Exclusive

Publication

Byline

125 ఏళ్లలో మే నెలలో కర్ణాటకలో అత్యధిక వర్షపాతం నమోదు.. దక్షిణ కన్నడలో భారీ వానలు!

భారతదేశం, మే 30 -- కర్ణాటకలో 125 ఏళ్లలో తొలిసారిగా మే నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అనేక జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరులోని విధానసౌధలో అన్న... Read More


మే నెలలో దూసుకెళ్లిన డిఫెన్స్ స్టాక్స్.. వీటి పెరుగుదలకు అసలైన కారణాలు!

భారతదేశం, మే 30 -- ార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, పరాస్ డిఫెన్స్, అపోలో మైక్రో సిస్టమ్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, సోలార్ ఇండస్ట్రీస్ వంటి డిఫెన్స్ స్టాక్స్ మే నెలలో లాభాలతో ముగిశాయి. ఇన్వెస్టర్ల నుండి బలమ... Read More


ఈ దేశంలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం.. నిబంధనను ఉల్లంఘిస్తే భారీగా జరిమానా

पेरिस, మే 30 -- ్రాన్స్‌లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించారు. భవిష్యత్ తరాల భద్రత దృష్ట్యా రద్దీగా ఉండే ప్రాంతాల్లో సిగరెట్లు కాల్చడాన్ని ఫ్రాన్స్ నిషేధించబోతోందని ఫ్రాన్స్ ఆరోగ్య, కుటుంబ మంత్రి ... Read More


ఫ్రాన్స్‌లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం.. నిబంధనను ఉల్లంఘిస్తే భారీగా జరిమానా

భారతదేశం, మే 30 -- ఫ్రాన్స్‌లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించారు. భవిష్యత్ తరాల భద్రత దృష్ట్యా రద్దీగా ఉండే ప్రాంతాల్లో సిగరెట్లు కాల్చడాన్ని ఫ్రాన్స్ నిషేధించబోతోందని ఫ్రాన్స్ ఆరోగ్య, కుటుంబ మంత... Read More


100 కిలో మీటర్ల రేంజ్‌తో వచ్చే చిన్న ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ సీటర్ మాత్రమే

భారతదేశం, మే 30 -- ారత ఆటోమెుబైల్ మార్కెట్‌లో ఇప్పటికే ఎంజీ కామెట్ ఈవీ సందడి చేస్తోంది. ఈ చిన్న కారు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు ఇంతకంటే చిన్న ఎలక్ట్రిక్ కారు రెడీ అవుతోంది. ఇది మిగిలన వాటి క... Read More


యాంటీ కమ్యూనల్ ఫోర్స్.. మతపరమైన ఘర్షణలు జరగకుండా ఈ ప్రభుత్వంలో కొత్త వింగ్

భారతదేశం, మే 30 -- కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి, శివమొగ్గలో పెరుగుతున్న మత ఉద్రిక్తతలను పరిష్కరించడానికి కర్ణాటక ప్రభుత్వం యాంటీ కమ్యూనల్ ఫోర్స్‌ను ప్రారంభించింది. పెరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలను ... Read More


నీట్ పీజీ 2025పై కీలక అప్డేట్.. ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశం

భారతదేశం, మే 30 -- నీట్ పీజీ 2025కి సిద్ధమవుతున్న లక్షలాది మంది వైద్య విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. సుప్రీంకోర్టు ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చింది. నీట్ పీజీ 2025 పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని ... Read More


ఐఆర్‌సీటీసీ క్యూ4 ఫలితాలు.. రైల్ నీర్ వాటర్ బాటిళ్ల అమ్మకంతో ఎన్ని కోట్లు వచ్చాయి?

భారతదేశం, మే 30 -- ీరు రైలులో ప్రయాణించినప్పుడల్లా దాహం తీర్చుకోవడానికి రైల్ నీర్ వాటర్ బాటిల్ కొనుకున్న సందర్భాలు ఉండే ఉంటాయి. ఈ సేవలను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అంటే ఐఆర్‌సీట... Read More


రూ.20 ప్రీమియంతో రూ.2లక్షల బీమా.. మే 31తో ముగియనుంది, రెన్యువల్ చేసుకోండి!

భారతదేశం, మే 29 -- ేంద్ర ప్రభుత్వం పేద వర్గాల ప్రయోజనాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అయితే ప్రజల్లో అవగాహన లేకపోవడంతో పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందడం లేదు. అతి తక్కువ ప్రీమియంతో రూ.2 లక్షల వరకు బ... Read More


కాలిఫోర్నియాలో మినీ మహానాడు-2025 గ్రాండ్ సక్సెస్!

భారతదేశం, మే 29 -- ీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలతో పాటు మినీ మహానాడు-2025 కార్యక్రమం కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌‌లో ఘనంగా నిర్వహించారు. బే ఏరియాలోని భీమవరం రుచులు... Read More