Exclusive

Publication

Byline

మే 28 : ఈరోజు స్టాక్​ మార్కెట్​లు ఎలా ఉండబోతున్నాయి? ఈ 7 స్టాక్స్​ని ట్రాక్​ చేయండి..

భారతదేశం, మే 28 -- మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 625 పాయింట్లు పడి 81,552 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 175 పాయింట్లు పతనమై 24,826 వద్ద... Read More


బ్ర‌హ్మ‌ముడి టుడే ఎపిసోడ్‌: రాజ్ ప్లాన్ రివ‌ర్స్ -అప్పుకు సాయం చేయ‌బోయి బుక్క‌యిన కావ్య -ధాన్య‌ల‌క్ష్మి ర‌చ్చ‌

భారతదేశం, మే 28 -- అప్పు, క‌ళ్యాణ్‌ల శోభ‌నం గ‌దిని కావ్య‌, రాజ్ క‌లిసి డెక‌రేట్ చేస్తారు. రాజ్ తెచ్చిన పూలు చాలా మిగిలిపోవ‌డంతో అత‌డిపై ఫైర్ అవుతుంది కావ్య‌. వేస్ట్ అయిన పూల గురించి ఆలోచిస్తున్నారు కా... Read More


నెగిటివిటీకి దూరంగా ఉంచే 5 శ్లోకాలు ఇవిగో, ప్రతిరోజూ పఠిస్తే మనస్సు ప్రశాంతంగా ఉండడం ఖాయం

Hyderabad, మే 28 -- ఆధునిక యుగంలో మానవులు ఎంత పురోగతి సాధించినా, ప్రజలు నెగిటివిటీ వల్ల వెనక్కి పడతారు. ఇది ఒకరి ప్రవర్తన, భావోద్వేగాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ ఎనర్జీ పాజిటివ్ గానూ, నెగెటివ్ గానూ... Read More


ముగిసిన ఏపీ ఈఏపీ సెట్‌ 2025.. నేడు ఇంజనీరింగ్‌ కీ విడుదల.. 30వరకు అభ్యంతరాల స్వీకరణ

భారతదేశం, మే 28 -- ఏపీ ఈఏపీ సెట్‌ 2025 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలు మంగళవారంతో ము... Read More


రూ. 7 లక్షల లోపు ధరలోనే బెస్ట్ ఎస్యూవీ; నిస్సాన్ మాగ్నైట్ సీఎన్జీ లాంచ్

భారతదేశం, మే 28 -- నిస్సాన్ మాగ్నైట్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సీఎన్జీ వేరియంట్ భారతదేశంలో రూ .6.89 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మాగ్నైట్ లో సీఎన్జీ కిట్ రెట్రోఫిట్ చేయబడి... Read More


కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 28: దీపకు నిజం చెప్పేసిన అనసూయ.. జ్యోత్స్నతో ఆ ముగ్గురికి ప్రమాదమేనన్న కార్తీక్

భారతదేశం, మే 28 -- కార్తీక దీపం 2 సీరియల్ నేటి (మే 28, 2025) ఎపిసోడ్‍‌లో నేను కుబేర సొంత కూతురినేనా అని అనసూయను దీప అడుగుతుంది. కుబేర కూతురివే అని ముందుగా అబద్ధం చెబుతుంది అనసూయ. మా అమ్మకు పురుడు పోసే... Read More


కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 28: కుబేర నీ కన్నతండ్రి కాదు: దీపకు చెప్పిన అనసూయ.. ఆ బాధ్యత నాది అంటూ మాటిచ్చిన కార్తీక్

భారతదేశం, మే 28 -- కార్తీక దీపం 2 సీరియల్ నేటి (మే 28, 2025) ఎపిసోడ్‍‌లో నేను కుబేర సొంత కూతురినేనా అని అనసూయను దీప అడుగుతుంది. కుబేర కూతురివే అని ముందుగా అబద్ధం చెబుతుంది అనసూయ. మా అమ్మకు పురుడు పోసే... Read More


రేపు 'దోస్త్' ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్ మెంట్‌ ఎలా చెక్ చేసుకోవాలంటే

Telangana, మే 28 -- తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ సీట్లను రేపు(మే 29) కేటాయించనున్నారు. ఫస్ట్ ఫేజ్ కింద 87 వేలకుపైగా విద్యార్... Read More


ఒకే రోజు ఓటీటీలోకి రానున్న మూడు మలయాళ సినిమాలు.. ఓ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ కూడా..

Hyderabad, మే 28 -- ఈవారం ఓటీటీ, థియేటర్లలోకి మలయాళం సినిమాలు క్యూ కడుతున్నాయి. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ మూవీస్ వస్తున్నాయి. ఒకే రోజు మూడు మూవీస్ ఓటీటీలోకి, రెండు సినిమాలు థియేటర్లలోకి రాబోతున... Read More


రూ.3653 కోట్లతో బద్వేల్-నెల్లూరు కారిడార్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం; 5 ముఖ్యాంశాలు

భారతదేశం, మే 28 -- సుమారు రూ.3653.10 కోట్ల వ్యయంతో 108.134 కిలోమీటర్ల పొడవైన బద్వేల్-నెల్లూరు కారిడార్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమో... Read More