Exclusive

Publication

Byline

12 అంతస్తులు, 2 వేల పడకలు..! కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభం

Telangana,hyderabad, అక్టోబర్ 3 -- ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన సముదాయ నిర్మాణ పనులు దసరా పండగ వేళ ప్రారంభయమయ్యా. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌ (ఎం ఈ ఐ ఎల్ ) ప్రాజెక్టుల విభ... Read More


కోర్టు తీర్పు ప్రకారమే ఆదిత్య సంస్థ ప్రాజెక్టుకు అనుమ‌తి పున‌రుద్ధ‌ర‌ణ - హెచ్ఎండీ వివరణ

Telangana,hyderabad, అక్టోబర్ 3 -- హైకోర్టు తీర్పును అనుసరించి రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ఆదిత్య కంపెనీ నిర్మాణ సంస్థకు అనుమ‌తుల్ని పున‌రుద్ధ‌రించామ‌ని హెచ్ఎండీఏ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింద... Read More


ఏపీ ఎడ్‌సెట్ - 2025 : సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ తేదీలివే - సీట్ల కేటాయింపు ఎప్పుడంటే...?

భారతదేశం, అక్టోబర్ 2 -- బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్ సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల జరుగుతుండగా... ఈ గడువు అక్టోబర్ 3వ తేదీతో పూర్తవుతుంది. ఈనెల ... Read More


విజయవంతంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం, ఈసారి ఎన్ని కోట్లంటే.?

Andhrapradesh,tirumala, అక్టోబర్ 2 -- తిరుమల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతంగా నిర్వహించారు. సామాన్య భ‌క్తుల‌కు ఎలాటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా అన్ని విభాగాలు సమిష్టిగా , స‌మ‌న్వ‌యంతో సేవ‌లందించాయి.... Read More


AIBE 20 Notification 2025: 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం - ప్రాసెస్ ఇలా..

Delhi, అక్టోబర్ 2 -- బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఏఐబీఈ -20 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎల్ఎల్ బీ పూర్తి చేసిన వారితో... Read More


నల్గొండ జిల్లాలో పండగపూట విషాదం - వాగులో మునిగి ముగ్గురు మృతి

భారతదేశం, అక్టోబర్ 2 -- దసరా పండగ కోసమని బంధువుల ఇంటికి వచ్చారు. అయితే సరదాగా పక్కన ఉన్న వాగులోకి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు 9 ఏళ్ల బాలుడు వాగులో మునిగిపోయాడు. ఇతడిని కాపాడేందుకు యత్నించిన మరో ఇద్ద... Read More


తెలంగాణలో కొత్త వైన్స్ టెండర్లు 2025 : ఒక్కో దరఖాస్తుకి రూ. 3 లక్షలు - ఈ ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి

Telangana,hyderabad, అక్టోబర్ 2 -- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాల వారీగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు అక్టోబ... Read More


విశాఖలో ఈదురుగాలుల బీభత్సం - ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్, తీరం వెంబడి అల్లకల్లోలం...!

Andhrapradesh,viskapatanm, అక్టోబర్ 2 -- పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. విశాఖపట్నంకి 300కి.మీ, గోపాల్‌పూర్(ఒడిశా)కి 300 కి.మీ,పారాదీప్ (ఒడిశా)కి 400 కి.మీ. ... Read More


'చంద్రబాబు గారు... కనీసం మీకు చీమ కుట్టినట్లైనా లేదా..?' ఆల్మట్టి ఎత్తు పెంపుపై వైఎస్ జగన్ ప్రశ్నలు

Andhrapradesh, అక్టోబర్ 2 -- ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తిగా... Read More


మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత - ఈ నెల 4న అంత్యక్రియలు

Telangana,nalgonda, అక్టోబర్ 2 -- కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. బుధవారం రాత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో తుదిశ్వ... Read More