన జరిగింది. బస్సులో ముత్తం 44 మంది ఉన్నారు. ఇద్దరు డ్రైవ... Read More


వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ ప్రాక్టికల్స్.. కొత్తగా ఏసీఈ గ్రూప్!

Hydarabad, Oct. 24 -- ఇంటర్ విద్యార్థులు సెకండ్ ఇయర్‌లో ప్రాక్టికల్స్ ఎదుర్కోవలసి ఉండేది. కానీ వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్‌లో కీలక మార్పులు ... Read More


కర్నూల్​ జిల్లాలో అగ్నికి ఆహుతైన ప్రైవేట్​ బస్సు- 20మంది మృతి! అసలేం జరిగింది?

ఆంధ్రప్రదేశ్​ కర్నూల్​ జిల్లాలోని హైదరాబాద్​, Oct. 24 -- బెంగళూరు హైవేపై విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్​ నుంచి బెంగళూరుకు వెళుతున్న ఓ ప్రైవేట్​ బస్సులో మంటలు చేరగాయి. కొద్ది క్షణాల్లోనే బస్సు అగ... Read More


Kurnool bus accident : పుర్రెలే మిగిలాయి! టైర్లు కూడా కనిపించడం లేదు- మాంసం ముద్దలా మృతదేహాలు..

హైదరాబాద్​, Oct. 24 -- బెంగళూరు హైవేపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్​ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 20మందికిపైగా మరణించారు. ... Read More


కర్నూలు బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవి.. ప్రయాణికుల కంప్లీట్ లిస్ట్ ఇది!

హైదరాబాద్బెం, Oct. 24 -- గళూరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద కాలి బూడిదైంది. ఇందులో ప్రయాణిస్తున్న చాలా మంది మరణించారు. ఇప్పటివరకు 11 మంది మృతదేహాలను వెలికితీశారు. డ్రైవర్ బస... Read More


ఇన్ఫోసిస్ షేర్ ధరకు భారీ బూస్ట్: ప్రమోటర్లు ఆ కీలక నిర్ణయం తీసుకోవడమే కారణం

భారతదేశం, అక్టోబర్ 23 -- సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్ ధర గురువారం ట్రేడింగ్ సెషన్‌లో 3% కంటే ఎక్కువ లాభపడింది. సంస్థ ప్రకటించిన అతిపెద్ద షేర్ బైబ్యాక్ కార్యక్రమం గురించి ఒక కీలక ప్రకటన రావడమే దీ... Read More


మార్కెట్ ఉరకలు: సెన్సెక్స్ 700 పాయింట్ల జంప్! నిఫ్టీ 26,000 మార్క్ పైకి

భారతదేశం, అక్టోబర్ 23 -- స్టాక్ మార్కెట్ నేడు ఉదయం ఉత్సాహంతో ప్రారంభమైంది. గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 భారీ లాభాలను నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్స... Read More