Exclusive

Publication

Byline

క్రిస్‌మస్‌ వేడుకలకు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్-వేలాంకణి మధ్య ప్రత్యేక రైళ్లు

భారతదేశం, డిసెంబర్ 23 -- వేలాంకణి చర్చిలో క్రిస్‌మస్‌ ఉత్సవాలకు హాజరయ్యే వారికోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించింది. 07407 ప్రత్యేకర... Read More


ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నోటీసుల వార్తలపై స్పందించిన హరీశ్ రావు.. వారికి వార్నింగ్!

భారతదేశం, డిసెంబర్ 23 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసు అందిందన్న వార్తలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందంచారు. తెలంగాణలో జరుగుతున్న విచారణలు, అరెస్టులను తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో సిట్‌లు ప్ర... Read More


కోదాడ దళిత యువకుడి కస్టడీ మరణంపై నివేదిక కావాలి : మానవ హక్కుల కమిషన్

భారతదేశం, డిసెంబర్ 23 -- సూర్యాపేట జిల్లాలో దళిత యువకుడు కర్ల రాజేశ్ కస్టడీ మరణంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ఈ కేసులో మానవ హక్కుల ఉల్లంఘన ఉందని ... Read More


ఈ జిల్లాలో 60 ఖాళీలకు వైద్యారోగ్యశాఖ నోటిఫికేషన్.. డిసెంబర్ 31 లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్!

భారతదేశం, డిసెంబర్ 23 -- ఏపీ వైద్యారోగ్య శాఖ పలు ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. అయితే ఈ ఖాళీలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో కాంట్రాక్ట్, ... Read More


ఈ తేదీల్లో కైట్, బెలూన్, డ్రోన్ ఫెస్టివల్ ప్లాన్ చేసిన తెలంగాణ టూరిజం

భారతదేశం, డిసెంబర్ 22 -- తెలంగాణ పర్యాటక శాఖ 2026 జనవరిలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్, బెలూన్, డ్రోన్ ఫెస్టివల్‌తో సహా అనేక ప్రధాన పర్యాటక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ మేరకు... Read More


ఈ తేదీల్లో కైట్, బెలూన్, డ్రోన్ ఫెస్టివల్స్ ప్లాన్ చేసిన తెలంగాణ టూరిజం

భారతదేశం, డిసెంబర్ 22 -- తెలంగాణ పర్యాటక శాఖ 2026 జనవరిలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్, బెలూన్, డ్రోన్ ఫెస్టివల్‌తో సహా అనేక ప్రధాన పర్యాటక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ మేరకు... Read More


శ్రీశైలం వెళ్తున్నారా? అక్కడ ఈ పనులు చేయకూడదు, తెలుసుకుని వెళ్లండి!

భారతదేశం, డిసెంబర్ 22 -- శ్రీశైలం దేవస్థానంలో అనుమతి లేకుండా రీల్స్, వీడియోలు చిత్రీకరించడం, డ్రోన్‌లను ఎగురవేయడం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని శ్రీశైలం దేవస్థానం ప్రకటించి... Read More


వాట్సాప్‌ గవర్నెన్స్‌లో పోలీస్ సేవలు.. ఎఫ్ఐఆర్ స్టేటస్, చలాన్లు చెక్ చేసుకోవచ్చు

భారతదేశం, డిసెంబర్ 22 -- ఏపీ ప్రభుత్వం ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ సేవలు ఒక్క క్లిక్‌తో మీ ఫోన్‌లో పొందవచ్చు. ఆఫీసుల చుట్టూ పదే పదే తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే... Read More


ఇక ఆర్టీసీ బస్సులో ఆధార్ కార్డు చూపాల్సిన అవసరం లేదు.. స్మార్ట్‌ కార్డ్ చూపిస్తే చాలు!

భారతదేశం, డిసెంబర్ 22 -- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందిస్తున్న విషయం తెలిసిందే. లక్షల మంది మహిళలకు ఈ పథకం వరంగా మారింది. ప్రస్తుతం మహి... Read More


ఆ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. 17 శాతానికి పైగా డీఏ.. ఉత్తర్వులు జారీ

భారతదేశం, డిసెంబర్ 22 -- విద్యుత్ శాఖ ఉద్యోగులకు 17 శాతానికిపైగా కరువు భత్యం(DA) లభిస్తుందని, దీని వలన 71,000 మందికి పైగా ప్రయోజనం చేకూరుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సీనియర్ అధికార... Read More