Exclusive

Publication

Byline

విశాఖ సీఐఐ సమ్మిట్ : 3 రోజుల్లో 613 ఎంఓయూలు - రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు

భారతదేశం, నవంబర్ 16 -- విశాఖ వేదికగా తలపెట్టిన సీఐఐ భాగస్యామ్య సదస్సుకు అంచనాలకు మించిన స్థాయిలో పెట్టుబడులపై ఎంఓయూలు కుదిరాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో ఎంఓయూలు కుదిరాయి. లక్షల కోట్ల పెట్... Read More


AIBE 20 Hall Tickets : 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

భారతదేశం, నవంబర్ 16 -- ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ -20 కి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. తాజాగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. నవంబర్ 30వ తేదీన దేశవ్యా... Read More


తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత - మరింతగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు...!

భారతదేశం, నవంబర్ 16 -- రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. క్రమంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. పలు జిల్లాలో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంది. దీంతో జనాలు చలి తీవ్రతకు వణికిపోతున్నా... Read More


ఏపీ - తెలంగాణ వెదర్ రిపోర్ట్ : ఈనెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం - మళ్లీ భారీ వర్షాలు...!

భారతదేశం, నవంబర్ 15 -- వాతావరణశాఖ మరో ముఖ్యమైన ప్రకటన చేసింది. నవంబర్ 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో నవంబర్ 21 ఆగ్నేయ బంగాళాఖా... Read More


టీటీడీ పరకామణి చోరీ కేసు : రైల్వే ట్రాక్ పక్కన ఫిర్యాదు అధికారి డెడ్ బాడీ లభ్యం - అసలేం జరిగింది..?

భారతదేశం, నవంబర్ 15 -- టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్‌కుమార్‌ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి రైల్వేట్రాక్‌పై ఆయన మృతదేహాం లభ్యమైంది. తిరుమలోని పరకామణిలో... Read More


శ్రీసిటీకి 6 వేల ఎకరాల భూమిని కేటాయిస్తాం - సీఎం చంద్రబాబు ప్రకటన

భారతదేశం, నవంబర్ 15 -- శ్రీసిటీకి 6 వేల ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే శ్రీసిటీని అభివృద్ధికి మోడల్ గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. 30వ సీఐఐ భాగ... Read More


సోషల్‌ మీడియాలో ట్వీట్లు తప్ప పని చేసిందేమీ లేదు - కేటీఆర్, హరీశ్ రావుపై కవిత విమర్శలు

భారతదేశం, నవంబర్ 15 -- జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాలపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో ఉద్యమం చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లో చేయలేదన్నారు. అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్... Read More


ఈనెల 17 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాలు - రేపు అంకురార్ప‌ణ, వాహన సేవలు ఇలా..

భారతదేశం, నవంబర్ 15 -- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 25వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు న‌వంబ‌రు 16వ తేదీ అంకురార్ప‌ణ జ... Read More


ఏపీకి మరో భారీ పెట్టుబడి - రూ.1.1 లక్షల కోట్ల పెట్టుబడితో రానున్న 'బ్రూక్‌ఫీల్డ్'

భారతదేశం, నవంబర్ 14 -- ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడి రాబోతోందంటూ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిన్న చేసిన ట్వీట్‌తో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ బ్రూక్‌ఫీల్డ్ అసె... Read More


కౌంటింగ్ డే : జూబ్లీహిల్స్ లో నువ్వా - నేనా..? కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్.!

భారతదేశం, నవంబర్ 14 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా టఫ్ ఫైట్ కొనసాగుతోంది. పోస్టల్ ఓట్ల నుంచి మూడు రౌండ్ వరకు కూడా కాంగ... Read More