Exclusive

Publication

Byline

ఫిర్యాదుదారుడిగా వచ్చి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి!

భారతదేశం, ఆగస్టు 20 -- ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై ఈ ఉదయం తన నివాసంలో దాడి జరిగింది. తన నివాసంలో జరిగిన 'జాన్ సున్‌వాయ్' కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి ఆమె మీద దాడి చేశాడు. ఫిర్యాదుదారుడి వేషంలో... Read More


వాట్సాప్ లో పంపాల్సింది.. టీషర్ట్ ఎందుకు వేసుకున్నావ్.. కోర్టులో ఏడ్చేశా: చాహల్ పై మాజీ భార్య ధనశ్రీ ఫైర్

భారతదేశం, ఆగస్టు 20 -- టీమిండియా మాజీ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పై అతని మాజీ భార్య ధనశ్రీ వర్మ ఫైర్ అయింది. విడాకుల సమయంలో కోర్టులో ఏడ్చేశానని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది ... Read More


ఇంటర్నెట్ అంతరాయాలపై భగ్గుమన్న కేటీఆర్.. సర్కస్ చూడాల్సి వస్తోందంటూ విమర్శలు

భారతదేశం, ఆగస్టు 20 -- హైదరాబాద్: హైదరాబాద్‌లో అకస్మాత్తుగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడటంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు... Read More


ఈ మూడు రాశుల వారికి డిసెంబర్ 4 వరకు గోల్డెన్ డేస్.. రాహువు కుంభ రాశి సంచారంతో అనేక లాభాలు!

Hyderabad, ఆగస్టు 20 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. రాహువు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ... Read More


రోజూ 90 నిమిషాల వ్యాయామంతో పదేళ్లు ఎక్కువ బతకొచ్చంటున్నారు ఈ కార్డియాలజిస్ట్

భారతదేశం, ఆగస్టు 20 -- ఆరోగ్యంగా జీవించడానికి, ఆయుష్షు పెంచుకోవడానికి వ్యాయామం అత్యంత శక్తిమంతమైన ఔషధమని ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. ప్రముఖ కార్డియాలజిస్ట్, ఫంక్షనల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ అలోక్... Read More


నీట్ విద్యార్థులకు శుభవార్త.. ఎంబీబీఎస్ సీట్ల పెంపు, కొత్త కాలేజీల ప్రారంభంపై నిషేధం లేదు!

భారతదేశం, ఆగస్టు 20 -- 2025-26 విద్యా సంవత్సరానికి కొత్త మెడికల్ కాలేజీల అనుమతి నిలిపివేత, ఎంబీబీఎస్ సీట్ల పెంపుపై జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంగళవారం రాజ్యసభకు ప్రభుత్వం ... Read More


కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం - కుంటలో ఈతకు దిగి ఆరుగురు చిన్నారులు మృతి

Andhrapradesh,kurnool, ఆగస్టు 20 -- కర్నూలు జిల్లాలో వర్షపు నీటితో నిండిన కుంటలో ఈతకు వెళ్లిన ఆరుగురు బాలురు నీట మునిగి చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న చిగలి గ్రామంలోని పా... Read More


తమిళ థ్రిల్లర్ మూవీ.. రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి.. ఐఎండీబీలో 8.3 రేటింగ్

Hyderabad, ఆగస్టు 20 -- తమిళంలో ఈ ఏడాది వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ డ్రామా థ్రిల్లర్ మూవీ పెరంబం పెరుంగోబమమ్ (peranbum perungobamum). ఈ సినిమా జూన్ లో థియేటర్లలో రిలీజ్ కాగా.. ఈ వారం ఓటీటీలోకి స్ట్రీమింగ... Read More


నన్ను ప్లాస్టిక్ సర్జరీల దుకాణమన్నారు.. వేలెత్తి చూపుతారు..నిజాయితీకి చెల్లించే మూల్యం ఇదే: శ్రుతి హాసన్ సంచలన వ్యాఖ్యలు

భారతదేశం, ఆగస్టు 20 -- నటి, సింగర్ శ్రుతి హాసన్ ఇటీవల తన వ్యక్తిగత ఎంపికలు, సమాజ అంచనాలు, వినోద పరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే కఠిన విమర్శల గురించి మాట్లాడారు. ఒక ఇంటర్వ్యూలో తాను చేయించుకున్న కాస్మెటిక్ ... Read More


స్టాక్స్ టూ వాచ్.. ఈ షేర్లపైనా ఓ లుక్కేసి ఉంచండి.. ఎందుకోసం చూడాలంటే?

భారతదేశం, ఆగస్టు 20 -- మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య పెరుగుదలను నమోదు చేసి లాభాలతో ముగిసింది. నేటి ట్రేడింగ్‌లోనూ కొన్ని స్టాక్స్ మీద ఫోకస్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. రామ్‌కో సి... Read More