Exclusive

Publication

Byline

మంచి ఫీచర్లతో బడ్జెట్ రేంజ్‌లో ఎల్ఈడీ టీవీలు.. ఈ లిస్టులో చౌకదాని ధర రూ.5999!

భారతదేశం, ఆగస్టు 24 -- మీరు తక్కువ బడ్జెట్‌లో గొప్ప ఫీచర్‌తో ఎల్ఈడీ టీవీని పొందాలని ఆలోచిస్తుంటే.. మీకోసం మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ టీవీల ధర రూ.9500 లోపే ఉంది. అంతేకాదు జాబితాలో చౌకైన టీవీ ధర కేవలం రూ.... Read More


కేవలం రూ.6499 ధరకే శాంసంగ్ గెలాక్సీ ఫోన్.. 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

భారతదేశం, ఆగస్టు 24 -- ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో శాంసంగ్ ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే మీకు గుడ్‌న్యూస్ ఉంది. గత ఏడాది లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎం05 లాంచ్ ధర కంటే చౌకగా వస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.9999... Read More


కన్యా రాశి వారఫలాలు : అకౌంట్ బ్యాలెన్స్‌పై కన్నేసి ఉంచండి.. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి!

భారతదేశం, ఆగస్టు 24 -- ఈ వారం జాగ్రత్తగా తీసుకున్న చర్యలు కన్యారాశివారికి నిజమైన ఫలితాలను ఇస్తాయి. ఒకేసారి పనిని పూర్తి చేయండి. చిన్న చిన్న మంచి అలవాట్లు మీ రోజును ప్రశాంతంగా ఉంచుతాయి. ఆగష్టు 24 నుండి... Read More


ఆన్‌లైన్ గేమింగ్‌ నుంచి రూటు మార్చిన డ్రీమ్ 11 మాతృసంస్థ.. కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ.. సిప్‌లు, ఎఫ్‌డీలు, డిజిటల్ గోల్డ్

భారతదేశం, ఆగస్టు 24 -- గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11 మాతృసంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ ఆర్థిక సేవల రంగంలోకి ప్రవేశించడానికి డ్రీమ్ మనీ అనే కొత్త యాప్‌ను పరీక్షిస్తోంది. ఇది బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, SIP... Read More


యూపీఎస్సీ రిక్రూట్‌మెంట్.. లెక్చరర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేయండి!

భారతదేశం, ఆగస్టు 24 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) లెక్చరర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు upsc.gov.in అధికారిక వ... Read More


వృషభ రాశి వారఫలాలు : వృషభ రాశి వారికి ఈ వారం ఆగష్టు 24 నుంచి 30వ తేదీ వరకు ఎలా ఉంటుంది?

భారతదేశం, ఆగస్టు 24 -- వృషభ రాశి వారికి ఈ వారం మీకు ప్రశాంతంగా, ఫలప్రదంగా ఉంటుంది. మీ కష్టానికి ఎట్టకేలకు ప్రతిఫలం లభిస్తుందని మీరు చూస్తారు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇవ్వగలరు. పరిస్... Read More


ఈ వారం ఐపీఓకు 2 మెయిన్ బోర్డు, 8 ఎస్ఎంఈ కంపెనీలు.. తేదీ, ధర చెక్ చేయండి

భారతదేశం, ఆగస్టు 24 -- ఈ వారం చాలా కంపెనీలు ఐపీఓలకు వస్తున్నాయి. అయితే ఇందులో మెయిన్ బోర్డ్, అదే సమయంలో ఎస్ఎంఈ సెగ్మెంట్లో ఐపీఓలు ఓపెన్ అవుతున్నాయి. ఆ కంపెనీలు ఏంటి? ఐపీఓ తేదీ, ధర గురించి చూద్దాం.. ఈ... Read More


ఆన్‌లైన్ గేమింగ్‌లో ఏటా 45 కోట్ల మందికి రూ.20,000 కోట్లు లాస్ .. ఈ రాష్ట్రంలో మరి ఎక్కువ!

భారతదేశం, ఆగస్టు 21 -- ప్రభుత్వ అంచనా ప్రకారం దేశంలో ఆన్‌లైన్ మనీ గేమ్స్ (బెట్టింగ్)లో ఏటా 45 కోట్ల మంది సుమారు రూ.20,000 కోట్లు కోల్పోతున్నారు. ఇది సమాజానికి పెద్ద సమస్యగా గుర్తించిన ప్రభుత్వం దీనిపై... Read More


రైళ్లలోనూ లగేజీకి బరువు పరిమితి.. ఎక్స్‌ట్రా బ్యాగులకు ఫైన్.. రైల్వేలో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్!

భారతదేశం, ఆగస్టు 21 -- ప్రయాణికుల సౌలభ్యం కోసం విమానాశ్రయాలలో ఉన్నటువంటి కఠినమైన లగేజీ నియమాలను అమలు చేయడానికి భారత రైల్వే సిద్ధంగా ఉంది. ఈ కొత్త వ్యవస్థ కింద, ఎంపిక చేసిన ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్ర... Read More


ట్రంప్ సుంకాల వివాదం మధ్య రష్యన్ కంపెనీలకు జైశంకర్ ప్రత్యేక ఆహ్వానం!

భారతదేశం, ఆగస్టు 21 -- అమెరికా భారతదేశంపై 50 శాతం సుంకం విధించింది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచింది. మెుదట 25 శాతం టారిఫ్ విధించిన అమెరికా.. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకుగానూ మ... Read More