Exclusive

Publication

Byline

ఏపీ టెన్త్ ఫలితాల్లో కాకినాడ విద్యార్థినికి 600/600 మార్కులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు

భారతదేశం, ఏప్రిల్ 23 -- ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. టెన్త్ ఫలితాల్లో కాకినాడకు చెందిన నేహాంజని అనే విద్యార్థిని 600/600 మార్కులు సాధించింది. ఈ బాలిక కాకినాడ నగరంలోని భాష్యం పాఠశాలలో... Read More


నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ కాకుండా చూడాల్సిన అవార్డ్ విన్నింగ్ చిల్డ్ర‌న్ మూవీస్ ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!

భారతదేశం, ఏప్రిల్ 23 -- నేష‌న‌ల్ అవార్డుల‌ను గెలుచుకున్న బెస్ట్ చిల్డ్ర‌న్ మూవీస్ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. చిన్నారుల్లో స్ఫూర్తి నింపేలా విభిన్న‌మైన క‌థాంశాల‌తో తెర‌కెక్కిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ... Read More


ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ - ప్రతి 200 ఇండ్లకు ప్రత్యేకాధికారి, తాజా ఆదేశాలివే

Telangana, ఏప్రిల్ 23 -- ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ మాత్రం పక్కదోవ పట్టకుండా. అర్హులైన వారికే ఇళ్లను కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో లబ... Read More


మగవారికి వచ్చే టెస్టికల్ క్యాన్సర్ గురించి అపోహలను వదిలేయండి, అదెందుకు వస్తుందో తెలుసుకోండి

Hyderabad, ఏప్రిల్ 23 -- వృషణ క్యాన్సర్ మగవారిలో అరుదుగా వస్తుంది. వృషణాలలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందినప్పుడు ఇది జరుగుతుంది. వృషణ క్యాన్సర్ గురించి ఎంతో తక్కువ మందికే అవగాహణ ఉంది. వృషణంలో గట్టి... Read More


శ్రీనగర్‌కు క్యాన్సలేషన్ ఛార్జీలు వసూలు చేయని విమానయాన సంస్థలు!

భారతదేశం, ఏప్రిల్ 23 -- హల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్‌కు ప్రయాణించే తమ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఓ విషయాన్ని ప్రకటించింది. ఎయిర్ ఆసియా కూడా ఏప్రిల్ 30, 2025 వరకు శ్రీనగర్‌కు వెళ్లే విమానాలకు రద్... Read More


పహల్గామ్ ఉగ్రదాడి నిందితుల స్కెచ్‌లు విడుదల.. ముమ్మరంగా గాలింపు చర్యలు!

భారతదేశం, ఏప్రిల్ 23 -- మినీ స్విట్జర్లాండ్'గా పిలిచే పహల్గామ్ సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సుందరమైన బైసరన్‌లో ఉగ్రాదాడి జరిగింది. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఇందులో ఇద్దరు విదేశీయులు, మరో ఇద్దరు... Read More


ఏపీ ఓపెన్ స్కూల్స్‌ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. పదిలో 37.93శాతం, ఇంటర్‌లో 53.12శాతం ఉత్తీర్ణత

భారతదేశం, ఏప్రిల్ 23 -- ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో జరిగిన పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 2025లో ఈ పరీక్షలు జరిగాయి. రెగ్యులర్ వ... Read More


పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా సూర్య‌పేట జంక్ష‌న్ - కీల‌క పాత్ర‌లో గ‌బ్బ‌ర్ సింగ్ విల‌న్ - మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

భారతదేశం, ఏప్రిల్ 23 -- ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా న‌టించిన సూర్య‌పేట్ జంక్ష‌న్ మూవీ సెప్టెంబ‌ర్ 25న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. యాక్ష‌న్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో గ‌బ్బ‌ర్ సింగ్ ఫేమ్... Read More


ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. ఐదు రోజుల కిందటే పెళ్లి..!

భారతదేశం, ఏప్రిల్ 23 -- జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులు మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో భారత నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. ఆయన ... Read More


అమ్మాయిలు డిఎస్సీ2025కు దరఖాస్తు చేసేపుడు ఈ విషయం అసలు మరువకండి.. ఆ తర్వాత మార్చడం కుదరదు. ముఖ్యమైన అంశాలివే.

భారతదేశం, ఏప్రిల్ 22 -- ఏపీలో డిఎస్సీ 2025కు దరఖాస్తు చేసే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీలో 16వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ఆదివారం డిఎస్సీ 2025 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ క... Read More