Exclusive

Publication

Byline

నాలుగు లక్షలు తీసుకుని దుబాయ్ ఏజెంట్ మోసం, సిద్దిపేట జిల్లాలో యువరైతు ఆత్మహత్య

భారతదేశం, ఏప్రిల్ 15 -- దుబాయ్ కి పంపిస్తానని నమ్మబలికి నాలుగు లక్షలు రూపాయలు తీసుకొని, దుబాయ్ ఏజెంట్ మోసం చేయడంతో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వ... Read More


Guntur Crime: గుంటూరు జిల్లాలో ఘోరం... కుమార్తెపై తండ్రి అఘాయిత్యం...కుమార్తెతో క‌లిసి భ‌ర్త‌పై భార్య ఫిర్యాదు

భారతదేశం, ఏప్రిల్ 15 -- Guntur Crime: కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన తండ్రికి స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన గుంటూరులో వెలుగు చూసింది. ఈ ఘటనపై భ‌ర్త‌పై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీ... Read More


ఏపీలో స‌ర్వ శిక్ష అభియాన్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

భారతదేశం, ఏప్రిల్ 15 -- ఏపీలో స‌ర్వ శిక్ష అభియాన్‌లో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ఎడ్యుకేష‌న్ క‌న్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (ఈడీసీఐఎల్) సంస్థ నుంచి కెరీర్ అండ్ మెంట‌ల్ హెల్త్ కౌన్సిల‌ర... Read More


Kotha Prabhakar Reddy : డబ్బులు ఇస్తాం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేయండి- కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

భారతదేశం, ఏప్రిల్ 15 -- Kotha Prabhakar Reddy : మేము డబ్బులు ఎన్నైనా ఇస్తాం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని దించేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఇతర వ్యాపారాలు తమను కోరుతున్... Read More


Amarnath Tour : అమ‌ర్‌నాథ్ యాత్రికులకు రేప‌టి నుంచి వైద్య ప‌రీక్షలు, మెడిక‌ల్ స‌ర్టిఫికెట్ల జారీకి ఏపీ ప్రభుత్వం అనుమతి

భారతదేశం, ఏప్రిల్ 15 -- Amarnath Tour Medical Certificate : హిందూ భ‌క్తులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అమ‌ర్‌నాథ్ యాత్రకు మెడిక‌ల్ స‌ర్టిఫికెట్ జారీ రేప‌టి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. యాత్రికుల‌... Read More


Warangal Police : చనిపోయిన వ్యక్తిపై భూకబ్జా కేసు.. వరంగల్ పోలీసుల తీరుపై విమర్శలు!

భారతదేశం, ఏప్రిల్ 15 -- వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీసుల వ్యవహారం చూస్తే.. ఆశ్చర్యమే కలుగుతోంది. కొన్నేళ్ల కిందట చనిపోయిన ఓ వ్యక్తిపై వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు భూకబ్జా నమోదు చేశారు. ... Read More


Sangareddy Crime: రోకలి బండతో కొట్టి భార్యను చంపిన భర్త, అడ్డుకోబోయిన అత్తకు తీవ్ర గాయాలు

భారతదేశం, ఏప్రిల్ 15 -- Sangareddy Crime: కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను రోకలి బండతో దారుణంగా కొట్టి చంపడమే కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన అత్తపై కూడా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఘటన సంగారెడ్డి... Read More


Vemulawada: వేములవాడ ఆలయానికి మహార్థశ...నేడు అధికారుల సందర్శన...జూన్ 15న ఆలయ పునర్నిర్మాణ పనులు

భారతదేశం, ఏప్రిల్ 15 -- Vemulawada: భక్తి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామి ఆలయం చాళుక్యుల కాలంనాటి మహోన్నత శిల్పకళకు నిలువెత్తు సాక్ష్యం. క్రీ.పూ. 750 ప్రాంతంలో చాళుక్యులు... Read More


South Central Railway : ప్రయాణికులకు అలర్ట్.. 12 రైళ్లు ర‌ద్దు.. 11 దారి మ‌ళ్లింపు.. పూర్తి వివరాలు ఇవే

భారతదేశం, ఏప్రిల్ 15 -- ధ‌ర్మ‌వ‌రం రైల్వే స్టేష‌న్ మీదుగా వెళ్లే ప్యాసింజ‌ర్ రైళ్ల‌ను మే 19 వ‌ర‌కు ర‌ద్దు చేశారు. అందులో కొన్ని రైళ్ల‌ను మే 16 నుంచి 18 మ‌ధ్య పున‌రుద్ధరిస్తారు. తిరుప‌తి వెళ్లే ఎక్స్‌ప... Read More


Maoist Story : ఆవేశంతో అడవిబాట, 40 ఏళ్ల తర్వాత స్వస్థలానికి- ఓ మావోయిస్టు విషాద గాథ

భారతదేశం, ఏప్రిల్ 14 -- Maoist Story : ఆవేశంలో అడవిబాట పట్టింది. భర్త అడుగుజాడల్లో నడిచింది. నక్సల్ బరి ఉద్యమం సాగించింది. ఓ బిడ్డకు తల్లైనప్పటికీ నమ్ముకున్న సిద్దాంతానికి కట్టుబడి కడుపున పుట్టిన బిడ్... Read More