Exclusive

Publication

Byline

ముగ్గురు క‌మెడియ‌న్ల హంగామా - బ‌ద్మాషులు మూవీ నుంచి జింద‌గీ బిలాలే సాంగ్ రిలీజ్‌

భారతదేశం, మే 24 -- టాలీవుడ్ క‌మెడియ‌న్లు మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న మూవీ బ‌ద్మాషులు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి శంకర్ చ... Read More


5 రోజుల్లో భారత ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 4,784 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు

భారతదేశం, మే 24 -- విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) ఈ వారం భారత ఈక్విటీ మార్కెట్లలో నికర అమ్మకందారులుగా మారారు. మే 19 నుండి మే 23 మధ్య, 5 సెషన్లలో రూ .4,784.32 కోట్ల విలువైన షేర్లను వారు భారతీయ ... Read More


5 రోజుల్లో స్టాక్ మార్కెట్ నుంచి రూ. 4,784 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు!

భారతదేశం, మే 24 -- విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) ఈ వారం భారత ఈక్విటీ మార్కెట్లలో నికర అమ్మకందారులుగా మారారు. మే 19 నుండి మే 23 మధ్య, 5 సెషన్లలో రూ .4,784.32 కోట్ల విలువైన షేర్లను వారు భారతీయ ... Read More


తక్కువ ధరలో లభించే 5 ఎలక్ట్రిక్ బైక్స్.. రేంజ్‌లో కూడా సూపర్

భారతదేశం, మే 24 -- పెట్రోల్‌తో నడిచే మోటార్‌సైకిళ్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ బైక్‌ల నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి. చాలా మంది వినియోగదారులు వాటిని కొనుగోలు చేయాలని ఇటీవలి కాలంలో ఆలోచిస్తున్నారు. సరసమైన ... Read More


ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు హార‌ర్ మూవీ - క్షుద్ర‌పూజల కాన్సెప్ట్‌ - ఏడాది త‌ర్వాత స్ట్రీమింగ్‌!

భారతదేశం, మే 24 -- తెలుగు మూవీ తంత్ర ప్ర‌స్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ హార‌ర్ మూవీ మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది. శ‌నివారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. థియేట‌ర్ల‌లో రిలీజైన... Read More


విజయవాడలో తీవ్ర విషాదం.. ఒకరినొకరు కాపాడుకోబోయి.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి

భారతదేశం, మే 24 -- ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో తీవ్ర విషాదం జరిగింది. శనివారం ఉదయం కరెంట్ షాక్ వల్ల ముగ్గురు చనిపోయారు. ఒకరినొకరు కాపాడుకోబోయి.. అలా ముగ్గురు మరణించారు. స... Read More


ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తున్నారా? ఈ యోగాసనాలతో కంటి చూపు మెరుగవుతుంది? వీటిని చేయడం చాలా ఈజీ!

Hyderabad, మే 24 -- ఈ రోజుల్లో మన జీవితం స్క్రీన్ల చుట్టూనే తిరుగుతోంది. ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలతో నిరంతరం గడపడం వల్ల మన కళ్ళు తీవ్రంగా అలసిపోతున్నాయి. కంటి చూపు మసకబారడం, తలనొప్పి వంటి సమస్యలు చాల... Read More


బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కేరళల్లో పెరుగుతున్న కోవిడ్ 19 కేసులు; కర్నాటకలో ముగ్గురు చిన్నారులకు సోకిన కొరోనా

భారతదేశం, మే 24 -- బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కేరళల్లో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా 35 యాక్టివ్ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. వాటిలో 32 బెంగళూరులోనే నమ... Read More


విజయవాడలో బాంబు కలకలం- రైల్వేస్టేషన్, బీసెంట్ రోడ్డులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

భారతదేశం, మే 24 -- విజయవాడ నగరంలో బాంబు కలకలం రేగింది. రైల్వేస్టేషన్‌, బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టినట్లు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత... Read More


ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వేపై జంట శృంగారం.. తమ పార్టీ నేత కాదని బీజేపీ క్లారిటీ!

భారతదేశం, మే 24 -- ధ్యప్రదేశ్‌లో మనోహర్ లాల్ ధాకడ్ అనే వ్యక్తి బరితెగించాడు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై మహిళతో శృంగారం చేశాడు. ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ తర్వాత బయటకు వచ్చి తెగ వైరల్ అయింది. అ... Read More