భారతదేశం, డిసెంబర్ 3 -- తెలంగాణలో పంచాయతీ ఫైట్ ఆసక్తిగా మారుతోంది. రోజురోజుకు లోకల్గా ఎత్తుగడలు వేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. వాడవాడకు మీటింగ్స్ పెడుతున్నారు. కమ్యునిటీలవారిగా చర్చలు జరుపుతున్నారు... Read More
భారతదేశం, డిసెంబర్ 3 -- తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహి... Read More
భారతదేశం, డిసెంబర్ 3 -- వచ్చే వారం హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించడానికి, కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు కోరడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవం... Read More
భారతదేశం, డిసెంబర్ 3 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నగరం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసి, దానిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక... Read More
భారతదేశం, డిసెంబర్ 1 -- హైదరాబాద్ మెట్రో జోన్లో విద్యుత్ సరఫరా నాణ్యత, విశ్వసనీయతను పెంచేందుకు ఓవర్ హెడ్ లైన్లను అండర్గ్రౌండ్ కేబుల్స్కు మార్చే భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ... Read More
భారతదేశం, డిసెంబర్ 1 -- గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల పండుగ మెుదలైంది. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఉన్న సమస్యలను జనాలు ముందుకు తీసుకువస్తున్నారు. పరిష్కారం ... Read More
భారతదేశం, డిసెంబర్ 1 -- దిత్వా తుపాను వాయుగుండంగా బలహీనపడింది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలహీనపడుతుంది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో కదిలిందని వాతావరణ శాఖ వెల్లడించింది. సుముద్రంలో అలజడి ఉంటుంద... Read More
భారతదేశం, డిసెంబర్ 1 -- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ డిప్ రిజిస్ట్రేషన్ ద్వారా భారీగా భక్తులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 1.80 లక్షల టోకెన్ల కోసం రికార్డు స్థాయిలో 24 లక్షల మంది దరఖాస్తులు వచ్చ... Read More
భారతదేశం, డిసెంబర్ 1 -- నారాయణపేట జిల్లా మక్తల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. రూ.200 కోట్లతో సమీకృత గురుకుల పాఠశాల సముదాయ భవనాలకు, మక్తల్-నారాయణపేట మధ్య నాలుగు లైన్ల రోడ్డు, మక్తల్ క్రీడాభవనంతోపా... Read More
భారతదేశం, డిసెంబర్ 1 -- దిత్వా తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. అయితే రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలహీన పడనుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఇది ప్రస్తు... Read More