Exclusive

Publication

Byline

పెద్దగా కష్టపడకుండానే ఒక చిన్న వ్యాయామంతోనే 95 కిలోలు బరువు తగ్గిందట, అది కూడా ఇంట్లోనే ఎలాగో తెలుసుకోండి

Hyderabad, మే 23 -- అధిక బరువుతో బాధపడుతున్న వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కచ్చితంగా బరువు తగ్గాల్సిందే. అలా అని అందరూ జిమ్ కు వెళ్లలేరు. ఇంట్లోనే కొన్ని వర్కౌట్స్ ద్వారా బరువు తగ్గాల్సి వస్తుంది.... Read More


రాష్ట్రంలో ఎస్‌జీటీల బదిలీలపై గందరగోళం.. ఆన్‌లైన్‌లో ప్రక్రియ.. ఇబ్బందులు ఇవే!

భారతదేశం, మే 23 -- ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి బుధవారం ప్రభుత్వం జీవో 22ను విడుదల చేసి ప్రక్రియను ప్రారంభించింది. తొలుత ప్రధానోపాధ్యాయులు తమ వివరాలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన వారిక... Read More


జూబ్లీహిల్ల్స్‌లో 'హైడ్రా' కూల్చివేతలు - ఆక్రమణలు తొలగింపు

Hyderabad,telangana, మే 23 -- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఫిర్యాదులు అందితే చాలు. క్షేత్రస్థాయి విచారణకు అధికారులు వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు. అక్రమణకు గురైనట్లు ... Read More


పప్పులన్నీ కలిపి ఇలా కిచిడీ చేసి పెట్టారంటే పిల్లలకు పోషకాహార లోపమే రాదు, పైగా ఎంతో రుచి

Hyderabad, మే 23 -- కిచిడి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో ఒకటి. ఎందుకంటే దీనిలో పప్పుతో పాటు ఎన్నో రకాల కూరగాయలను కూడా కలుపుతాము. కాబట్టి పోషకాహార లోపం రాకుండా ఇది అడ్డుకుంటుంది. అయితే సాధారణ కిచిడీల... Read More


'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్' ఫిర్యాదులా..? మీ ఫోన్‌లోనే ఇలా కంప్లైంట్‌ చేయండి

Telangana,hyderabad, మే 23 -- ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోంది. ఈ స్కీమ్ కోసం రాష్ట్రవ్యాప్తంగానూ భారీగా దరఖాస్తులు రావటంతో.. అర్హులైన వారిని మాత్రమే గుర్తించి ఎంపిక చేస్... Read More


ఆర్టికల్ 142ను ఉపయోగించి పోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు; దోషిగా తేలినా శిక్ష విధించలేదు

భారతదేశం, మే 23 -- లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించే పోక్సో చట్టానికి సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులోని అసాధారణ పరిస్థితుల దృష్ట్యా పోక్సో చట్టం కింద... Read More


అనకాపల్లిలో కాల్‌ సెంటర్‌. అమెరికాలో మోసాలు.. భారీ సైబర్‌ క్రైం గుట్టు రట్టు చేసిన ఏపీ పోలీసులు

భారతదేశం, మే 23 -- అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్జాతీయ సైబర్ క్రైం గుట్టును జిల్లా పోలీసులు చేధించారు. నిత్యం రూ.15-20 కోట్ల రుపాయల్ని అమెరికా పౌరుల ఖాతాల నుంచి కాజేస్తు... Read More


రాష్ట్రంలో మళ్లీ కరోనా టెన్షన్‌.. విశాఖ, కడపలో పాజిటివ్‌ కేసులు నమోదు.. ఇవీ లక్షణాలు

భారతదేశం, మే 23 -- మళ్లీ కరోనా టెన్షన్‌ స్టార్ట్ అయ్యింది. విశాఖపట్నం, కడపలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నివ... Read More


ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు. ఆరుగురు దుర్మరణం

భారతదేశం, మే 23 -- ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. బాపట్ల జిల్లా స్టూవర్టు పురం గ్రామానికి... Read More


రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్‌ తప్పనిసరి - 5 వేల మంది సర్వేయర్లు వచ్చేస్తున్నారు..!

Telangana,hyderabad, మే 23 -- తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లోకి రావటంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద పలు మండలాల్లో ఈ చట్టం ప్రకారమే సేవలు అందుబాట... Read More