Exclusive

Publication

Byline

శ్రీలంకలో ఉప్పు సంక్షోభం.. భారత్ సాయం.. అక్కడ కేజీ ధర ఎంతో తెలుసా?

భారతదేశం, మే 24 -- పొరుగు దేశమైన శ్రీలంక ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. అక్కడ ఉప్పు సంక్షోభం తీవ్రమైంది. భారీ వర్షాల కారణంగా ఉప్పు ఉత్పత్తి నిలిచిపోగా, ఇతర ఉత్పత్తి చేసిన ఉప్పు కుప్పలు కూడా వర్ష... Read More


యాపిల్‌కు ట్రంప్ టారిఫ్ వార్నింగ్.. ఆ పని చేస్తే తప్పదు 25 శాతం సుంకం!

భారతదేశం, మే 23 -- ాపిల్‌ సీఈవో టిమ్ కుక్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లను భారత్‌లోనో, మరే ఇతర దేశంలోనో కాకుండా అమెరికాలో తయారు చేయాలని అన... Read More


పోలింగ్ కేంద్రం వద్ద మెుబైల్ ఫోన్ డిపాజిట్ సదుపాయం.. ఓటర్లు లోపలకు తీసుకెళ్లొద్దు.. ఈసీ కీలక నిర్ణయం

భారతదేశం, మే 23 -- ఓటర్ల సౌకర్యాన్ని పెంచడానికి, ఓటింగ్ రోజున ఏర్పాట్లను క్రమబద్ధీకరించడానికి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల మొబైల్ ఫోన్‌లను పోలింగ్ కేంద్రాల వెలుపల డిపాజిట్ ... Read More


ఒకే గ్రూప్‌ బ్రాండ్ ప్రమోషన్‌లో అమితాబ్, షారూఖ్.. కొత్తగా కందేరేకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ బాద్ ‌షా

భారతదేశం, మే 23 -- బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌ కందేరేకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఇది కూడా కళ్యాణ్ జ్యువెల్లర్స్‌కు చెందిన సంస్థ. ఇది ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన కొత్త బ్రాండ్ అంబాసి... Read More


కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఆర్బీఐ డివిడెండ్.. ఎన్ని లక్షల కోట్లు అంటే?

భారతదేశం, మే 23 -- ిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో డివిడెండ్ ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించనున్నట్లు ఆ... Read More


ఈ ఉద్యోగాలలో అతి తక్కువ సంతృప్తి.. మీరు కూడా వీటిలో ఏదైనా చేస్తున్నారా?!

భారతదేశం, మే 23 -- ్రస్తుత బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ మంచి జీతం వచ్చే, గౌరవం దొరికే, మనసుకు సంతృప్తినిచ్చే ఉద్యోగాన్ని కోరుకుంటారు. కానీ పెద్ద జీతం లేదా ఉన్నత స్థాయి ఉద్యోగం నిజంగా ఆనందాన్ని ఇస్తుందా? ... Read More


ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు.. కనీసం 8.15 శాతం నుంచి

భారతదేశం, మే 23 -- ేశంలో ఈవీల వాడకం పెరుగుతోంది. వివిధ కార్ల తయారీదారులు కూడా ఆఫర్లను అందిస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు, పన్ను మినహాయింపులు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు వంటి అంశాలతో ప్రోత్సహిస్తు... Read More


రూ.500 కంటే తక్కువలో రెండు జియో ప్లాన్లు.. ఒకటి ఓటీటీలకు, మరొకటి గేమింగ్‌కు!

భారతదేశం, మే 23 -- ెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొన్ని కొత్త గేమింగ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. రీఛార్జ్ చేస్తే తన జియోగేమ్స్ క్లౌడ్ సేవకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది... Read More


మావోయిస్టుల కొత్త చీఫ్ అనుకున్న మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్ సోనూ లొంగిపోతున్నారా?

భారతదేశం, మే 23 -- క్సలిజం అంతానికి 2026 మార్చి 31వ తేదీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్ణయించారు. నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ కగార్ ముమ్మరంగా సాగుతోంది. ఈ వారం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజ... Read More


షియోమీ నుంచి రెండు అదిరిపోయే ఫోన్లు లాంచ్.. సివి 5 ప్రో, 15ఎస్ ప్రో!

భారతదేశం, మే 22 -- ియోమీ కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఇందులో షియోమీ సివి 5 ప్రో, 15ఎస్ ప్రో ఉన్నాయి. ఈ రెండు ఫోన్ల గురించి వివరాలు ఏంటో తెలుసుకుందాం.. కొత్త షియోమీ సివి 5 ప్రో స్మార్ట్‌ఫోన్... Read More