Exclusive

Publication

Byline

నువ్వా? నేనా? సర్పంచ్ ఎన్నికల బరిలో అత్తాకోడళ్లు.. ఆసక్తిగా పంచాయతీ ఫైట్!

భారతదేశం, డిసెంబర్ 3 -- తెలంగాణలో పంచాయతీ ఫైట్ ఆసక్తిగా మారుతోంది. రోజురోజుకు లోకల్‌గా ఎత్తుగడలు వేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. వాడవాడకు మీటింగ్స్ పెడుతున్నారు. కమ్యునిటీలవారిగా చర్చలు జరుపుతున్నారు... Read More


గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తాం.., విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదు : సీఎం చంద్రబాబు

భారతదేశం, డిసెంబర్ 3 -- తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహి... Read More


ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం.. కీలక విషయాలపై చర్చ

భారతదేశం, డిసెంబర్ 3 -- వచ్చే వారం హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించడానికి, కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు కోరడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవం... Read More


రాజధాని అమరావతి కోసం రెండో దశ భూసేకరణ త్వరలో ప్రారంభం

భారతదేశం, డిసెంబర్ 3 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నగరం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసి, దానిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక... Read More


హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ.. రూ.4,051 కోట్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

భారతదేశం, డిసెంబర్ 1 -- హైదరాబాద్ మెట్రో జోన్‌లో విద్యుత్ సరఫరా నాణ్యత, విశ్వసనీయతను పెంచేందుకు ఓవర్ హెడ్ లైన్లను అండర్‌గ్రౌండ్ కేబుల్స్‌కు మార్చే భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ... Read More


ఈ గ్రామంలో మనుషులకంటే కోతులే ఎక్కువ.. వాటిని తరిమినవారే సర్పంచ్!

భారతదేశం, డిసెంబర్ 1 -- గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల పండుగ మెుదలైంది. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఉన్న సమస్యలను జనాలు ముందుకు తీసుకువస్తున్నారు. పరిష్కారం ... Read More


బలహీనపడిన దిత్వా తుపాను.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు!

భారతదేశం, డిసెంబర్ 1 -- దిత్వా తుపాను వాయుగుండంగా బలహీనపడింది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలహీనపడుతుంది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో కదిలిందని వాతావరణ శాఖ వెల్లడించింది. సుముద్రంలో అలజడి ఉంటుంద... Read More


తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు 24 లక్షల మంది దరఖాస్తు.. డిసెంబర్ 2న ఈ-డిప్

భారతదేశం, డిసెంబర్ 1 -- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ డిప్ రిజిస్ట్రేషన్ ద్వారా భారీగా భక్తులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 1.80 లక్షల టోకెన్ల కోసం రికార్డు స్థాయిలో 24 లక్షల మంది దరఖాస్తులు వచ్చ... Read More


గ్రామాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిని గెలిపిస్తే అభివృద్ధి జరగదు : సీఎం రేవంత్

భారతదేశం, డిసెంబర్ 1 -- నారాయణపేట జిల్లా మక్తల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. రూ.200 కోట్లతో సమీకృత గురుకుల పాఠశాల సముదాయ భవనాలకు, మక్తల్-నారాయణపేట మధ్య నాలుగు లైన్ల రోడ్డు, మక్తల్ క్రీడాభవనంతోపా... Read More


దిత్వా తుపాను ఎఫెక్ట్.. మరో మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు!

భారతదేశం, డిసెంబర్ 1 -- దిత్వా తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. అయితే రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలహీన పడనుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఇది ప్రస్తు... Read More