Exclusive

Publication

Byline

యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు

భారతదేశం, ఆగస్టు 15 -- యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రతిరోజూ కోట్లాది యూపీఐ ట్రాన్సాక్షన్స్ అవ... Read More


భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.. మన సామర్థ్యాన్ని ఆపరేషన్ సిందూర్ చూపించింది : రాష్ట్రపతి

భారతదేశం, ఆగస్టు 15 -- 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మనకు అత్యంత ముఖ్యమైనవని అన్నారు... Read More


రూ.9999కే అత్యంత సన్నని, తేలికైన టెక్నో స్పార్క్ గో 5జీ ఫోన్.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా

భారతదేశం, ఆగస్టు 15 -- ప్రముఖ మొబైల్ బ్రాండ్ టెక్నో తన కొత్త స్మార్ట్‌ఫోన్ TECNO SPARK GO 5జీని భారత్‌లో విడుదలైంది. 6000mAh బ్యాటరీని కలిగి ఉన్న.. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో అత్యంత సన్నని, తేలికైన 5జ... Read More


682 కి.మీ రేంజ్ ఇచ్చే మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ లాంచ్.. కేవలం 300 యూనిట్లు మాత్రమే!

భారతదేశం, ఆగస్టు 15 -- వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌తో మహీంద్రా కొత్త బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేశారు. ఈ కారు ఇతర డార్క్ ఎడిషన్‌ల కంటే భిన్నంగ... Read More


టాప్ అప్ హోమ్ లోన్ అంటే ఏంటి? ఎలా దరఖాస్తు చేయాలి?

భారతదేశం, ఆగస్టు 12 -- టాప్ అప్ లోన్ అంటే మీ ప్రస్తుత రుణంపై ఇచ్చే అదనపు రుణం. అంటే ఉన్న రుణం అలాగే కంటిన్యూ అవుతుంది.. మీద నుంచి అదనంగా లోన్ తీసుకోవచ్చు. ఈ రుణాన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఇప్ప... Read More


అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు.. తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!

భారతదేశం, ఆగస్టు 12 -- ఎంతటి భారీ వానలు వచ్చినా.. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రానున్న 72 గంట‌ల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డ... Read More


మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు కుమ్మరించిన పెట్టుబడిదారులు.. ఒకే నెలలో రూ.28,464 కోట్లు పెట్టుబడి!

భారతదేశం, ఆగస్టు 12 -- ఇన్వెస్ట్ చేసేవారు దీర్ఘకాలిక ప్రయోజనాలను గ్రహించి పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తున్నారు. ఇది భారతీయుల పొదుపు అలవాట్లలో వచ్చిన పెద్ద మార్పుగా చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు. మార్... Read More


2025 యెజ్డీ రోడ్‌స్టర్ లాంచ్.. రెట్రో లుక్స్‌తో మోడ్రన్ ఫీచర్లు కావాలనుకునే బైక్ లవర్స్‌కి బెస్ట్!

భారతదేశం, ఆగస్టు 12 -- 2025 యెజ్డీ రోడ్‌స్టర్ భారతదేశంలో విడుదలైంది. దీని ధర రూ .2.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త మోడల్‌కు అనేక అప్డేట్స్, కొత్త కలర్ స్కీమ్‌లను జోడించారు. ఇది మరింత ప్రీమియంగా కనిపిస... Read More


ఆధార్, పాన్, ఓటర్ ఐడీ కలిగి ఉన్నంత మాత్రన భారత పౌరుడు కాలేడు : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

భారతదేశం, ఆగస్టు 12 -- భారత పౌరసత్వాన్ని నిర్ధారించడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డ్ లేదా ఓటరు ఐడీ వంటి పత్రాలు ఉంటే సరిపోదని బాంబే హైకోర్టు పేర్కొంది. ఒక వ్యక్తికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ ... Read More


బడ్జెట్ ధరలో టీవీ కోసం చూస్తున్నారా? 40 అంగుళాల టీవీ ధర రూ.11,999, 32 అంగుళాల టీవీ ధర రూ.7,999.

భారతదేశం, ఆగస్టు 12 -- మిడిల్ క్లాస్ వారు బడ్జెట్ ధరలో టీవీ కొనాలని చూస్తారు. అయితే మీరు అనుకున్న ధరలో మార్కెట్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో 32 అంగుళాలు, 40 అంగుళాల టీవీలు ఉన్నాయి. 40 అం... Read More