Exclusive

Publication

Byline

రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ 20 వ విడత డబ్బులు పడే తేదీ, ఇతర వివరాలు..

భారతదేశం, జూలై 16 -- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత కోసం కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తుండగా, ప్రధాని నరేంద్ర మోదీ జూలైలో 20వ విడతగా రూ.2,000 విడుదల చేయనున్నారు. పిఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాత... Read More


ముగిసిన ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ - కీలక అంశాలపై చర్చ, అంగీకారం కుదిరిన అంశాలివే..!

Delhi, జూలై 16 -- ఢిల్లీలోని జలశక్తి కార్యాలయంలో జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచగా.. వీటిలో కొన్... Read More


ప్రభాస్‌ రేర్ ఇంటర్వ్యూ.. హోంబలే ఫిల్మ్స్‌తో మూడు సినిమాలు కాదు చాలానే ఉన్నాయట.. అతడు ఏం చెప్పాడో చూడండి

Hyderabad, జూలై 16 -- రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య హాలీవుడ్ రిపోర్టర్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో ప్రధానంగా హోంబలే ఫిల్మ్స్ తో తాను చేయబోయే ప్రాజెక్టులపై స్పందించాడు. ఇప్పటికే ఈ టాప్ ప్రొడక్షన్ కంపెనీ... Read More


పావురాలకు దగ్గరగా ఉంటున్నారా.. మీ ఊపిరితిత్తుల పాడవుతాయంటూ పల్మనాలజిస్ట్ హెచ్చరిక

భారతదేశం, జూలై 16 -- పావురాలతో దీర్ఘకాలికంగా సంబంధం పెట్టుకోవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడి, కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఊపిరితిత్తుల వైఫల్యం వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని పల్మన... Read More


పావురాలకు దగ్గరగా ఉన్నారా. మీ ఊపిరితిత్తుల పాడవుతాయంటూ పల్మనాలజిస్ట్ హెచ్చరిక

భారతదేశం, జూలై 16 -- పావురాలతో దీర్ఘకాలికంగా సంబంధం పెట్టుకోవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడి, కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఊపిరితిత్తుల వైఫల్యం వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని పల్మన... Read More


కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం; 'పీఎం ధన-దాన్య కృషి యోజన'కు ఆమోదం

భారతదేశం, జూలై 16 -- కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ధన్-దాన్య కృషి యోజన (PMDDKY)కు ఆమోదం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దేశవ్యాప... Read More


కృష్ణా ట్రైబ్యునల్‌ గడువు మరోసారి పొడిగింపు - ఎప్పటివరకంటే..?

భారతదేశం, జూలై 16 -- కృష్ణా నదికి సంబంధించి దీర్ఘకాలంగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జలాల పంపకాల వివాదానికి సంబంధించి ఏర్పాటైన ట్రైబ్యునల్ విషయంలో కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తుది నివేదిక, ని... Read More


హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి - నీటి విడుదలకు ముహుర్తం ఫిక్స్..!

Andhrapradesh, జూలై 16 -- హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావటంతో సీమ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17వ తేదీన నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్య... Read More


'ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందానికి పుతిన్ పై ఒత్తిడి తెండి. లేదంటే భారీ మూల్యం తప్పదు': భారత్ కు నాటో వార్నింగ్

భారతదేశం, జూలై 16 -- ఉక్రెయిన్ తో రష్యా శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే బ్రెజిల్, చైనా, భారత్ లు అమెరికా నుంచి భారీగా సెకండరీ టారిఫ్ లను ఎదుర్కోవాల్సి వస్తుందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ హెచ్చరించ... Read More


'పాములు మా ఫ్రెండ్స్.. అడవిలోనే హ్యాపీగా గడిపాం': గోకర్ణ గుహలో పోలీసులు గుర్తించిన రష్యన్ మహిళ

భారతదేశం, జూలై 16 -- కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణలోని రామతీర్థ కొండల్లోని అటవీ ప్రాంతంలో ఉన్న ఒక మారుమూల గుహలో ఓ రష్యన్ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు నెలల తరబడి నివసించారు. వారిని సాధారణ పెట్రో... Read More