Exclusive

Publication

Byline

Union Budget 2025-26 : పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు- కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులివే

భారతదేశం, ఫిబ్రవరి 1 -- Union Budget 2025-26 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. మొత్తం కేంద్ర బడ్జెట్ రూ.50,65,345 కోట్లు ఉండగా, రెవెన్యూ వసూళ్లు రూ.34... Read More


TG Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధ్యయన కమిటీ

భారతదేశం, జనవరి 29 -- TG Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి అధ్యయన కమిటీని నియమించారు. ఈ ... Read More


Etikoppaka Sakatam : ఏపీ ఏటికొప్పాక శకటానికి కేంద్ర ప్రభుత్వ జ్యూరీ అవార్డు, 30 ఏళ్ల త‌ర్వాత‌ బ‌హుమ‌తి

భారతదేశం, జనవరి 29 -- Etikoppaka Sakatam : దిల్లీలో కర్తవ్యపథ్ లో జ‌రిగిన 76వ గ‌ణ‌తంత్ర దినోత్సవం పరేడ్‌లో ప్రదర్శించిన శ‌క‌టాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శ‌క‌టానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డు ప్రక... Read More


TTD Filed Complaint : తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానమంటూ ప్రచారం, సోషల్ మీడియా ప్రతినిధులపై టీటీడీ ఫిర్యాదు

భారతదేశం, జనవరి 29 -- TTD Filed Complaint : ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ... Read More


TG Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, ఇసుక సరఫరాపై అధ్యయన కమిటీ

భారతదేశం, జనవరి 28 -- TG Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి అధ్యయన కమిటీని నియమించారు. ఈ ... Read More


TG Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇసుక విధానంపై అధ్యయన కమిటీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

భారతదేశం, జనవరి 28 -- TG Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి అధ్యయన కమిటీని నియమించారు. ఈ ... Read More


Minister Lokesh : ప్రతి శనివారం విద్యార్థులకు నో బ్యాగ్ డే, మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

భారతదేశం, జనవరి 28 -- Minister Lokesh : ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి విద్యార్థులకు కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మ... Read More


Meerpet Murder Case : మీర్ పేట మర్డర్ కేసు, 8 గంటల్లో భార్య మృతదేహాన్ని మాయం చేసి-సంచలన విషయాలు వెలుగులోకి

భారతదేశం, జనవరి 28 -- Meerpet Murder Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్ పేట హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు... Read More


AB Venkateswara Rao : ఏబీవీ సస్పెన్షన్ కాలం క్రమబద్ధీకరణ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

భారతదేశం, జనవరి 28 -- AB Venkateswara Rao : విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు... Read More


PM Surya Ghar Scheme : డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్, ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్-రూ.30 వేల నుంచి రూ.78 వేలు లబ్ది

భారతదేశం, జనవరి 28 -- PM Surya Ghar Scheme : ప్రజలపై విద్యుత్ భారం తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం సోలార్ పవర్ ను ప్రోత్సహిస్తుంది. పీఎం సూర్యఘర్ యోజన్ పథకం ద్వారా సోలార్ రూఫ్ టాప్ ప్యానళ్లను అమర్చుతు... Read More