Exclusive

Publication

Byline

తెలంగాణ రైజింగ్.. సలహా మండలి సలహాదారుగా నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ

భారతదేశం, మే 17 -- రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ సలహా మండలి ఏర్పాటైంది. ఈ మండలిలో సలహాదారుగా భాగస్వామ్యం కావడానికి ఆర్థిక శాస్త్ర నిపుణుడు, ఆర్ధశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫ... Read More


షాకింగ్​! భారీగా పెరిగిన బంగారం ధరలు- హైదరాబాద్​లో నేటి రేట్లు ఇలా..

భారతదేశం, మే 17 -- దేశంలో బంగారం ధరలు మే 17, శనివారం భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 1220 పెరిగి.. రూ. 95,313కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 9,53,130కి చేర... Read More


వ‌య‌లెన్స్ ఎక్కువే - యూట్యూబ్‌లో రిలీజైన లేటెస్ట్ తెలుగు యాక్ష‌న్ మూవీ - ఫ్రీగా చూసేయండి

భారతదేశం, మే 17 -- కొరియోగ్రాఫ‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ అమ్మ రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన త‌ల మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. త‌ల మూవీలో అమ్మ రాజ‌శేఖ‌... Read More


ఏపీకి రెయిన్ అలర్ట్.. 10 జిల్లాలకు వర్ష సూచన.. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్

భారతదేశం, మే 17 -- రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్... Read More


పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై యూట్యూబర్ అరెస్ట్

భారతదేశం, మే 17 -- ర్యానాలోని హిసార్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలపై అరెస్టు అయింది. 'ట్రావెల్ విత్ జో' అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమ... Read More


ఏపీ మెగా డీఎస్సీకి 5 లక్షలకుపైగా దరఖాస్తులు - ఈనెల 30న హాల్ టికెట్లు విడుదల

Andhrapradesh,amaravati, మే 17 -- ఏపీ మెగా డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. గత నెలలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కాగా.. మే 15 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. అయితే ఈసారి ఈ మెగా డీఎస్సీకి ... Read More


ఎస్​ఐబీ రిక్రూట్​మెంట్​ 2025- రూ. 7.4 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు, పూర్తి వివరాలు..

భారతదేశం, మే 17 -- వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ని జారీ చేసింది సౌత్​ ఇడియన్​ బ్యాంక్​ (ఎస్​ఐబీ). ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఎస్​ఐబీ అధికారిక వెబ్​సైట్​లో అప్లికేషన్​ని దాఖలు (మే 19 నుంచి) చేసుక... Read More


చిరంజీవికే బోర్ కొట్టేసిందట: ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన కోన వెంకట్

భారతదేశం, మే 17 -- మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎక్కువ శాతం కమర్షియల్ చిత్రాలే చేశారు. రుద్రవీణ, ఆపద్భాందవుడు లాంటి కొన్ని సినిమాలు మధ్యమధ్యలో చేసినా.. ఎక్కువగా కమర్షియల్ రూల్ పాటించారు. దశాబ్దాలుగ... Read More


నిన్ను కోరి మే 17 ఎపిసోడ్: కాఫీలో విషం కలిపిన శాలిని- చంద్రకళకు పక్షవాతం- కిందపడబోయిన కామాక్షి- శ్రుతికి కౌంటర్

Hyderabad, మే 17 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో తేరగా తింటున్నాను అని అన్నారుగా మా శ్రీవారు అని పచ్చళ్ల బిజినెస్ చేస్తున్నాను అని చంద్రకళ చెబుతున్నాను. అంటే ఏదైనా జాబ్ చేయాలిగానీ పచ్చళ... Read More


చెరువుల్లో మ‌ట్టి పోస్తే క‌ఠిన చ‌ర్య‌లు తప్పవు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ వార్నింగ్

భారతదేశం, మే 17 -- చెరువుల్లో మ‌ట్టి, నిర్మాణ వ్య‌ర్థాలు పోస్తే క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని.. హైడ్రా హెచ్చ‌రించింది. చెరువ‌ల‌పై నిరంత‌రం నిఘా ఉంటుంద‌ని.. మ‌ట్టిపోసిన వారిని సాక్ష్యాధారాల‌తో ప‌ట్టుకుని వారిప... Read More